ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు మన బ్యాట్స్మెన్ శుభమన్ గిల్కు దక్కింది. ఈ మేరకు సోమవారం ఐసీసీ ప్రకటించింది. సిరాజ్, కాన్వేలను వెనక్కి నెట్టి ఈ అవార్డుకు గిల్ ఎంపికయ్యారు.
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రెండేండ్లకోసారి నిర్వహిస్తున్న మహిళల టీ20 ప్రపంచకప్నకు శుక్రవారం తెరలేవనుంది. కేప్టౌన్ వేదికగా జరుగనున్న తొలి మ్యాచ్లోశ్రీలంకతో ఆతిథ్య దక్షిణాఫ్రికా తలపడనుంది.
షఫాలీ ఫ్యామిలీలో అంతా క్రికెట్ అభిమానులే. ఆమె తల్లిదండ్రులు, తమ్ముడు, అన్న, చెల్లి.. క్రికెట్ను శ్వాసిస్తారు. తండ్రి సంజీవ్ వర్మకు జువెలరీ దుకాణం ఉంది. నిజానికి, బాల్యంలో ఆయనకు క్రికెటర్ కావాలనే కోరిక �
ఐసీసీ తొలిసారి నిర్వహించిన ప్రతిష్ఠాత్మక అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత జట్టు సభ్యులు స్వదేశంలో అడుగుపెట్టారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో భారత జట్టు అమ్
ఆట కంటే.. బయటి విషయాలతోనే ఎక్కువ వార్తల్లోకెక్కిన క్రికెటర్ మురళీ విజయ్ ( Murali Vijay ) అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. టీమ్ఇండియా తరఫున 61 టెస్టులు, 17 వన్డేలు, 9 టీ20లు ఆడిన మురళీ విజయ్ ఆటలోని అన్నీ ఫార్మ
అంతర్జాతీయ పోరుకు తొలిసారి ఆతిథ్యమిచ్చిన రాయ్పూర్లో భారత్, న్యూజిలాండ్ వన్డే వార్ వన్సైడ్ అయ్యింది. పచ్చికతో కళకళలాడిన పిచ్పై టీమ్ఇండియా పేసర్లు విశ్వరూపం చూపించారు.
Shubman Gill ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో శుభమన్ గిల్ డబుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. 23 ఏళ్ల గిల్ ఆ మ్యాచ్లో వ్యక్తిగతంగా 208 రన్స్ చేశాడు.