Family planning | ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటన బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నది. రంగారెడ్డి డీఎంహెచ్వో స్వరాజ్యలక్ష్మి, డీసీహెచ్ఎస్ ఝాన్సీ లక్ష్మిపై బదిలీ వేటువేసింది.
వయసు అనేది ఒక అంకె మాత్రమే అనేది మరోమారు నిరూపితమైంది. ప్రతిభ చాటేందుకు వయసుతో పనిలేదని తేటతెల్లమైంది. సాధించాలన్న కసికి పట్టుదల తోడైతే అద్భుతాలు సాధించవచ్చని 59 ఏండ్ల నవ యువకుడు పెరుమాళ్ల ప్రదీప్ కుమా�
కరువును జయించి ప్రతి ఒక్కరూ సుభిక్షంగా జీవించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ఉన్నత ఆశయంతో చేపట్టిన హరితహారం కార్యక్రమం ఇబ్రహీంపట్నం మండలంలో ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గత�
ఇబ్రహీంపట్నం ఘటన బాధాకరం కమిటీ నివేదిక రాగానే చర్యలు సూపరింటెండెంట్, డాక్టర్పై వేటు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఘటనలో 30 మంది �
రంగారెడ్డి : ఈ నెల 25వ తేదీన ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహించారు. శస్త్ర చికిత్సలు నిర్వహించిన 27 మందిలో ముగ్గురు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రయివేటు ఆస్�
ఇబ్రహీంపట్నం/ఇబ్రహీంపట్నం రూరల్, ఆగస్టు 15: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులోకి దూకి ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకొన్నాడు. లోన్యాప్ రికవరీ ఏజెంట్ల వేధింపులే ఇందుకు కారణమని కుటు�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఆదివారం పోచమ్మ బోనాలు భక్తులు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన పోచమ్మ బోనాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎమ్మెల్యే మంచ�
ఇబ్రహీంపట్నంరూరల్, ఆగష్టు 10 : 20ఏండ్ల తర్వాత ఇబ్రహీంపట్నం పెద్దచెరువు నిండుకుండలా మారిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి బుధవారం పెద్ద చెరువును సందర్శించారు. నీరు 30అడుగుల పైనే చేరుకో
ప్రతిపక్షపార్టీల నాయకులు ఎంత మొత్తుకున్నా ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీ వెన్నంటే ఉన్నారని, ప్రతిపక్షాలకు గుణపాఠం తప్పదని టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన�
జగిత్యాల : అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఉన్నట్టుండి ఇంటి పైకప్పు నుంచి ఓ పాము నిద్రిస్తున్న వారిపై పడింది. ఆ ఇంట్లో ఉన్న పాపను పాము చుట్టేసింది.. దాన్నుంచి రక్షణ పొందేందుకు బాలిక ప్రయత్నించింది.. �
హైదరాబాద్ : ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో దర్యాప్తు జరుగుతోందని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. ఈ కేసులో మీడియా సంయమనం పాటించాలని ఆయన సూచించారు. కేసు దర్యాప్తులో భాగంగా అన్ని కోణా�