బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన ఆస్ట్రేలియా.. ‘బోర్డర్-గవాస్కర్' సిరీస్లో బోణీ కొట్టింది. తొలి రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలై ట్రోఫీ చేజార్చుకున్న ఆసీస్.. శుక్రవారం ముగిసి�
భారత మహిళా వికెట్ కీపర్ రిచా ఘోష్ ఐసీసీ ‘మోస్ట్ వాల్యుబుల్ టీమ్'లో చోటు దక్కించుకుంది. ఇటీవల ముగిసిన మహిళల టీ20 ప్రపచంకప్లో రిచా మెరుగైన ప్రదర్శనతో సత్తా చాటింది.
దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇస్తోన్న మహిళల టీ 20 వరల్డ్ కప్ ఆఖరి సమరం ఈరోజు. ఐదుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియా, తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టిన దక్షిణాఫ్రికా కేప్టౌన్లోని న్యూలాండ్స్లో టైటిల్ కోసం
మహిళల టీ20 వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కోసం తొమ్మిది మంది క్రికెటర్లను ఐసీసీ షార్ట్ లిస్ట్ చేసింది. భారత జట్టు నుంచి వికెట్ కీపర్ రీచా ఘోష్ మాత్రమే ఈ లిస్టులో చోటు దక్కించు�
ICC Ratings : ఆసీస్తో నాగపూర్, ఢిల్లీలో జరిగిన టెస్టు మ్యాచ్ల్లో ఇండియా నెగ్గిన విషయం తెలిసిందే. అయితే ఆ రెండు పిచ్లకు ఐసీసీ యావరేజ్ రేటింగ్ ఇచ్చింది. మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ ఆ రిపోర్టును తయారు చేశార�
ఐసీసీ తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడే జట్ల పేర్లు వెల్లడించింది. ఆస్ట్రేలియా, భారత్ జట్లు ఫైనల్ ఆడే అవకాశం 88.9 శాతం ఉందని, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లకు 8.3 శాతం ఛాన్స్ ఉందని తెలిపింది. భారత్, శ
మహిళల టీ20 ప్రపంచకప్లో వరుస విజయాలతో జోరుమీదున్న భారత జట్టుకు తొలి పరాజయం ఎదురైంది. గత రెండు మ్యాచ్ల్లో నెగ్గిన హర్మన్ప్రీత్ కౌర్ బృందం శనివారం ఇంగ్లండ్తో జరిగిన పోరులో 11 పరుగుల తేడాతో ఓడింది.
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు మన బ్యాట్స్మెన్ శుభమన్ గిల్కు దక్కింది. ఈ మేరకు సోమవారం ఐసీసీ ప్రకటించింది. సిరాజ్, కాన్వేలను వెనక్కి నెట్టి ఈ అవార్డుకు గిల్ ఎంపికయ్యారు.
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రెండేండ్లకోసారి నిర్వహిస్తున్న మహిళల టీ20 ప్రపంచకప్నకు శుక్రవారం తెరలేవనుంది. కేప్టౌన్ వేదికగా జరుగనున్న తొలి మ్యాచ్లోశ్రీలంకతో ఆతిథ్య దక్షిణాఫ్రికా తలపడనుంది.
షఫాలీ ఫ్యామిలీలో అంతా క్రికెట్ అభిమానులే. ఆమె తల్లిదండ్రులు, తమ్ముడు, అన్న, చెల్లి.. క్రికెట్ను శ్వాసిస్తారు. తండ్రి సంజీవ్ వర్మకు జువెలరీ దుకాణం ఉంది. నిజానికి, బాల్యంలో ఆయనకు క్రికెటర్ కావాలనే కోరిక �
ఐసీసీ తొలిసారి నిర్వహించిన ప్రతిష్ఠాత్మక అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత జట్టు సభ్యులు స్వదేశంలో అడుగుపెట్టారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో భారత జట్టు అమ్
ఆట కంటే.. బయటి విషయాలతోనే ఎక్కువ వార్తల్లోకెక్కిన క్రికెటర్ మురళీ విజయ్ ( Murali Vijay ) అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. టీమ్ఇండియా తరఫున 61 టెస్టులు, 17 వన్డేలు, 9 టీ20లు ఆడిన మురళీ విజయ్ ఆటలోని అన్నీ ఫార్మ