ఇండియన్ ఓపెనింగ్ బ్యాటర్ శుభ్మన్ గిల్ కెరీర్లో అత్యుత్తమ వన్డే ర్యాంకింగ్ సాధించాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్లో గిల్ నాలుగో ర్యాంక్లో నిలిచాడు. గిల్తోపాటు విరాట్ క
ఈ ఏడాది వన్డే ప్రపంచకప్కు ఏడు జట్లు క్వాలిఫై అయ్యాయి. ఆఖరి స్థానం కోసం నాలుగు జట్ల మధ్య పోటీ నెలకొంది. ఈ మెగా టోర్నమెంట్కు క్వాలిఫై అయిన జట్ల వివరాలను ఐసీసీ ఈ రోజు వెల్లడించింది. సూపర్ లీగ్
Bangladesh : అంతర్జాతీయ క్రికెట్లో బంగ్లాదేశ్ (Bangladesh) ఈ రోజు చరిత్ర సృష్టించింది. సొంత గడ్డపై బెబ్బులిలా ఆడుతున్న ఆ జట్టు తొలిసారి పది వికెట్ల తేడాతో గెలుపొంది కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఐర్లాండ్(Irela
Medvedev | రష్యా అధ్యక్షుడు పుతిన్కు అత్యంత సన్నిహితుడు, భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్ దిమిత్రి మెద్వెదేవ్ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు హెచ్చరికలు జారీ చేశారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఇటీవల పుతిన్
Indore Pitch | ఇండోర్ టెస్ట్ పేలవమైన పిచ్ రేటింగ్పై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC)కు బీసీసీఐ (BCCI) అప్పీల్ చేసింది. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ పరిధిలో ఇండర్ హోల్కర్ స్టేడియానికి చెందిన అధికారి
ఇండోర్ పిచ్కు మూడు డీమెరిట్ పాయింట్లు ఇవ్వడాన్ని టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్రంగా తప్పుపట్టాడు. అది చాలా తీవ్రమైన నిర్ణయమని ఆయన అన్నాడు. 'ఇండోర్కు మూడు పాయింట్లు సరే..
బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన ఆస్ట్రేలియా.. ‘బోర్డర్-గవాస్కర్' సిరీస్లో బోణీ కొట్టింది. తొలి రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలై ట్రోఫీ చేజార్చుకున్న ఆసీస్.. శుక్రవారం ముగిసి�
భారత మహిళా వికెట్ కీపర్ రిచా ఘోష్ ఐసీసీ ‘మోస్ట్ వాల్యుబుల్ టీమ్'లో చోటు దక్కించుకుంది. ఇటీవల ముగిసిన మహిళల టీ20 ప్రపచంకప్లో రిచా మెరుగైన ప్రదర్శనతో సత్తా చాటింది.
దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇస్తోన్న మహిళల టీ 20 వరల్డ్ కప్ ఆఖరి సమరం ఈరోజు. ఐదుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియా, తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టిన దక్షిణాఫ్రికా కేప్టౌన్లోని న్యూలాండ్స్లో టైటిల్ కోసం
మహిళల టీ20 వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కోసం తొమ్మిది మంది క్రికెటర్లను ఐసీసీ షార్ట్ లిస్ట్ చేసింది. భారత జట్టు నుంచి వికెట్ కీపర్ రీచా ఘోష్ మాత్రమే ఈ లిస్టులో చోటు దక్కించు�
ICC Ratings : ఆసీస్తో నాగపూర్, ఢిల్లీలో జరిగిన టెస్టు మ్యాచ్ల్లో ఇండియా నెగ్గిన విషయం తెలిసిందే. అయితే ఆ రెండు పిచ్లకు ఐసీసీ యావరేజ్ రేటింగ్ ఇచ్చింది. మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ ఆ రిపోర్టును తయారు చేశార�
ఐసీసీ తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడే జట్ల పేర్లు వెల్లడించింది. ఆస్ట్రేలియా, భారత్ జట్లు ఫైనల్ ఆడే అవకాశం 88.9 శాతం ఉందని, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లకు 8.3 శాతం ఛాన్స్ ఉందని తెలిపింది. భారత్, శ
మహిళల టీ20 ప్రపంచకప్లో వరుస విజయాలతో జోరుమీదున్న భారత జట్టుకు తొలి పరాజయం ఎదురైంది. గత రెండు మ్యాచ్ల్లో నెగ్గిన హర్మన్ప్రీత్ కౌర్ బృందం శనివారం ఇంగ్లండ్తో జరిగిన పోరులో 11 పరుగుల తేడాతో ఓడింది.