శివసత్తుల పూనకాలు.. పోతురాజుల విన్యాసాలు గ్రామాల్లో నెలకొన్న పండుగ శోభ.. ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఆదివారం బోనాల ఉత్సవాలు కన్నుల పండువగా సాగాయి. శ్రావణమాసం ముగుస్తున్న సందర్భంగా ఆదివారం
ఇబ్రహీంపట్నంరూరల్ : మొహరం పండుగను తెలుగు ప్రాంతాల్లో పీర్ల పండుగ అంటారు. ముస్లింల విశ్వాసం ప్రకారం ఒక్క గొప్ప మాసం ఇది. ముఖ్యంగా షియా ముస్లింలు ఈ నెలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో మొహరం
ఇబ్రహీంపట్నం : గాంధీజీ కళలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా తెలంగాణ రాష్ట్రం అడుగులువేస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని పలు గ్రామాలల్లో రూ. 1.30కోట�
ఇబ్రహీంపట్నంరూరల్ : మండల పరిధిలోని రాయపోల్ శ్మశాన వాటిక నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా రెండు రోజులుగా అక్రమంగా ఓ వ్యాపారి మట్టి తరలిస్తున్నారు. శ్మశాన వాటికలో రెండు జేసీబీలు, 20 ట్రాక్టర్లతో వ్యాపారి అక�
న్యూయార్క్లో ఉన్నత విద్యకు ఎంపికైన విద్యార్థిని బాలిక విద్యార్థి చదువుకు ఆమెరికా సహకారం ఉన్నత చదువుకు యూఎస్ఏకు పయనం తలకొండపల్లి : రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలంలో ‘చంద్రధన’ అనే మారుమూల కుగ�
ఇబ్రహీంపట్నంరూరల్ : ప్రతి ఒక్క యువకుడు స్వశక్తితో ముందుకు సాగాలని టీఆర్ఎస్ రాష్ట్రనాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బుజంగాచారి తన సొంతంగా ఏర్పాటు చేసు
కాంగ్రెస్లో అంతర్గత పోరు | కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 18న రంగారెడ్డి ఇబ్రహీంపట్నంలో నిర్వహించ తలపెట్టిన దళిత గిరిజన ఆత్మగౌరవ రెండో సభ వాయిదా పడే అవకాశం ఉంది.
ఇబ్రహీంపట్నంరూరల్ : దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకంపై రాసిన పాటకు అరుదైన గౌరవం దక్కింది. ఈ పాటను ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్కు చెంద�
నాయీ బ్రాహ్మణ, రజకుల నుంచి దరఖాస్తులు 250యూనిట్ల ఉచిత కరెంటుకు విశేష స్పందన ఇబ్రహీంపట్నం : కులవృత్తులను నమ్ముకుని జీవిస్తున్న అందరికి రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తున్నది. రజక, నాయీబ్రాహ్మణులకు క�
ఇబ్రహీంపట్నం : అనుమానాస్పద స్థితిలో యువకుడు మంటల్లో కాలిపోయిన ఘటన ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని రాజమహేంద్ర ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటికి చెందిన ముత్యాల శ్రీకాం
ఇబ్రహీంపట్నంరూరల్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇం
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఎన్పీఏకు కేటాయించిన భూములను పరిశీలించిన మంత్రి ఇబ్రహీంపట్నం : దేశ భద్రతకు రక్షణ రంగ సంస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కేంద్రం హోంశాఖ సహాయమంత్రి నిత్
కొత్త కోర్టులు| ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొత్తగా నిర్మించిన నాలుగు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. నూతన కోర్టులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి