అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పురుషుల క్రికెట్కు సంబంధించి వచ్చే నాలుగేండ్లలో ఆడబోయే ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (FTP)ను తాజాగా ప్రకటించింది. 2023-2027 కాలానికి గాను అంతర్జాతీయంగా వివిధ జట్లు ఆడే టూర్ల షెడ్యూ�
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న టీ20 ఫ్రాంచైజీ లీగ్లతో సంప్రదాయ క్రికెట్కు పెనుముప్పు పొంచి ఉందని భారత క్రికెట్ దిగ్గజం కపిల్దేవ్ అభిప్రాయపడ్డాడు. పరిస్థితులను గమనిస్తుంటే ప్రస్తుతం క్రికెట్.. యూర�
ఆగస్టు 15.. భారత స్వాతంత్ర్య దినోత్సవమే కాదు. క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడైన ఎం.ఎస్ ధోనీ.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన రోజు కూడా. 2020లో సరిగ్గా ఇదే రోజున ధోనీ తన అంతర్జాతీయ క్రికెట�
దుబాయ్ : ఐసీసీ తాజాగా విడుదల చేసి న టీ20 ర్యాం కింగ్స్లో భార త బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ రెం డో ర్యాంక్ నిల బెట్టుకున్నాడు. మరో భారత ఆటగాడు శ్రేయస్ అయ్యర్ తన ర్యాంకింగ్ను మెరుగుపరుచుకున్నాడు. అతడు
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్ లేక నానా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. తీరికలేని ఆట వల్లనే కోహ్లీ ఫామ్ పోయిందనే ఉద్దేశ్యంతో వెస్టిండీస్ పర్యటనలో అతనికి పూర్తిగా రెస్ట్ ఇచ్చేశారు. దీంత�
ఇంగ్లండ్లోని విఖ్యాత లార్డ్స్ స్టేడియం మరో రెండు కీలక మ్యాచ్లకు వేదిక కానున్నది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్ (డబ్ల్యూటీసీ) లో భాగంగా నిర్వహించనున్న 2023, 2025 ఫైనల్స్కు లార్డ్స్ వేదిక కానున్నది. ఈ మేరక
మహిళల క్రికెట్కు ఎన్నడూ లేనంతగా ఇటీవలి కాలంలో ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే బీసీసీఐ వంటి బోర్డులు మహిళా క్రికటె్పై మరింత ఫోకస్ పెడుతున్నాయి. తాజాగా ఐసీసీ వార్షిక మీటింగ్లో 2024 నుంచి 2027 మధ్య మహిళల క్రికెట
మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నమెంటును భారత్లో నిర్వహించేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే 2025 మహిళల వరల్డ్ కప్ హోస్టింగ్ హక్కుల కోసం బిడ్డింగ్ వేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ హక్కులు బీసీసీఐ �
ప్రస్తుతం వన్డే క్రికెట్ ఫార్మాట్ ప్రమాదంలో ఉన్నట్లు పలువురు విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్.. తను వన్డేల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో ఈ �
ఇంగ్లండ్-ఇండియా మధ్య ముగిసిన మూడో వన్డే తర్వాత భారత ఆటగాళ్లు ర్యాంకింగ్స్ లో మెరుగుపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన ఐసీసీ వన్డే ర్యాంకులలో రిషభ్ పంత్, హార్ధిక్ పాండ్యా తమ ర్య
వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు ఇంగ్లండ్ టెస్టు సారథి బెన్ స్టోక్స్. మూడు ఫార్మాట్లలో ఆడుతుండటం వల్ల తాను అలిసిపోయానని.. వన్డేలకు న్యాయం చేయలేకపోతున్నానని అతడు సోమవారం 50 ఓ
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దాయాది పాకిస్థాన్ను భారత్ దాటేసింది. బుధవారం విడుదల అయిన తాజా ర్యాంకింగ్స్లో టీమ్ఇండియా 108 పాయింట్లతో మూడో ర్యాంక్కు చేరుకుంది. ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో భారీ విజ
టీమిండియా, ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అభిమానులకు శుభవార్త. ఇకనుంచి ఇరు దేశాల మధ్య జరుగబోయే టెస్టుల సంఖ్య పెరగనుంది. ఇన్నాళ్లు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (ఇండియా-ఆస్ట్రేలియా మధ్య నిర్వహిస్తున్న టెస్టు సిరీ�
టీ20 ప్రపంచకప్-2022 దగ్గరపడుతున్న కొద్దీ టీమిండియా ఆటగాళ్లు తీరిక లేని క్రికెట్ ఆడనున్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా.. ఆ వెంటనే వెస్టిండీస్ కు వెళ్లనుంది. అదీ ముగిశాక నేరుగా స్వదేశానికి వచ�
ఇండియా-ఇంగ్లండ్ రీషెడ్యూల్డ్ టెస్టులో భాగంగా భారత తొలి ఇన్నింగ్స్లో చివర్లో వచ్చి సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు టీమిండియా తాత్కాలిక సారథి జస్ప్రీత్ బుమ్రా. 16 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేశాడ