పేదల నివాసాల కూల్చివేతలకు పాల్పడుతున్న హైడ్రాకు హైకోర్టు కళ్లెం వేసింది. నిషేధిత జాబితాలో పేర్కొన్న ఆస్తులేవో అధికారిక వెబ్సైట్లో పెట్టాలని, ప్రభుత్వ ఆస్తుల వివరాలను వెల్లడించాలని సూచిస్తూ హైడ్రాక
Buffer Zone | రాజకీయ పార్టీలు, పాలకులు మారినా ప్రభుత్వ విధానాలు, నిబంధనలు ఒకేలా ఉండాలి. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూటకో నిబంధనను తెరపైకి తెస్తున్నది.
Hyderabad | రోడ్డెక్కాల్సి వస్తున్నది’.. మూసీ బాధితుల ఆవేదన ఇదీ.. మూసీ పేరిట కాంగ్రెస్ చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. కేవలం పేదల భూములే లక్ష్యంగా చేపడుతున్న ఈ ప్రాజెక్ట�
Hydraa | ప్రైవేట్ వ్యక్తుల స్వాధీనంలో ఉన్న భూములు, ఇండ్లకు అవి ప్రభుత్వ స్థలాలంటూ కంచె ఎలా వేస్తారని హైకోర్టు సోమవారం హైడ్రాను నిలదీసింది. ఏ ప్రాతిపదికన ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వానిదని నిర్ణయించి కంచె వ
Peddamangalaram | సర్కార్ భూములు ఆక్రమించి ఇండ్లు కడితే కూల్చివేయడం చూశాం. చెరువు బఫర్జోన్లో నిర్మాణాలు చేపడితే బుల్డోజర్లతో నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడటం కూడా అనుభవమే. భూ తగాదాల్లో బలవంతుడి పక్షాన నిలిచి బల�
జూబ్లీహిల్స్ రోడ్ నం.92లో అపోలో ఆస్పత్రి వెనక గేటు సమీపంలో జీహెచ్ఎంసీ పార్కును ఆక్రమించడంతో పాటు విల్లాలకు చెందిన సెట్బ్యాక్ స్థలంలో అక్రమంగా నిర్మించిన ఇంటిని హైడ్రా అధికారులు కూల్చేశారు.
పైసా పైసా కూడబెట్టి కాస్త భూమి కొనుక్కుంటే.. ప్రభుత్వ స్థలమంటూ హైడ్రా తమ భూములను అన్యాయంగా ఆక్రమించుకుందని దివ్యానగర్ ఫేస్-1 ప్లాట్ల యజమానులు కన్నీటి పర్యంతమయ్యారు.
గచ్చిబౌలి టెలికాంనగర్ పేరిట బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు 1982లో 32 ఎకరాల పరిధిలో అప్పటి హుడా అనుమతితో లే అవుట్ వేశారని ఇందులో 4వేల గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించినట్లు అధికారులు పేర్కొన్నారు.
HYDRAA | తాము గత 30 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నామని.. హైడ్రా అధికారులు తమకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేతలను చేపడుతున్నారని స్థానిక బాధితులు ఆరోపిస్తున్నారు.
High Court | హైడ్రా కమిషనర్ రంగనాథ్కు తెలంగాణ హైకోర్టు మరోసారి మొట్టికాయలు వేసింది. తమ ఉత్తర్వులు ఉన్న తర్వాత కూడా బతుకమ్మకుంట పరిధిలోని కట్టడాలను ఎందుకు కూల్చివేశారని ప్రశ్నించింది.