ఇబ్రహీంపట్నం/ఇబ్రహీంపట్నం రూరల్, ఆగస్టు 15: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులోకి దూకి ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకొన్నాడు. లోన్యాప్ రికవరీ ఏజెంట్ల వేధింపులే ఇందుకు కారణమని కుటు�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఆదివారం పోచమ్మ బోనాలు భక్తులు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన పోచమ్మ బోనాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎమ్మెల్యే మంచ�
ఇబ్రహీంపట్నంరూరల్, ఆగష్టు 10 : 20ఏండ్ల తర్వాత ఇబ్రహీంపట్నం పెద్దచెరువు నిండుకుండలా మారిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి బుధవారం పెద్ద చెరువును సందర్శించారు. నీరు 30అడుగుల పైనే చేరుకో
ప్రతిపక్షపార్టీల నాయకులు ఎంత మొత్తుకున్నా ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీ వెన్నంటే ఉన్నారని, ప్రతిపక్షాలకు గుణపాఠం తప్పదని టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన�
జగిత్యాల : అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఉన్నట్టుండి ఇంటి పైకప్పు నుంచి ఓ పాము నిద్రిస్తున్న వారిపై పడింది. ఆ ఇంట్లో ఉన్న పాపను పాము చుట్టేసింది.. దాన్నుంచి రక్షణ పొందేందుకు బాలిక ప్రయత్నించింది.. �
హైదరాబాద్ : ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో దర్యాప్తు జరుగుతోందని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. ఈ కేసులో మీడియా సంయమనం పాటించాలని ఆయన సూచించారు. కేసు దర్యాప్తులో భాగంగా అన్ని కోణా�
ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఇబ్రహీంపట్నంలో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 8 : దేశంలో ఎక్క డా లేనివిధంగా పేదలకు కల్యాణలక్ష్మి పథకం అమలు చే�
ఆదర్శంగా నిలుస్తున్న ఇబ్రహీంపట్నం బాలుర ఉన్నత పాఠశాల ఇంగ్లిష్ మీడియం విద్యాబోధనతో పాటు డిజిటల్ తరగతులు కంప్యూటర్, సైన్స్ ల్యాబ్లు, లైబ్రరీ ఏర్పాటు ప్రతి తరగతి గదిలో సీసీ కెమెరాలు ఎమ్మెల్యే మంచిరె
శంషాబాద్ రూరల్ : అనుమానస్పదస్థితిలో వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం శంషాబాద్ మండలంలోని తొండుపల్లి వద్ద జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇబ్రహింపట్నం మండలం పోచార
ఇబ్రహీంపట్నంరూరల్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధియే లక్ష్యంగా ముందుకు సాగేందుకు రాష్ట్రంలో అనేక అనుబంధ గ్రామాలను నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. �
ఇబ్రహీంపట్నంరూరల్ : పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ పరిధిలోని కోహెడ ఎక్స్రోడ్డు వద్ద చర్చివద్ద చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఇబ్రహీంపట్నం సీఐ స