ఇబ్రహీంపట్నంరూరల్ : పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ పరిధిలోని కోహెడ ఎక్స్రోడ్డు వద్ద చర్చివద్ద చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఇబ్రహీంపట్నం సీఐ స
ఇబ్రహీంపట్నంరూరల్ : పేదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఎలిమినేడు గ్రామానికి చెందిన హనుమంతు లక్ష్మయ్య అనే వ్యక్త
కంపెనీ యాజమాని, లేబర్ కాంట్రాక్టర్పై కేసు నమోదు విముక్తి పొందిన బాలకార్మికులను చైల్డ్హోంకు తరలింపు ఇబ్రహీంపట్నం : బీహార్, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల నుంచి అక్రమంగా 12మంది బాల కార్మికులను తీసుకొచ్చి వె�
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పార్టీని తిరుగులేని శక్తిగా మార్చేందుకు నూతనంగా ఎన్నికైనా యువజన సంఘాలు, విద్యార్థి సంఘాల అధ్యక్ష, కార్యదర్శులతో పాటు సభ్యులు కష్టపడి పని చేయాలని ఎమ్మెల్యే మంచ
ఇబ్రహీంపట్నం : అక్క బావల మధ్య జరుగుతున్న గొడవలో తలదూర్చినందుకు సొంత బావమరిదినే, బావ దారుణంగా హత్య చేసిన సంఘటన ఆదిబట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని మన్నెగూడలో చోటు చేసుకుంది. ఆదిబట్ల సీఐ నరేందర్ తెలిపిన వి�
ఇబ్రహీంపట్నంరూరల్ : టీఆర్ఎస్ను తిరుగులేని శక్తిగా మార్చేందుకు నూతనంగా ఎన్నికైన సభ్యులు అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శనివారం టీఆర్ఎస్ నియోజకవర్గం యువజన విభా�
ఇబ్రహీంపట్నంరూరల్ : ఇబ్రహీంపట్నంలోని జిల్లా అదనపు జడ్జీ కోర్టును త్వరలో ప్రారంభించనున్నట్లు హైకోర్టు జడ్జీ అభిషేక్రెడ్డి తెలిపారు. శనివారం ఇబ్రహీంపట్నం కోర్టును ఆయన తనిఖీ చేసి కోర్టులో నెలకొన్న సమ�
ఇబ్రహీంపట్నంరూరల్ : అత్యవసర సమయాల్లో ప్రైవేటు దవాఖానల్లో చికిత్స చేయించుకునే పేదలకు సీఎం సహాయనిధి ఎంతో తోడ్పాటునందిస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని కప
ఇబ్రహీంపట్నం : ఉప్పరిగూడ సహకారసంఘం మాజీ చైర్మన్ నల్లబోలు, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నాస మహదేవ్ల సేవలు మరువలేనివని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం సింగిల్విండో మాజీ
ఇబ్రహీంపట్నం : ఆడపడుచులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటూ పండుగ పర్వదినాన కానుకగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శనివారం ఇబ్రహీం�
ఇబ్రహీంపట్నం : మహాత్మాగాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శనివారం గాంధీజీ జయంతిని పురస్కరించుకుని శేరిగూడలో ఆయన విగ్రహానికి పూలమాలలు వ
44 ఎకరాల్లో కోల్డ్స్టోరేజ్లు, గోడౌన్లు 341 మంది వ్యాపారులకు స్థలాలు కేటాయింపు రూ. 90లక్షలతో అత్యాధునిక సౌకర్యాలు ఇబ్రహీంపట్నం : నగరంలోని చైతన్యపురిలో గల గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ను శుక్రవారం నుంచి అబ�
యాచారం : సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేదలకు వరంగా మారిందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. తమ్మలోనిగూడకు చెందిన దొండ లక్ష్మారెడ్డి అనే వ్యక్తి అనారోగ్యంతో దవాఖానలో చేరాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్�