ఇబ్రహీంపట్నం : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదిన వేడుకల్లో భాగంగా బుధవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రక్తదాన శిబిరాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : కరోనా సమయంలో ప్రజలకు సేవలందించటంలో ఆశ వర్కర్ల సేవలు వెలకట్టలేనివని తెరాస రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
ఇబ్రహీంపట్నం : ప్రమాదవశాత్తు మృతిచెందిన రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం బీమా పథకం కింద వారం పది రోజుల్లోనే రూ. 5 లక్షలు అందజేసి ఆదుకుంటుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
ఇబ్రహీంపట్నం : పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధులు ఇవ్వటంలో కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరి వలన జిల్లాలోని ఇబ్రహీంపట్నం ప్రాంతానికి సాగునీరు అందించటంలో జాప్యం జరుగుతుందని, ఈ ప్రాంతం పచ్�
మంచాల : ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇబ్రహీంపట్నంలో రూ. 32 కోట్లతో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనతో పాటు నిర్వహించే బహిరంగ సభకు బుధవారం మంచాల మండలం వివిధ గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఐదు వంద�
ఇబ్రహీంపట్నంరూరల్ : స్వయం కృషితో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని భువనగిరి మాజీ ఎంపీ భూర నర్సయ్యగౌడ్ అన్నారు. మండల పరిధిలోని రాయపోల్లో టీఆర్ఎస్ నాయకులు గంగనమోని సతీష్ముదిరాజ్ ఏర్పాటు చే
ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటికి చెందిన మంకాల లక్ష్మమ్మ
సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 6.80కోట్లు గ్రామ పంచాయతీ భవనాలకు 1.25కోట్లు ఇబ్రహీంపట్నం : గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో 154 సిమ�
పెద్దఅంబర్పేట : పెద్దఅంబర్పేట మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, 5వ వార్డు కౌన్సిలర్లకు జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ షోకాజు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ గురువారం మున్సిపాల్లి రెండో వార
ఇబ్రహీంపట్నం రూరల్ : ఓ గుర్తు తెలియని మృతదేమం లభ్యమైన ఘటన శుక్రవారం ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామ సమీపంలోని పెద్దవాగులో ముళ్ల కంపోలో చిక్కుకున
ఇబ్రహీంపట్నంరూరల్ : గాంధీగ్లోబల్, గాంధీ ప్రతిష్టాన్ సంస్థ సేవలు అభినందనీయమని రాష్ట్ర ఐటీ పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. గాంధీగ్లోబల్ ఫ్యామిలీకి సంబంధించి నూతన సంవత్సరం 2022డైరీన�
ఇబ్రహీంపట్నం : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేసిన రైతులపై కేంద్ర ప్రభుత్వం కక్ష్యసాధింపు చర్యలకు దిగుతున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మ
ఇబ్రహీంపట్నం : ఆదిబట్ల పోలీసుస్టేషన్ పరిధిలోని నాదర్గుల్లో గుట్టుచప్పుడు కాకుండా కోడిపందాలు నిర్వహిస్తున్న వ్యక్తులపై ఆదిబట్ల, ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పదిమంది �
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆయన సతీమణి ముకుందమ్మలు శనివారం యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఏడాది కూడా యాదాద్రీశుడి కృపతో
ఇబ్రహీంపట్నం : రైతులకు ఎళ్లవేలలా అండగా ఉంటూ ఎప్పటికప్పుడు సరైన రుణాలు అందజేస్తూ దేశంలోనే ఉప్పరిగూడ సహకారసంఘం అగ్రభాగాన నిలువడం అభినందనీయమని అఖిలభారత సహకారభారతి అధ్యక్షుడు బీనత్ టగోర్ అన్నారు. ఇటీవల