CM KCR | ఎల్బీ స్టేడియం లో 12న ఇఫ్తార్ విందు ( Iftar Party ) ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కార్యదర్శి భూపాల్రెడ్డిని ఆదేశించారు. యేటా నిర్వహించే ఇఫ్తార్కు సీఎం స్వయంగా వేడుకల్ల�
Minister Jagadish Reddy | అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇవ్వడమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట క్యాంప్ కార్యాలయంలో ముస్లింలకు మంత్రి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.
Minister Harish Rao | మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి హరీశ్రావు అన్నారు. మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక
తెలంగాణలో సంక్షేమ రాజ్యం నడుస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని తాళ్లచెరువు కట్టపై శనివారం లబ్ధిదారుల దరహాసం, సంక్షేమ జాతర సాగింది.
అబిడ్స్ : రంజాన్ సందర్భంగా శుక్రవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న ఇఫ్తార్ విందు ఏర్పాట్లను రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం శాఖ మంత్రి మహమూద్ అలి, అధికారులతో కలిసి పర్
హైదరాబాద్ : ఈ నెల 29 న ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఏర్పాట్లను పమంత్రులు తలసాని, మహమూద్ అలీ పరిశీ�
హైదరాబాద్ : ప్రభుత్వమే పండుగలు నిర్వహించే గొప్ప సంస్కృతి తెలంగాణకే సొంతమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో రంజాన్ �
సిద్ధిపేట : ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో మైనారిటీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్న�
ఇఫ్తార్విందులో మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్టౌన్, ఏప్రిల్ 21 : మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వే స్తున్నదని ఆబ్కారీ, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. గురువారం హెచ్బీ, న