ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి కేసీఆర్ ఎంతగానో కృషి చేశారని, బీఆర్ఎస్ పాలనలో మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశామని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. ఆదివారం సంగారెడ�
“పదేండ్ల కేసీఆర్ పాలనలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా బతికారని, పేదల సంక్షేమం కోసం కేసీఆర్ ఎన్నో పథకాలు తీసుకువచ్చారని, ఇప్పుడు రేవంత్రెడ్డి పాలనలో ప్రజా సంక్షేమం పక్కనబెడితే పేదల భూములు గుంజుకోవాలి.
పవిత్ర రంజాన్ మాసంలో పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంతో అన్నివర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని, గ్యాస్ సిలిండర్, నిత్యావసరాల ధరలు పెరగడంతో పండుగ వేళ ముస్లిములపై తీవ్ర ప్రభావం చూపుతోందని బీఆర్ఎస్ డి�
సకల జనుల సంక్షేమం కోసమే ఉపవాస దీక్షలు అని, రంజాన్ మాసం ముస్లింలకు పవిత్రమైనదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని సోమవారం జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంల
ప్రజాసేవే ప్రథమ లక్ష్యమని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. 35 ఏండ్ల క్రితమే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడకలో ఇఫ్తార్ వింద
కఠిన ఉపవాసం జీవన విధాన మార్పునకు దో హద పడుతుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అ న్నారు. రంజాన్ సందర్భంగా శనివారం సాయంత్రం బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఇఫ్తా ర్ విందు ఏ�
Whip Laxman Kumar | ధర్మారం, మార్చి 29: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని మసీదులో శనివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు ప్రభుత్వ విప్,ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్
పవిత్ర రంజాన్ వేడుకను పురస్కరించుకొని శుక్రవారం అత్యంత భక్తి పెద్దలతో షబ్ ఏ ఖదర్ వేడుకను ముస్లింలు నిర్వహించుకున్నారు. రంజాన్ మాసంలో చివరి శుక్రవారం పవిత్ర రంజాన్ మాసం 27వ రోజు గురువారం రాత్రి షబ్ ఏ ఖదర్
మాజీ సీఎం కేసీఆర్ హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా సర్వమతాలకు ప్రాధాన్యం ఇచ్చారని, పండుగలకు కానుకలు అందజేశారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రంజాన్ పండుగను పురస్క�
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని లేమామిడి గ్రామానికి చెందిన టి.బాలోజీ నివాసంలో మంగళవారం సాయంత్రం మైనార్టీలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. దివంగత టి. నారంజీ జ్ఞాపకార్ధం ఆయన కుమారులు ఏర్పాటు చ�
కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలపై చిన్నచూపు చూస్తున్నదని, బడ్జెట్లో వారికి కేటాయించిన నిధులను పూర్తిగా ఖర్చుచేయడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఈ�
మహ్మద్ ప్రవక్త బోధనలను నేటి సమాజంలో అనుసరణీయమైనవని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కా�
పట్టణంలోని పెద్ద మసీదు ఎదురుగా ఉన్న బక్రాన్ బీడీ కాంప్లెక్స్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఇఫ్తార్ ఏర్పాటు చేయనున్నట్లు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ ఆదివారం ఒక ప్�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 24న బాన్సువాడకు రానున్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఇఫ్తార్ విందులో పాల్గొంటారని పార్టీ నాయకుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్
రంజాన్ మాసం వచ్చిందంటే ముస్లింల ఉపవాస దీక్షలతో పాటుగా గుర్తొచ్చేది హలీమ్..., ముస్లింలకు ఇఫ్తార్ విందులో ప్రముఖ వంటకమైన ఈ హలీమ్ మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ ఇష్టమైన స్నాక్గా మారిపోయింది.