బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మాతృమూర్తి పద్మమ్మ దశదినకర్మ ఆదివారం ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడు గ్రామంలో జరిగింది. సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ హయాంలోనే రంగారెడ్డి జిల్లా ప్రగతి పథంలో దూసుకెళ్తున్నదని, సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో జిల్లాకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్�
రాష్ట్రంలో ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాయని రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నంలోని హైదరాబాద్-నాగార్జునసాగ�
నగరం నుంచి వివిధ శివారు ప్రాంతాల్లో ఉన్న ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు ఇక నుంచి రవాణా కష్టాలు తీరనున్నాయి. జిల్లా ప్రాంతాల్లోని ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, అబ్దుల్లాపూర్మెట్ తదితర ప్రాంతాల్లో ఇంజినీ�
ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. గ్రామాల్లో నిర్వహిస్తున్న శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.
తెలంగాణలో రైతులు, పేద ప్రజల కోసం ఉన్న అద్భుత పథకాలను మహారాష్ట్రలో అమలు చేయాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, తాండూరులో జీవనం కొనసాగిస్తున్న మహారాష్ట్ర ప్రజలు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు.
ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగల్పల్లి మహమ్మాయి దేవి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ కమిటీ అధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు ఆలయాన్ని ముస్తాబు చేశారు.
దళిత బంధు పథకంతో అర్హులైన దళితులకు శాశ్వత ఉపాధి లభిస్తుందని మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. షాద్నగర్కు చెందిన మాస్క జగన్కు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన ఎర్టిగా కారును ఆదివ�
ప్రాథమిక సహకార సంఘాల(పీఏసీఎస్)చైర్మన్లకు కొత్త ఏడాది సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీపి కబురందించింది. ఇప్పటివరకు తక్కువ గౌరవ వేతనంతో పనిచేస్తున్న వారికి ఈ నెల నుంచి కొత్త వేతనాలు అందనున్నాయి. సంఘాల టర్�
తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడలో శుక్రవారం సినిమా ఫక్కీలో ఓ యువతిని సుమారు వంద మందితో వచ్చి ఓ వ్యక్తి కిడ్నాప్ చేసిన ఉదంతం సుఖాంతమైంది. కిడ్నాప్ జరిగి న 10 గంటల్లోపే ఆమెను క్షేమంగా రక్�