ట్రాఫిక్ రద్దీ సమస్య పరిష్కారానికి రైల్వే మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. సికింద్రాబాద్, లింగంపల్లి రైల్వే స్టేషన్లలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేసేందుకు భారత �
ఐఐటీ హైదరాబాద్ ఆచార్యుడు ప్రొఫెసర్ కీర్తి చంద్రసాహు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఉన్నత విద్య క్యాటగిరీలో ఆయన్ను ఎంపికచేసినట్టు కేంద్ర విద్యాశాఖ సోమవారం ప్రకటించింది.
పరిశ్రమ, ప్రాజెక్టు రంగాల అవసరాలకు మెరుగైన ఉక్కు ఉత్పత్తులు అందించడమే లక్ష్యంగా ఐఐటీహెచ్ మరో ముందడుగు వేసిందని డైరెక్టర్ బీఎస్ మూర్తి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో ఉక్�
సుస్థిర సమాజ నిర్మాణంలో నానో టెక్నాలజీకి అపార అవకాశాలు ఉన్నాయని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి అన్నారు. హెల్త్కేర్, కమ్యూనికేషన్, ఇంధనం, ఇతర ఎన్నో తయారీ రంగాల భవిష్యత్తును నానోటెక్నాలజీ రూ�
సాంకేతిక విజ్ఞానం, కళలు మన దేశానికి రెండు కండ్లు అని ప్రముఖ నాట్యకళాకారిణి పద్మవిభూషణ్ డాక్టర్ పద్మాసుబ్రహ్మణ్యం అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో 15వ స్నాతకోత్సవ వేడుకలు �
క్యూఎస్ ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2027లో ఐఐటీ హైదరాబాద్ 588 గ్లోబల్ ర్యాంక్ను సాధించినట్టు ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు. 2026లోని 664 ర్యాంక్తో పోలిస్తే 76స్థానాలు మెరుగుపడి అంతర్జ�
ఐఐటీ హైదరాబాద్లో ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని ఆదివారం ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. దాదాపు 200 మంది ఆధ్యాపకులు, సిబ్బంది, క్యాంపస్ నిర్వాహకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పర్యావరణహిత రవాణాను ప్రో
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్(ఐఐటీహెచ్) డీఎన్పీల సంయుక్త పరిశోధనలకు వేదికైంది. డై నిప్పోన్ ప్రింటింగ్ కంపెనీ లిమిటెడ్ (డీఎన్పీ) దేశంలోని తొలి పరిశోధనా అభివృద్ధి (ఆర్అండ్డీ) కేంద్రా�
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ డీఎన్పీల సంయుక్త పరిశోధనలకు వేదికైంది. డై నిప్పోన్ ప్రిటింగ్ కంపెనీ లిమిటెడ్ (డీఎన్పీ) భారతదేశంలోని తొలి పరిశోధన అభివృద్ధి (ఆర్అండ్డీ) కేంద్రాన్ని గుర�
ఈ నెల 19 నుంచి 21 వరకు మూడు రోజుల పాటు ఎంఎస్ఎంఈ టెక్ కనెక్ట్-2026ను నిర్వహించనున్నట్టు ఐఐటీ హైదరాబాద్ ప్రకటించింది. ఈ సదస్సులో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా(ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు, స్టార్టప్లు, పరిశోధకులు, పెట్టు�
ప్రపంచస్థాయిలో ఐఐటీ హైదరాబాద్కు గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి తెలిపారు. ఐఐటీహెచ్ విద్యార్థులకు అన్ని విధాలా అవకాశాలు కల్పిస్తూ ప్రోత్సహిస�
IIT Hyderabad: ఐఐటీ హైదారాబాద్ లో బీటెక్ కంప్యూటర్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్ అనే 21 ఏళ్ల యువకుడు ఈ ఘనత సాధించాడు. ఇంకా ఇంజనీరింగ్ పూర్తి కాకుండానే అతడు ఈ ఘనత సాధించాడు.
దేశ రాజధాని ఢిల్లీలో మె రుగైన ప్రజారవాణా వ్యవస్థ ఏర్పాటు, మెట్రోరైలు నెట్వర్క్ బలోపేతానికి రాబోయే రోజుల్లో ఐఐటీ హైదరాబాద్, ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ సంయుక్తంగా పనిచేయనున్నాయి. ఈ మేరకు ఢిల్లీ �
కంది ఐఐటీ హైదరాబాద్లో 58వ ఇంటర్ స్పోర్ట్స్ మీట్ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. దేశంలోని 23 ఐఐటీల నుంచి 2500 మంది ప్లేయర్లు ఇందులో పోటీపడుతున్నారు.