ఏ పార్టీకి ఎవరు బీటీమ్ అనే విషయం సోమవారం తేటతెల్లమైంది. కాంగ్రెస్కు బీజేపీ బీటీమ్ అన్న విషయం నల్లగొండ వేదికగా తేలిపోయింది. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒక్కటై మున్సిపల్ సమావేశ�
నియోజకవర్గానికి బీఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతో రూ.2,931కోట్లు విడుదల చేయించి, నియోజకవర్గంలోని ప్రతి మున్సిపాలిటీ, గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయించానని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మ
అసెంబ్లీ ఎన్నికల బరిలో ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, షాద్నగర్ నియోజకవర్గాల్లో 54 మంది నిలిచారు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేనాటికి 17 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Ibrahimpatnam, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Ibrahimpatnam, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Ibrahimpatnam,
తెలంగాణ రాష్ర్టాన్ని ముంచిందే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అని సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం పాలకుర్తి నియోజకవర్గం అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్రావు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభ్యర్థి మంచిరెడ్డి కిషన�
CM KCR | ‘రైతులు 10హెచ్పీ మోటర్ పెట్టుకుంటడా? ఈ మోటర్ ఎవరు కొనివ్వాలే. తెలంగాణలో 30లక్షల పంపుసెట్లు ఉన్నయ్. 30లక్షల 10హెచ్పీ పంపుసెట్లు కొనాలంటే ఎంత డబ్బు కావాలి? ఈ పంపుసెట్లు కొనాలంటే వీని తాత ఇస్తడా? అయ్య ఇస్�
CM KCR | రైతు అనేవాడు స్థిరంగా ఉండాలి.. వ్యవసాయ స్థిరీకరణ జరగాలనే ఆలోచనతో రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చామని సీఎం కేసీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. మం�
CM KCR | తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ, నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటేయ్యాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర�
CM KCR | తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న నాడు చాలా గందరగోళమైన పరిస్థితులు ఉండేవని, ఇయ్యాల అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి బ్రహ్మాండమైన మౌలిక సదుపాయాలను కల్పించుకున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. అసెంబ్లీ ఎన్�
ఉద్యమాల గడ్డ ఇబ్రహీంపట్నానికి బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం వస్తున్నారు. రెండో విడుత ఎన్నికల ప్రచారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సాయంత్రం 3 గంటలకు జరిగే ప్రజా ఆశీర్వాద
నామినేషన్ల వేళ కాంగ్రెస్ బరితెగించింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ ర్యాలీపై రాళ్లదాడికి దిగింది. కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డికి ఉదయం 10.30 గంటలకు, బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డికి మధ
Congress | నేతల ఆందోళనలతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ అట్టుడుకుతున్నది. ఆ పార్టీ విడుదల చేసిన రెండో జాబితా నుంచి మొదలైన అసమ్మతి సెగలు నేటికీ చల్లారడం లేదు.