బీఆర్ఎస్ అంటే కులమతాలను కలుపుకొనే పార్టీ అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి, నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ధర్మపురిహిల్స్లో ఉ�
మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో శనివారం రాత్రి నిర్వహించిన ఇఫ్తార్విందు కార్యక్రమానికి ఎమ్మెల్యే �
రంజాన్ పండుగ మతసామరస్యానికి ప్రతీక అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని షాహెదుల్ల దర్గాలో మండల కో ఆప్షన్ సభ్యుడు మజహర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్�
జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్లో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ముందుగా ప్రత్యేక ప్రార్థనలు చే�
నేడు ఎల్బీస్టేడియంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగనున్న ఇఫ్తార్ విందు సందర్భంగా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసులు తెలిప�
రంజాన్ మాసం తొలి శుక్రవారం ఈ నెల 15న ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసినట్టు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్
రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలు, మతాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నదన్నారు. బాన్సువాడలో బుధవారం అధికారికంగా నిర్వ�
పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ఖమ్మంలోని ముస్లింలకు ప్రభుత్వం తరఫున గురువారం ఖమ్మంలోని సీక్వెల్లో జిల్లా అధికారులు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర ర�
“సీఎం కేసీఆర్ పరిపాలన దేశానికి రోల్మోడల్గా నిలుస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని ఈద్గా మైదానంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు కేం�
భారతదేశం మనందరిది. దీనిని సురక్షితంగా కాపాడుకుందాం. తెలంగాణ కోసం పోరాడినట్టుగానే ఉజ్వల భారతం కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుదాం. రాజీపడే ప్రసక్తే లేదు. అల్లా కే ఘర్ మే దేర్ హై లేకిన్ అంధేర్ నహీ హ�
Iftar | రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందును ఇవ్వనున్నది. దీనికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా
Mahmood Ali | తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు.
మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రభుత్వం తరఫున ఎల్బీ స్టేడియంలో బుధవారం ఇఫ్తార్ విందు ఇవ్వాలని సీ�