ఎట్టకేలకు అక్రమాలపై హైడ్రాలో కదలిక మొదలైంది. పోలీసుల బందో బస్తుతో గాజులరామారం సర్కిల్ చింతల్ డివిజన్ భగత్ సింగ్ నగర్లో దోభిఘాట్ ఖాళీ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్నారు.
ప్రభుత్వ పెద్దలు.. ఒక శాఖ అధికారులు.. ఇద్దరూ కుమ్మక్కయితే ప్రభుత్వ భూములు పంచుకు తినొచ్చా? గతంలో ఒక కలెక్టర్ ఇచ్చిన నివేదికను చెత్తబుట్టలో వేసి ఇంకో కలెక్టర్ అందుకు విరుద్ధంగా క్లీన్చిట్ ఇవ్వొచ్చా?
హైడ్రా.. ఇప్పుడీ పేరు వింటేనే పేదలు గజగజ వణికిపోతున్నారు. చెరువుల రక్షణ పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా లక్ష్యాన్ని మరిచి పేదలపైకి బుల్డోజర్లు తోలుతున్నది. ఆక్రమణ పేరుతో గుడిసెలను చిదిమేసి వారిని
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రధాన రహదారి కూల్చివేతలు రెండోసారి శుక్రవారం చేపట్టారు. మూలవాగు వంతెన నుంచి రాజన్న ఆలయం వరకు 80 అడుగుల మేర రహదారి విస్తరణలో భాగంగా 243 మంది నిర్వాసితులు ఉన్నట్టుగా గుర్తి�
రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, గుట్టల బేగంపేటలోని ఓ నిర్మాణం జోలికి వెళ్లొద్దని ఆదేశించినప్పటికీ ఎందుకు కూ ల్చేశారని హైకోర్టు హైడ్రాను ప్రశ్నించింది. గత విచారణ సమయంలో పిటిషనర్కు చెందిన ఇంటి
పైసా పైసా కూడా బెట్టి కష్టార్జితంతో స్థలాన్ని కొనుగోలు చేశాం.. మేము కబ్జాదారులం కాదు.. ప్రభుత్వమే మమ్ములను కాపాడాలంటూ సున్నం చెరువు బాధితులు నల్ల రిబ్బన్లను కండ్లకు గంతలుగా కట్టుకొని నిరసన ప్రదర్శన చేశా
యూసుఫ్ గూడా డివిజన్ శ్రీకృష్ణానగర్ ముంపు ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, డీసీ జాకియా సుల్తానా పర్యటించారు. ఈ సందర్భంగా పూర్ణ టిఫిన్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో వీధుల్లో పేరుకుపోయిన బురద నీటితో కలుగ�
Hydraa | మాసబ్ చెరువు నాలా పూడికతీత పూర్తిస్థాయిలో జరగకపోతే భవిష్యత్తులో కాలనీలు మునిగిపోయే పరిస్థితి ఉందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు.
ఇదీ సున్నం చెరువు విస్తీర్ణంపై కొనసాగుతున్న మూడు ముక్కలాట. రెవెన్యూ శాఖ లెక్కలకు, హెచ్ఎండీఏ సర్వేకు, హైడ్రా చెప్తున్న వివరాలకు ఎక్కడా పొంతన లేదు. చెరువు విస్తీర్ణంలోనే ఇంత గందరగోళం ఉండటం ఒక ఎత్తయితే, రె�
MLA Sudheer Reddy | చంపాపేట డివిజన్ బైరామాల్ గూడ చెరువు సమీపంలోని కొంత ప్రభుత్వ స్థలంలో గత 30 సంవత్సరాల క్రితం నుంచి పక్కా ఇల్లు నిర్మించుకొని నివాసముంటున్న పేదల ఇండ్లకు ఎలాంటి ఢోకా లేకుండా అండగా ఉంటామని ఎల్బీనగర్ ఎ�
కాలనీ వాసుల సామూహిక అవసరాల కోసం కేటాయించిన స్థలాన్ని కాజేసేందుకు యత్నించిన వారి నుంచి సదరు స్థలానికి హైడ్రా అధికారులు విముక్తి కల్పించిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది.
Hyderabad | సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా అంబర్పేట డివిజన్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ గత సోమవారం ధర్నాకు దిగిన విషయం తెలిసిందే.