హైదరాబాద్లోని జలవనరుల రక్షణ, అక్రమార్కుల కబ్జాలోని ప్రభుత్వ స్థలాల సంరక్షణ పేరుతో ప్రభుత్వం నిరుడు జూలైలో జీవో 99 ద్వారా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఫోర్స్-హైడ్రాను ఏ�
హైడ్రా తీరును హైకోర్టు తప్పుబట్టింది. కమిషనర్ రంగనాథ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకే కేసు విషయంలో అనేకసార్లు కోర్టు ధిక్కరణలా అంటూ మండిపడింది. ఒక్క అధికారిపై 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉండడం హైకోర్ట�
RS Praveen Kumar | హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయని.. కోర్టుకు సెలవులు ఉన్న రోజు శని, ఆదివారాలు చూసుకొని వేలాది మంది పోలీసులను తీసుకొని పేదలు నిద్రిస్తున్న సమయంలో ఇళ్లను నేలమట్టం చేశారని బ�
RS Praveen Kumar | హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డికి చెంపదెబ్బలాంటిదన్నారు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ . రేవంత్ రెడ్డికి ఏ మాత్రం కూడా తెలంగాణను పరిపాలించే నైతిక అర్హత లేదని ఇవాళ హైకోర్టు ఇచ్చి
High Court | తెలంగాణ హైకోర్టు(High Court) సంచలన ఆదేశాలు జారీ చేసింది. వరుస వివాదాల నేపథ్యం లో హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ను(Ranganath) తొలగించాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించిం ది.
అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయని హైకోర్టు ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది..అనధికారిక నిర్మాణాలు చేపట్టిన వారు మూల్యం చెల్లించాల్సిందేనని, ఇందుకోసం భారీ జరిమానా విధించాల్సిన అవసరం ఉందని అభిప్�
Hydraa | ప్రజలు హైడ్రా పేరు వింటేనే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయని రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. రెవెన్యూ, ఇరిగేషన్ వంటి కీలక శాఖలు నిర్వీర్యం అయ్యాయని, చివరికి పోలీసులు సైతం హైడ్రాకు వినతిపత్రాలు ఇస్�
Hydraa | న్యాయస్థానం ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘిస్తున్న హైడ్రాపై మిలిటరీ యాక్షన్కు ఆదేశిస్తామని రాష్ట్ర హైకోర్టు హెచ్చరించింది. ఆర్మీజోన్లో ఉన్న వివాదాస్పద స్థలం రక్షణకు అవసరమైతే సైన్యా న్ని రంగంలోకి ది
HYDRAA : ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pavan Kalyan)కు సంబంధించిన భూమి ఎఫ్టీఎల్(ఫుల్ ట్యాంక్ లెవల్)లో ఉందని రంగనాథ్ తెలిపారు.
AV Ranganath | ప్రైవేట్ ఆస్తి వివాదంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వ్యవహారశైలిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఒకే అంశానికి సంబంధించి ఏకంగా మూడు కోర్టు ధికరణ పిటిషన్లు దాఖలవడం అత్యంత తీవ్రమైన విషయమని
Bahadurguda Land Acquisition | బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం బహదూర్గూడలో చేపడుతున్న భూసేకరణ వ్యవహారంలో హైకోర్టు కీలక మధ్యంతర ఆదేశాలు జారీచేసింది.
నగరంలో వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వరద ముంపు ముప్పు ముంచుకొస్తున్నది. ప్రతి ఏటా కోట్లాది రూపాయలు గుమ్మరిస్తున్నా వరద ముంపు తప్పడం లేదు.. అయితే ఈసారి నగరంలో నాలాల పూడికతీత పనుల చుట్టూ కొత్త రాజకీయం, సరికొత�
వారు తాతల కాలం నుంచి అక్కడే నివాసం ఉంటున్నారు. రెకాడితేగానీ డొకాడని బతుకులు వారివి! ఓటర్ ఐడీలు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి, ఏటా ప్రభుత్వానికి పన్నులు కడుతున్నారు, నల్లా కనెక్షన్లు, కరెంట్ బిల్లులు