టీ20 ర్యాంకింగ్స్లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ హవా కొనసాగుతున్నది. ప్రత్యర్థి ఎవరన్నది లెక్క చేయకుండా పరుగుల వరద పారిస్తున్న ఆజమ్..భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించా�
ఇస్లామాబాద్: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. టాప్ ఫామ్లో ఉన్న ఆ ఓపెనింగ్ బ్యాటర్ తాజాగా టీ20 ర్యాంకుల్లో ఫస్ట్ ర్యాంక్ కొట్టేశాడు. అంతేకాదు కోహ్లీ పేరిట ఉన్న రికా�
ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా భారీగా ఆర్జించిన భారత క్రికెట్ బోర్డు.. రాబోయే రోజుల్లో ఈ లీగ్ మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. మ్యాచుల సంఖ్యను పెంచేందుకు ప్రతిపాదనలు చేస్తున్నది. 74 మ్యా�
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో భారత జట్టు నుంచి ఒకే ఒక్కడు టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. అతనే యువ ఓపెనర్ ఇషాన్ కిషన్. సౌతాఫ్రికాతో జరగుతున్న టీ20 సిరీస్లో పరుగుల వరద పారిస్తున్న ఈ ఎడమ చేతి
న్యూఢిల్లీ: ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్లో నేపాల్ జట్టు చెత్త రికార్డు మూటగట్టుకుంది. యూఏఈతో జరిగిన పోరులో నేపాల్ 8 పరుగులకే ఆలౌటై అందరిని విస్మయపరిచింది. 2023లో దక్షిణాఫ్రికా వ
ప్రపంచవ్యాప్తంగా టీ20 ఫార్మాట్ మీద మోజు పెరుగుతున్నందున ఇప్పటికే ఆదరణ కోల్పోతున్న టెస్టు క్రికెట్ కు మరింత గడ్డుకాలం ఎదురుకానుందని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్యక్షుడు గ్రెగ్ బార్క్లే ఆందో�
‘అద్భుతాలు జరిగేప్పుడు ఎవరూ గుర్తించరు.. జరిగాక ఎవరూ గుర్తించాల్సిన పన్లేదు..’ అంటాడు ఖలేజా సినిమాలో ఓ పాత్రదారి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అద్భుతాన్ని మాత్రం చరిత్ర గుర్తించింది. అనామక ఆటగాడిగా �
దుబాయ్: దక్షిణాఫ్రికా బ్యాటర్ జుబేర్ హంజాపై ఐసీసీ 9 నెలల నిషేధం విధించింది. నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్న కారణంగా అతడిని ఆటకు దూరం చేసింది. ఈ ఏడాది జనవరి 17న హంజా నుంచి సేకరించిన శాంపిల్స్లో ఉత్ప్రేర�
దుబాయ్: దక్షిణాఫ్రికా స్టార్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్, ఆస్ట్రేలియా మహిళల జట్టు వికెట్ కీపర్ అలీసా హీలీ ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు ఎంపికయ్యారు. ఏప్రిల్ నెలలో అత్యుత్తమ ప్రదర్శనకు గా
టెస్టుల్లో రెండు.. వన్డేల్లో నాలుగో ర్యాంకు ఐసీసీ వార్షిక టీమ్ ర్యాంకింగ్స్ విడుదల దుబాయ్: పొట్టి ఫార్మాట్లో భారత్ సత్తాచాటింది. ఐసీసీ బుధవారం విడుదల చేసిన 2021-22 సీజన్ వార్షిక ర్యాంకింగ్స్లో టీమ్ఇ
టీమిండియా క్రికెటర్ వృద్ధిమాన్ సాహాను ఒక ప్రముఖ జర్నలిస్టు బెదిరించారనే వార్త కొన్ని రోజుల క్రితం సంచలనంగా మారింది. తనను ఇంటర్వ్యూకు పిలిచిన జర్నలిస్టుకు రిప్లై ఇవ్వకపోవడంతో.. సదరు జర్నలిస్టు తనను ఎలా �
దుబాయ్: ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డును పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ దక్కించుకున్నాడు. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా ఓపెనర్ రాచెల్ హైన్స్కు ఈ పురస్కారం దక్కింది. మార్చి నెలకు గాను వీరిద
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చైర్మన్ పదవి కోసం ఆసక్తికర పోటీ ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నది. ప్రస్తుత చైర్మన్ న్యూజిలాండ్కు చెందిన గ్రెగ్ బార్క్లే పదవీకాలం ఈ ఏడాది ఆఖర్లో ముగుస్తున్నది. �
సౌతాఫ్రికా చేతిలో 220 పరుగుల తేడాతో టెస్టు మ్యాచ్ ఓడిన బంగ్లాదేశ్ జట్టు.. షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. మ్యాచ్లో సౌతాఫ్రికా ఆటగాళ్లు స్లెడ్జింగ్ మితిమీరిందని, అయినా సరే అంపైర్లు దీన్ని పట్టించుకోలేదని బంగ్�