పోలవరం బ్యాక్ వాటర్ ముంపుపై త్వరలోనే అధ్యయనం చేసేందుకు ఐఐటీ హైదరాబాద్ నిపుణుల బృందం సన్నాహాలు చేస్తున్నది. అందులో భాగంగా ఇప్పటికే ఐఐటీ హైదరాబాద్ నిపుణులు డాక్టర్ సతీశ్ కేరే గొండ, ప్రొఫెసర్ కేబీ�
ఐఐటీల్లోని సీట్లను భర్తీచేసే జోసా- 2025 రిజిస్ట్రేషన్ ప్రారంభమైన నేపథ్యంలో దేశంలోని మొత్తం 23 ఐఐటీలు ఓపెన్హౌజ్లను నిర్వహిస్తున్నాయి. ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతుల్లో డోర్లు తెరిచాయి. విద్యార్థులు స్వయం�
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో (JEE Advanced Results) ఐఐటీ హైదరాబాద్ జోన్ విద్యార్థులు సత్తాచాటారు. కేటగిరీ వారి ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులిద్దరు టాపర్లుగా నిలిచారు. ఈడబ్ల్యూఎస్ ఆలిండియా ట�
సకల శాస్త్రాలకు మూలం అని, ఆ దిశగా విద్యార్థులు డిగ్రీ స్థాయిలోనే గణితంపై పట్టు సాధించి భవిష్యత్లో ఉత్తమ పరిశోధనలు చేసేలా అధ్యాపకులు ప్రోత్సహించాలని ఐఐటి బొంబాయి ప్రొఫెసర్ శివాజీ గణేషన్ అన్నారు.
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ను సోమవారం జర్మనీలోని పలు విశ్వవిద్యాలయాల అధిపతులు, అకడమిక్ ఎక్చేంజ్ సర్వీస్కు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం సందర్శించింది. జర్మనీ బృందం ప్రతినిధి జ�
పర్యావరణహిత, ఉద్ఘార రహిత బొగ్గు, ఇంధనాలపై పరిశోధనలకోసం ఐఐటీ హైదరాబాద్తో కోల్ ఇండియా కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రూ.98 కోట్ల గ్రాంట్తో సెంటర్ ఆఫ్ క్లీన్ కోల్ ఎనర్జీ అండ్ నెట్ జీరో(క్లీన్జ్) స�
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో ఇండియన్ నేషనల్ యంగ్ అకాడమీ ఆఫ్ సైన్స్ న్యూఢిల్లీ సహకారంతో సైన్స్ కమ్యూనికేషన్పై ఐదు రోజల వర్క్షాప్ను నిర్వహిస్తున్నారు. భారత ప్రభుత్వ విద్యా మంత�
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఆదివారం కందిలోని ఐఐటీ హైదరాబాద్కు రానున్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తితో కలిసి ఐఐటీలోని హెలిపాడ్, సమావేశ
ఉప రాష్ట్రపతి జగ్దీ ప్ ధన్ఖర్ ఆదివారం సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్కు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణపై పడే ప్రభావంపై ఐఐటీ హైదరాబాద్ నిపుణుల బృందంతో సమగ్ర అధ్యయనం జరిపించి నెల రోజుల్లోగా నివేదిక అందజేయాలని సీఎం రేవంత్రెడ్డి సంబంధ
Polavaram | ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణపై పడే ప్రభావంపై ప్రభుత్వం అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధ్యయనం బాధ్యతలను ఐఐటీ హైదరాబాద్కు అప్పగించింది.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంగారెడ్డి జిల్లా పర్యటనకు జిల్లా కు చెందిన కాంగ్రెస్ అగ్రనేతలు దామోదర రాజనర్సిం హ, జగ్గారెడ్డి దూరంగా ఉన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జ�