సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో సోమవారం నికాన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)ను ప్రారంభించారు. దేశంలోనే మొదటి నికాన్ సెంటర్ను ఐఐటీహెచ్లో ప్రారంభించడం విశే షం.
Stethoscope | స్టెతస్కోప్ సాయంతో మూగవారి భావాలను మాటలుగా మార్చగలిగే అధునాతన సైలెంట్ స్పీచ్ ఇంటర్ఫేస్(ఎస్ఎస్ఐ)ను ట్రిపుల్ఐటీ హైదరాబాద్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ప్రొఫెసర్లు రామనాథన్ సుబ్రమణియన్
టెస్లాకు దీటుగా అటానమస్ వాహనాల తయారీలో ఐఐటీ హైదరాబాద్ ముందంజలో ఉండటం దేశానికే గర్వకారణమని పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి శ్రీధర్బాబు కొనియాడారు. సోమవారం ఆయన సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ను స
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ నిర్ఫ్లో 12వ ర్యాంకు సాధించి మెరిసింది. గత రెండేండ్లలో ఐఐటీహెచ్ నిర్ఫ్ ర్యాంకింగ్ 14 ఉండగా ఈ ఏడాది 12వ ర్యాంకు వచ్చింది. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్�
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో గురువారం ఐఐటీహెచ్ 16వ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి ప్రొ�
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో ఎలాన్-విజన్ 2024 వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా పలు ఐఐటీల నుంచి వచ్చిన విద్యార్థులు ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు.
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ను అమెరికాకు చెందిన విద్యావేత్తల ప్రతినిధి బృందం శనివారం సం దర్శించింది. ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్, ప్రొ ఫెసర్ మూర్తి ఆన్లైన్ మోడ్ ద్వారా యూఎస్ ప్రతినిధ
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం జాతికి అంకితం చేయనున్నారు. గత ఏడాది రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని ఐఐటీ హైదరాబాద్ను జాతికి అంకితం చేసేందుకు అన్ని ఏర్ప
రేడియేషన్ థెరపీలో కొత్త సాంకేతికతను అభివృద్ధి చేయటానికి ఐఐటీ హైదరాబాద్కు ఫరీదాబాద్లోని అమృత హాస్పిటల్ సహకారం అందించనున్నది. ఇందులో భాగంగా క్యాన్సర్ చికిత్స కోసం కణితి కదలిక, రేడియేషన్ హైపర్థె�
నేడు ఐఐటీ హైదరాబాద్లో జాతీయ స్థాయి మెగా ఇన్నోవేషన్ ఫెయిర్ ప్రారంభంకానున్నది. కేంద్ర విద్యాశాఖ ఏటా నిర్వహించే మెగా ఇన్నోవేషన్ ఫెయిర్ ఈసారి సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో జరగనున్నది.
ఐఐటీ హైదరాబాద్లో ఇన్వెంటివ్ 2024 నిర్వహించటం గొప్ప అవకాశంగా భావిస్తున్నామని, రెండురోజులపాటు నిర్వహించే మెగా ఇన్వెంటివ్ ఫెయిర్ను విజయవంతం చేస్తామని ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు.
డాటా సైన్స్ కోర్సుల నిర్వహణలో ఐఐటీ హైదరాబాద్ టాప్ ర్యాంకులో నిలిచింది. బ్యాచిలర్ ఆఫ్ డాటాసైన్స్ డిగ్రీ విభాగంలో దేశంలోని మూడు ఐఐటీలు ఉత్తమ ర్యాంకులు పొందాయి.
వరద సమస్య నుంచి హైదరాబాద్ మహానగరాన్ని గట్టెక్కించేందుకు ఐఐటీ హైదరాబాద్ కార్యాచరణ రూపొందిస్తున్నది. ఇందుకుగాను అర్బన్ ఫ్లడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను అభివృద్ధి చేస్తున్నది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన స