ఇబ్రహీంపట్నంరూరల్ : మండల పరిధిలోని దండుమైలారం గ్రామంలో ఊరకుక్కల దాడిలో బండ బీరప్పకు చెందిన సుమారు లక్ష రూపాయలు విలువ చేసే 20 గొర్రెలలు మృతిచెందాయి. గొర్రెలనే నమ్ముకుని జీవనం సాగిస్తున్న బీరప్ప కుటుంబాన
ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లాలో రైతుబంధు వారోత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. రైతుబంధు సంబరాల్లో భాగంగా మూడోరోజు జిల్లా వ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలల్లో రైతుబంధుకు సంబంధించిన ముగ్గుల పోటీలను �
ఇబ్రహీంపట్నం : ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల ఉమ్మడి భాగస్వామ్యంతోనే ఇబ్రహీంపట్నం నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఇ
ఇబ్రహీంపట్నంరూరల్ : దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగ ప్రయోజనాల కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కింద ఏటా రూ. 50వేల కోట్లు అందజేస్తూ ఆదుకుంటున్నారని ఇబ్రహీంపట్నం ఎ
వాట్సాప్ స్టేటస్తో లభించిన కుక్క అడ్రస్ శునకం మిస్సింగ్పై ఫిర్యాదు.. వార్త వైరల్ హయత్నగర్ రూరల్ : కనిపించకుండాపోయిన ఓ పెంపుడు కుక్క (రాఖీ) ఆచూకీ.. వాట్సాప్ స్టేటస్లో దొరికింది. హైదరాబాద్ వనస్థలి
ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరువతో తెలంగాణ రాష్ట్రంలో రైతురాజ్యం కొనసాగుతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహి�
ఇబ్రహీంపట్నం : జిల్లా పీఆర్టీయూ నూతన క్యాలెండర్ను శనివారం విద్యాశాఖ మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముందుగా మంత్రి సబితారెడ్డికి నూతన సందత్సర శుభాకాంక్షలు తెలిపారు. వికరాబాద్ జిల్లాకు వెళ్లిన రంగా
మంచాల : ప్రతి ఒక్కరూ దైవచింతన కలిగి ఉండాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంచాల గ్రామంలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన దేవాలయంలో బుధవారం పెద్దమ్మతల్లి, గంగమ్
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం పెద్దచెరువును పర్యాటకులను కనువిందు చేసే విధంగా అభివృద్ధి చేయాలని, ఇందుకోసం అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నార�
ఇబ్రహీంపట్నంరూరల్ : అన్నధాతల ఆరాధ్యదైవం ముఖ్యమంత్రి కేసీఆర్ అని రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మొద్దు అంజిరెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు బూడిద నర్సింహారెడ్డిలు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి పంట
ఇబ్రహీంపట్నంరూరల్ : భార్య భర్తల మధ్య గొడవతో ఓ మహిళా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ పరిధిలోని తుర్కగూడ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై విజయ్కుమార్ కథనం ప్రకారం.. తుర్�
నల్గొండ జిల్లాకు చెందిన శ్రీనివాస్గా గుర్తింపు.. పోలీసుల అదుపులో నిందితుడు.. పరారీలో మరో ఇద్దరు.. ఇబ్రహీంపట్నంరూరల్ : రంగారెడ్డి జిల్లా బొంగుళూరు ఔటర్రింగ్రోడ్డు సమీపంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి
ఇబ్రహీంపట్నంరూరల్ : పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం కొండంత అండగా నిలుస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నంకు చెందిన దూలం కిరణ్కుమార్ అనారోగ్యంతో నగ