కేసీఆర్ అంటే ఒక నమ్మకం.. కాంగ్రెస్ అంటే నాటకమని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. కాంగ్రెస్ (Congress) పార్టీ రైతులపై పగపబట్టిందని విమర్శించారు. రైతుబంధు (Rythu Bandhu) ఇవ్వొద్దని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింద
తెలంగాణలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఇబ్రహీంప
రంగారెడ్డి జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ స్థానాల గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ అన్ని వ్యూహాలను సిద్ధం చేస్తున్నది. కాంగ్రెస్, బీజేపీలను దీటుగా ఎదుర్కొంటూ ఓటర్ల మద్దతును కూడగట్టుకునేందుకు అవసరమైన ప్రచారాన
కాంగ్రెస్లో కుంపట్లు రగులుతున్నాయి. నిత్యం నిప్పు - ఉప్పులా ఉండే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి మధ్య మరో వివాదం వచ్చి పడింది. ఇబ్రహీంపట్నం టికెట్ ఇద్దరు నేతల మధ్య చిచ్చు �
మండలంలోని తుంకిమెట్లలో మంగళవారం ఉదయం పోలీసులు రూ. 2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా మంగళవారం ఉదయం బొంరాస్పేట ఎస్సై శంకర్ ఆధ్వర్యంలో పోలీసులు తుంకిమెట్లలో �
Rangareddy | ప్రేమికుడిని బెదిరించి కండ్లముందే అతడి ప్రియురాలిపై నలుగురు యువకులు లైంగికదాడికి పాల్పడిన ఘటన ఇబ్రహీంపట్నంలో జరిగింది. ప్రేమించిన యువకుడు ఇబ్రహీంపట్నంలో ఉండగా... అతడి కోసం బీహార్ నుంచి వచ్చిన యు�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మరింత అభివృద్ధ్ది సాధించాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో కూడా అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ను గెలిపించాలని ఎమ్మెల్యే కిషన్రెడ్డి అన్నారు. బ�
ఉచిత చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చేప పిల్లల పంపిణీని ప్రారంభించనున్నది. మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్
తెలంగాణ (Telangana) అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. దేశానికి అన్నంపెట్టే స్థాయికి ఎదిగిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించామని త�
ఇబ్రహీంపట్నంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు ప్రక్రియ ముమ్మరమైంది. ఇటీవల ప్రభుత్వం ఇబ్రహీంపట్నానికి కొత్తగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేసింది. దీనికి అవసరమైన సిబ్బందిని కేటాయించే ప్ర
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ హయాంలో ప్రతి కులానికి న్యాయం జరుగుతున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని మరియాపురం, ఇందిరమ్మ
ఇబ్రహీంపట్నం పెద్దచెరువు పర్యాటకశోభ సంతరించుకోనున్నది. చెరువు పరిరక్షణతో పాటు సుందరీకరణకు కావాల్సిన నిధుల విషయంలో ప్రతిపాదనలను సిద్ధం చేయాలని హెచ్ఎండీఏ అధికారులను రాష్ట్ర సర్కార్ ఆదేశించింది. చెర�
వేర్వేరు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పదిమంది దుర్మరణం చెందారు. గ్రేటర్ హైదరాబాద్లోని బండ్లగూడ జాగీర్ సమీపంలో మంగళవారం ఉదయం వాకింగ్కు వెళ్లిన తల్లీకూతురు అనురాధ, మమతను కారు ఢీకొనడంతో మృతి