ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఇబ్రహీంపట్నంలో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 8 : దేశంలో ఎక్క డా లేనివిధంగా పేదలకు కల్యాణలక్ష్మి పథకం అమలు చే�
ఆదర్శంగా నిలుస్తున్న ఇబ్రహీంపట్నం బాలుర ఉన్నత పాఠశాల ఇంగ్లిష్ మీడియం విద్యాబోధనతో పాటు డిజిటల్ తరగతులు కంప్యూటర్, సైన్స్ ల్యాబ్లు, లైబ్రరీ ఏర్పాటు ప్రతి తరగతి గదిలో సీసీ కెమెరాలు ఎమ్మెల్యే మంచిరె
శంషాబాద్ రూరల్ : అనుమానస్పదస్థితిలో వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం శంషాబాద్ మండలంలోని తొండుపల్లి వద్ద జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇబ్రహింపట్నం మండలం పోచార
ఇబ్రహీంపట్నంరూరల్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధియే లక్ష్యంగా ముందుకు సాగేందుకు రాష్ట్రంలో అనేక అనుబంధ గ్రామాలను నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. �
ఇబ్రహీంపట్నంరూరల్ : పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ పరిధిలోని కోహెడ ఎక్స్రోడ్డు వద్ద చర్చివద్ద చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఇబ్రహీంపట్నం సీఐ స
ఇబ్రహీంపట్నం : తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ఇబ్రహీంపట్నం మండలము కప్పపహాడ్ గ్రామానికి చెందిన విద్యార్థి నేత నిట్టు జగదీశ్వర్ నియమితులయ్యాడు. ఈ మేరకు టీఆర్ఎస్ రాష్ట్ర యువనా�
ఇబ్రహీంపట్నం : పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని తెలంగాణ క్రషర్స్ అసోసియేషన్ నాయకులు కమలాకర్రెడ్డి, నందారెడ్డి, జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బూడిద రాంరెడ్�
ఇబ్రహీంపట్నంరూరల్ : ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న టీఆర్ఎస్ని నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. పార్టీ అధిష్�
ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణారెడ్డి మంచాల : ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, హత్య, దొంగతనాలు, నేరాలు కేసుల్లో తప్పించుకోని తిరుగుతున్న వారిని పట్టించడంలో నిఘా నేత్రాలు ఎంతో ఉపయోగ పడుతున్నాయని
తుర్కయాంజల్ : వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వానలకు తుర్కయాంజల్లోని మాసాబ్ చెరువుకు వదర నీరు పోటెత్తింది. అలుగు నీరు దిగువ గ్రామాల పై విరుచుకుపడుతుంది. వరద ఉధృతితో ఇంజాపూర్-తొరూర్ గ
క్షేత్రస్థాయిలో ఏఈవోల పరిశీలన ఎప్పటికప్పుడు పోర్టల్లో ఎంట్రీ ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లాలో ఈ వానకాలం సీజన్లో రైతులు తమ పొలాల్లో సాగు చేసుకున్న పంటల వివరాలను వ్యవసాయశాఖ అధికారులు సేకరిస్తున్నా�