Godavarikhani | గోదావరిఖని నగరం ఉలిక్కిపడింది. ఆపరేషన్ పోచమ్మ మైదాన్ క్లైమాక్స్ రణరంగంగా మారింది. నిశ్శబ్ద వాతావరణంలో ఒక్కసారి గా అలజడి రేగింది... బులడోజర్ ఒకటెనుక మరొకటి దూసుకొచ్చింది.. హైడ్రా తరహాలో వ్యాపారులు, ప
Rain Alert | రాబోయే రెండుగంటల్లో హైదరాబాద్, రంగారెడ్డి సహా 15 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. జిల్లాల్లో రెండుగంటల్లో వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని.. 15 జిల్లాల్లో రెండు నుంచి మ�
Heavy Rains : హైదరాబాద్ నగరంలో రేపు, ఎల్లుండి భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy Rains) కురవనున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికతో గ్రేటర్ మున్సిపల్ హైదరాబాద్ (GHMC) పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ఇస్తున్నామ�
HDRAA | మూడురోజుల పాటు ప్రజలకు బయటకు రావొద్దని హైడ్రా హెచ్చరించింది. బుధవారం నుంచి మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఈ మేరకు కీలక సూచనలు చేసింది. ఈ నెల 13 నుంచి 15 వరకు నగర పరిధిలో భారీ నుంచి అతిభారీ వర�
‘అంతా నా ఇష్టం’ అంటూ చెలరేగిపోయిన హైడ్రా అధికారులు నగరంలోని ఓ కాలనీని నరక కూపంలోకి నెట్టేశారు. హైడ్రా తప్పిదం.. ‘పైగా’ కాలనీ వాసులకు నరకం చూపిస్తున్నది.
‘మాకు సహకరించడానికి హైడ్రా సిబ్బందిని పంపించారు. కానీ వారే మొత్తం చేస్తామంటూ మాపై పెత్తనం చెలాయిస్తున్నారు.. ఒక్కో జంక్షన్కు ఐదుగురు సిబ్బందిని ఇచ్చామంటూ చెబుతున్నారే కానీ వారి సిబ్బంది ఎక్కడో అక్కడ �
Rain Alert | శుక్రవారం సాయంత్రం కూడా నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిన్నటి అంత వర్షం కురిసే అవకాశం లేదని స్పష్టం చేశారు.
Himayat Sagar : నగరంలో గురువారం సాయంత్రం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షం జనజీవనాన్ని అస్తవస్థ్యంగా మార్చేసింది. హియాయత్ సాగర్(Himayat Sagar)కు భారీగా వరద నీరు చేరడంతో నిండుకుండలా మారింది.
ఎట్టకేలకు అక్రమాలపై హైడ్రాలో కదలిక మొదలైంది. పోలీసుల బందో బస్తుతో గాజులరామారం సర్కిల్ చింతల్ డివిజన్ భగత్ సింగ్ నగర్లో దోభిఘాట్ ఖాళీ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్నారు.
ప్రభుత్వ పెద్దలు.. ఒక శాఖ అధికారులు.. ఇద్దరూ కుమ్మక్కయితే ప్రభుత్వ భూములు పంచుకు తినొచ్చా? గతంలో ఒక కలెక్టర్ ఇచ్చిన నివేదికను చెత్తబుట్టలో వేసి ఇంకో కలెక్టర్ అందుకు విరుద్ధంగా క్లీన్చిట్ ఇవ్వొచ్చా?
హైడ్రా.. ఇప్పుడీ పేరు వింటేనే పేదలు గజగజ వణికిపోతున్నారు. చెరువుల రక్షణ పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా లక్ష్యాన్ని మరిచి పేదలపైకి బుల్డోజర్లు తోలుతున్నది. ఆక్రమణ పేరుతో గుడిసెలను చిదిమేసి వారిని
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రధాన రహదారి కూల్చివేతలు రెండోసారి శుక్రవారం చేపట్టారు. మూలవాగు వంతెన నుంచి రాజన్న ఆలయం వరకు 80 అడుగుల మేర రహదారి విస్తరణలో భాగంగా 243 మంది నిర్వాసితులు ఉన్నట్టుగా గుర్తి�