ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎంకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీసు ఉద్యోగాల భర్తీలో భాగంగా రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు
సీఎం సహాయ నిధి పేదలకు వరంగా మారింది. ఆపత్కాలంలో ఆదుకుంటూ రోగుల్లో భరోసా నింపుతున్నది. రోడ్డు ప్రమాదాలు, వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారికీ రాష్ట్ర సర్కార్ కొండంత ధైర్యాన్నిస్తున్నది. ముందుగానే ఎల్వోస
Minister KTR | తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా జాకీ గార్మెంట్ ఫ్యాక్టరీ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు జాకీ కంపెనీ ప్రతినిధులు రాష్ట�
Ibrahimpatnam | జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలో భారీగా నగదు పట్టుబడింది. ఓ కారులో తరలిస్తున్న రూ. 64 లక్షల 63 వేల నగదును పోలీసులు సీజ్ చేశారు. కారులో భారీగా నగదు తరలిస్తున్నట్లు
Jagtial dist | జిల్లాలోని మెట్పల్లి పట్టణంలో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్తో ఇద్దరు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. స్నేహితుడి కొత్త షాపు వద్ద ఫ్లెక్సీ బోర్డు పెడుతుండగా.. ప్రమాదవశాత్తూ ఇద్దరు వి
ఇబ్రహీంపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)లో గత నెల 25న కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్వో, డీసీహెచ్ఎస్పై బదిలీవే�
Family planning | ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటన బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నది. రంగారెడ్డి డీఎంహెచ్వో స్వరాజ్యలక్ష్మి, డీసీహెచ్ఎస్ ఝాన్సీ లక్ష్మిపై బదిలీ వేటువేసింది.
వయసు అనేది ఒక అంకె మాత్రమే అనేది మరోమారు నిరూపితమైంది. ప్రతిభ చాటేందుకు వయసుతో పనిలేదని తేటతెల్లమైంది. సాధించాలన్న కసికి పట్టుదల తోడైతే అద్భుతాలు సాధించవచ్చని 59 ఏండ్ల నవ యువకుడు పెరుమాళ్ల ప్రదీప్ కుమా�
కరువును జయించి ప్రతి ఒక్కరూ సుభిక్షంగా జీవించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ఉన్నత ఆశయంతో చేపట్టిన హరితహారం కార్యక్రమం ఇబ్రహీంపట్నం మండలంలో ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గత�
ఇబ్రహీంపట్నం ఘటన బాధాకరం కమిటీ నివేదిక రాగానే చర్యలు సూపరింటెండెంట్, డాక్టర్పై వేటు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఘటనలో 30 మంది �
రంగారెడ్డి : ఈ నెల 25వ తేదీన ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహించారు. శస్త్ర చికిత్సలు నిర్వహించిన 27 మందిలో ముగ్గురు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రయివేటు ఆస్�
ఇబ్రహీంపట్నం/ఇబ్రహీంపట్నం రూరల్, ఆగస్టు 15: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులోకి దూకి ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకొన్నాడు. లోన్యాప్ రికవరీ ఏజెంట్ల వేధింపులే ఇందుకు కారణమని కుటు�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఆదివారం పోచమ్మ బోనాలు భక్తులు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన పోచమ్మ బోనాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎమ్మెల్యే మంచ�
ఇబ్రహీంపట్నంరూరల్, ఆగష్టు 10 : 20ఏండ్ల తర్వాత ఇబ్రహీంపట్నం పెద్దచెరువు నిండుకుండలా మారిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి బుధవారం పెద్ద చెరువును సందర్శించారు. నీరు 30అడుగుల పైనే చేరుకో