ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణారెడ్డి మంచాల : ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, హత్య, దొంగతనాలు, నేరాలు కేసుల్లో తప్పించుకోని తిరుగుతున్న వారిని పట్టించడంలో నిఘా నేత్రాలు ఎంతో ఉపయోగ పడుతున్నాయని
తుర్కయాంజల్ : వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వానలకు తుర్కయాంజల్లోని మాసాబ్ చెరువుకు వదర నీరు పోటెత్తింది. అలుగు నీరు దిగువ గ్రామాల పై విరుచుకుపడుతుంది. వరద ఉధృతితో ఇంజాపూర్-తొరూర్ గ
క్షేత్రస్థాయిలో ఏఈవోల పరిశీలన ఎప్పటికప్పుడు పోర్టల్లో ఎంట్రీ ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లాలో ఈ వానకాలం సీజన్లో రైతులు తమ పొలాల్లో సాగు చేసుకున్న పంటల వివరాలను వ్యవసాయశాఖ అధికారులు సేకరిస్తున్నా�
శివసత్తుల పూనకాలు.. పోతురాజుల విన్యాసాలు గ్రామాల్లో నెలకొన్న పండుగ శోభ.. ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఆదివారం బోనాల ఉత్సవాలు కన్నుల పండువగా సాగాయి. శ్రావణమాసం ముగుస్తున్న సందర్భంగా ఆదివారం
ఇబ్రహీంపట్నంరూరల్ : మొహరం పండుగను తెలుగు ప్రాంతాల్లో పీర్ల పండుగ అంటారు. ముస్లింల విశ్వాసం ప్రకారం ఒక్క గొప్ప మాసం ఇది. ముఖ్యంగా షియా ముస్లింలు ఈ నెలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో మొహరం
ఇబ్రహీంపట్నం : గాంధీజీ కళలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా తెలంగాణ రాష్ట్రం అడుగులువేస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని పలు గ్రామాలల్లో రూ. 1.30కోట�
ఇబ్రహీంపట్నంరూరల్ : మండల పరిధిలోని రాయపోల్ శ్మశాన వాటిక నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా రెండు రోజులుగా అక్రమంగా ఓ వ్యాపారి మట్టి తరలిస్తున్నారు. శ్మశాన వాటికలో రెండు జేసీబీలు, 20 ట్రాక్టర్లతో వ్యాపారి అక�
న్యూయార్క్లో ఉన్నత విద్యకు ఎంపికైన విద్యార్థిని బాలిక విద్యార్థి చదువుకు ఆమెరికా సహకారం ఉన్నత చదువుకు యూఎస్ఏకు పయనం తలకొండపల్లి : రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలంలో ‘చంద్రధన’ అనే మారుమూల కుగ�
ఇబ్రహీంపట్నంరూరల్ : ప్రతి ఒక్క యువకుడు స్వశక్తితో ముందుకు సాగాలని టీఆర్ఎస్ రాష్ట్రనాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బుజంగాచారి తన సొంతంగా ఏర్పాటు చేసు
కాంగ్రెస్లో అంతర్గత పోరు | కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 18న రంగారెడ్డి ఇబ్రహీంపట్నంలో నిర్వహించ తలపెట్టిన దళిత గిరిజన ఆత్మగౌరవ రెండో సభ వాయిదా పడే అవకాశం ఉంది.
ఇబ్రహీంపట్నంరూరల్ : దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకంపై రాసిన పాటకు అరుదైన గౌరవం దక్కింది. ఈ పాటను ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్కు చెంద�
నాయీ బ్రాహ్మణ, రజకుల నుంచి దరఖాస్తులు 250యూనిట్ల ఉచిత కరెంటుకు విశేష స్పందన ఇబ్రహీంపట్నం : కులవృత్తులను నమ్ముకుని జీవిస్తున్న అందరికి రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తున్నది. రజక, నాయీబ్రాహ్మణులకు క�