దేశ రాజధాని ఢిల్లీలో మె రుగైన ప్రజారవాణా వ్యవస్థ ఏర్పాటు, మెట్రోరైలు నెట్వర్క్ బలోపేతానికి రాబోయే రోజుల్లో ఐఐటీ హైదరాబాద్, ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ సంయుక్తంగా పనిచేయనున్నాయి. ఈ మేరకు ఢిల్లీ �
కంది ఐఐటీ హైదరాబాద్లో 58వ ఇంటర్ స్పోర్ట్స్ మీట్ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. దేశంలోని 23 ఐఐటీల నుంచి 2500 మంది ప్లేయర్లు ఇందులో పోటీపడుతున్నారు.
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో ఎనర్జీ ట్రాన్సిషన్ కోసం అధునాతన పదార్థాలు, కీలక ఖనిజాలపై అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెటల్స్(ఐఐఎం) 79వ వార్షిక సాంకేతిక సమ
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో బుధవారం ట్రైజియో టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు అశోక్ వేములపల్లి అంతస్తును ప్రారంభించారు. అశోక్ వేములపల్లి సాంకేతిక దూరదృష్టి, పరిశ్రమలో చేసిన విశేష కృషిని
ఐఐటీ-హైదరాబాద్తో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్-కుండ్లి(నిఫ్టెమ్-కే) ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్కు ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తల ర్యాంకింగ్లో గుర్తింపు లభించింది. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ (ఎస్యూ), ఎల్స్వీయర్ సంయుక్తంగా విడుదల చేసిన ప్రపంచ టాప్ 2శాతం �
ATA | అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఐఐటీ హైదరాబాద్(IIT Hyderabad)తో చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. ఇంజినీరింగ్లో దేశంలోనే 7వ ర్యాంక్, ఆవిష్కరణల్లో 6వ ర్యాంక్ సాధించిన ఐఐటీ హైదరాబాద్తో అమెరికన్ తెలుగు అసోసియేషన్
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్కు అరుదైన గౌరవం దక్కింది. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) 2025 పదో ఎడిషన్ ర్యాంకింగ్ను శుక్రవారం విడుదల చేసింది. ఈ ర్యాంకి�
పోలవరం బ్యాక్ వాటర్ ముంపుపై త్వరలోనే అధ్యయనం చేసేందుకు ఐఐటీ హైదరాబాద్ నిపుణుల బృందం సన్నాహాలు చేస్తున్నది. అందులో భాగంగా ఇప్పటికే ఐఐటీ హైదరాబాద్ నిపుణులు డాక్టర్ సతీశ్ కేరే గొండ, ప్రొఫెసర్ కేబీ�
ఐఐటీల్లోని సీట్లను భర్తీచేసే జోసా- 2025 రిజిస్ట్రేషన్ ప్రారంభమైన నేపథ్యంలో దేశంలోని మొత్తం 23 ఐఐటీలు ఓపెన్హౌజ్లను నిర్వహిస్తున్నాయి. ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతుల్లో డోర్లు తెరిచాయి. విద్యార్థులు స్వయం�
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో (JEE Advanced Results) ఐఐటీ హైదరాబాద్ జోన్ విద్యార్థులు సత్తాచాటారు. కేటగిరీ వారి ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులిద్దరు టాపర్లుగా నిలిచారు. ఈడబ్ల్యూఎస్ ఆలిండియా ట�
సకల శాస్త్రాలకు మూలం అని, ఆ దిశగా విద్యార్థులు డిగ్రీ స్థాయిలోనే గణితంపై పట్టు సాధించి భవిష్యత్లో ఉత్తమ పరిశోధనలు చేసేలా అధ్యాపకులు ప్రోత్సహించాలని ఐఐటి బొంబాయి ప్రొఫెసర్ శివాజీ గణేషన్ అన్నారు.