‘రాష్ట్రంలో పాలన గాడి తప్పింది. మూగ జీవాలు కూడా రేవంత్రెడ్డిని క్షమించవు. హైడ్రా పేరుతో విధ్వంసం చేసి పేద ప్రజల జీవితాలను నాశనం చేసిండు’ అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు.
Hydraa | మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం సూరారం గ్రామ పరిధి సర్వే నెంబర్ 16/28లోని ప్రైవేటు భూముల్లో నిర్మించుకున్న ప్రహరీ గోడను హైడ్రా అధికారులు శుక్రవారం కూల్చివేశారు.
ఎట్టకేలకు వంశీరాం బిల్డర్స్ విషయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కదిలారు. వంశీరాం బిల్డర్స్ కొత్తకుంట చెరువులో వేసిన మట్టిని తొలగించాలంటూ నోటీసులు జారీ చేశారు.
HYDRAA | గంగారం పెద్ద చెరువు కబ్జాలపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చేసిన ఆరోపణలపై గురువారం హైడ్రా కమిషనర్ రంగనాథ్.. రెవెన్యూ, జిహెచ్ఎంసి, ఇరిగేషన్ విభాగాల అధికారులతో కలిసి చెరువును సందర్శించా
హైడ్రా పేరు చెప్పి ఎవరైనా అక్రమ లావాదేవీలు, అవకతవకలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. అవకతవకలు జరిగినట్టు ఆధారాలుంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని మంగళవా
హైడ్రా పనితీరుపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. హైడ్రాతో రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్నదని, ఒకవైపు హైడ్రా పేరుతో నోటీసులు ఇస్తారని.. మరోవైపు వాటిపై చర్�
HYDRAA | హైడ్రాపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. హైడ్రా నోటీసులు ఇచ్చి లావాదేవీలు నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
HYDRAA | కాలనీల మధ్య రోడ్డు సమన్వయం కోసం అడ్డుగా ఉన్న గోడను హైడ్రా అధికారులు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి కూల్చివేశారు.
Piram Cheruvu | గండిపేట మండలం పరిధిలోని పిరం చెరువు రోజురోజుకు ఆక్రమణలకు గురవుతుంది. ఆక్రమణదారులు రాత్రికి రాత్రి మట్టి కుప్పలు పోసి చదును చేస్తున్నారు. దీంతో పిరం చెరువు రోజురోజుకు కబ్జాకు గురువుతుంది.
Etala Rajender | ప్రజల ఆస్తులపై హైడ్రా కత్తి వేలాడదీసి సీఎం రేవంత్ రెడ్డి చెలగాటమాడుతున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రంగా విమర్శించారు. జగద్గిరిగుట్ట కొండపై ఉన్న ఆలయాలకు ఇటీవల హైడ్రా నోటీసులు ఇచ్చింది.
చెరువులు, కుంటల పరిరక్షణే లక్ష్యం అంటూ పేదలు నివాసం ఉంటున్న బస్తీలు, కాలనీల్లో హల్ చల్ చేస్తున్న హైడ్రా అధికారులు నగరం నడిబొడ్డున చెరువును అడ్డగోలుగా పూడ్చేస్తుంటే చోద్యం చూస్తున్నారా.. అంటూ జనం ఆగ్రహ
HYDRAA | చెరువులు, కుంటల పరిరక్షణే లక్ష్యం అంటూ పేదలు నివాసం ఉంటున్న బస్తీలు, కాలనీల్లో హల్చల్ చేస్తున్న హైడ్రా అధికారులు నగరం నడిబొడ్డున చెరువును అడ్డగోలుగా పూడ్చేస్తుంటే చోధ్యం చూస్తున్నారా..? అంటూ జనం ఆగ
HYDRAA | హైడ్రా మరోసారి బడుగుల ఇండ్లపై పడగెత్తింది. ఇందిరమ్మ ఇండ్లలో నివాసం ఉంటున్న నిరుపేదలు, తమ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక రేకుల రూమ్స్ను నిర్దయగా కూల్చివేసింది.