ఇబ్రహీంపట్నం : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో సాగుచేసిన వరిధాన్యం కొనుగోలు చేసేంత వరకు పోరాటం ఆగదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శనివారం ఇబ్రహీంపట్నం
ఇబ్రహీంపట్నంరూరల్ : చేపల వేటకు వెల్లి ఓ వ్యక్తి చెరువులో మునిగి మృతిచెందిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ పరిధిలోని ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో ఆదివారం చోటు చేసుకుంది. సీఐ సైదులు కథనం ప్రకారం.. ఇబ్ర�
ఇబ్రహీంపట్నంరూరల్ : భారత చీఫ్ ఆప్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ దేశానికి చేసిన సేవలు మరువలేనివని, ఆయన మరణం యావత్తు భారతావనికి తీరని లోటని సర్పంచ్లఫోరం జిల్లా అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి అ�
వరికి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి.. ఇబ్రహీంపట్నంలో నియోజకవర్గస్థాయి రైతు అవగాహన సదస్సు ఇబ్రహీంపట్నం : మార్కెట్లో డిమాండ్లేని పంటలు వేసి రైతు
ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేద ప్రజలకు కొండంత అండగా నిలుస్తోందని టీఆర్ఎస్ యువజనసంఘం జిల్లా నాయకులు కర్నె అరవింద్ అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటికీ చెందిన కోడి వీరమ్మ అనార�
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ అధికారిగా పని చేస్తున్న గంగాపురం సరిత రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డును జనవరిలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ త�
రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి.. ఇబ్రహీంపట్నం : హైదరాబాద్ మహానగర శివారు ప్రాంతాలు దినదినాభివృద్ధిలో దూసుకుపోతున్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్న
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటి పరిధిలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి కృపతో నియో
ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకు కొండంత అండగా నిలుస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో వివిధ అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా నగరంలోని
ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకు కొండంత అండగా నిలుస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని కప్పాడు గ్రామానికి చెందిన చతాల చంద్రయ్య అనా�
ఇబ్రహీంపట్నంరూరల్ : శాసనమండలి సభ్యురాలిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను గాంధీ ఫ్యామిలీ, గాంధీగ్లోబల్ సంస్థల చైర్మన్ గున్నారాజేందర్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానా
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన వరుణార్చనహోమం వైభవంగా ముగిసింది. ఉదయం 6:30 ప్రారంభమై సాయంత్రం 5గంటలకు పూర్ణాహుతితో ముగిసింది.
ఇబ్రహీంపట్నం : తెలంగాణ వచ్చుడో… కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతో 2009 నవంబర్ 29న నిర్వహించిన దీక్షా దివస్కు నేటికి 12 ఏండ్లు. ఈ సందర్భంగా సోమవారం ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, అనంతర�