మీకెన్నిసార్లు చెప్పాలి? స్థలాలు ఖాళీ చేయాలని చెప్తే తమాషాలు చేస్తున్నారా? ఒకట్రెండురోజుల్లో మొత్తం ఖాళీ చేయాలి. లేకపోతే లాఠీచార్జి చేసైనా వెళ్లగొడ్తం. చెరువు దగ్గర జాగా ఎందుకు కొన్నరు? కోర్టు ఆర్డర్లు
ఓవైపు జిల్లాలో చెరువులు, కుంటల ఆక్రమణ, కాల్వల కబ్జాలపై హైడ్రా దూకుడు పెంచినప్పటికీ అక్రమార్కుల ఆగడాలు మాత్రం ఆగటంలేదు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా ఔటర్రింగ్ రోడ్డుకు చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల్లో చెర
HYDRAA | అల్వాల్ సర్కిల్ పరిధిలోని చిన్నరాయుడు చెరువులో అక్రమంగా నిర్మించిన మూడు భవనాలను హైడ్రా అధికారులు కూల్చి వేశారు. చెరువులో ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని హైడ్రాధికారులకు స్థానికు�
Hydraa | వరద ముంపు ప్రాంతాల్లో కాలువలు, నీరు నిలిచే ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం పరిశీలించారు. లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే బ్రిడ్జి కింద నీరు నిలిచే ప్రాంతాలను పరిశీలించి పరి�
Hyderabad | చిలకలగూడ దూద్ బావి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఎట్టకేలకు దారి క్లియర్ అయింది. పాఠశాలకు దారిని ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున్ రెడ్డి సోమవారం సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ కార�
Hydraa | జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ గుడి సమీపంలో జీహెచ్ఎంసీకి చెందిన పార్కుకు వెళ్లేదారిని మూసివేయడంతో పాటు నాలాపై నిర్మించిన ఆక్రమణలను హైడ్రా సిబ్బంది శుక్రవారం కూల్చివేశారు.
Hydraa | హైదరాబాద్ పుప్పాలగూడలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఎలాంటి అనుమతి లేకుండా చేపట్టిన నిర్మాణాలను ఆపించి, వాటిని తొలగించినట్లుగా హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ తెలిపారు.
Hydraa | జంటనగరాలకు తాగు నీరు అందించే గండిపేట(ఉస్మాన్సాగర్)కు మురుగు ముప్పు తప్పింది. ఖానాపూర్, వట్టి నాగులపల్లి నుంచి వచ్చిన మురుగు నీరు బుల్కాపూర్ నాలా ద్వారా గండిపేటలోకి వెళ్లకుండా హైడ్రా చర్�
BRS | బీఆర్ఎస్ రజతోత్సవం నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎక్కడికక్కడ తొలగించారు. కూకట్పల్లి, కేపీహెచ్బీలో బీఆర్ఎస్ రజతోత్సవ ఫ్లెక్సీలను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఏర్పాటు చ�
కూకట్పల్లి నియోజకవర్గంలోని 9 చెరువులను అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని, చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోనీ భూ యజమానులకు నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు.
AV Ranganath | వచ్చే బతుకమ్మ పండుగ నాటికి బతుకమ్మ కుంటను సిద్ధం చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. బతుకమ్మ కుంటకు సంబంధించిన కోర్టు వివాదం మంగళవారం పరిష్కారమైందని తెలిపారు.