KTR | సున్నం చెరువు హైడ్రా కూల్చివేతల బాధితులతో బీఆర్ఎస్ నేతలు దీపావళి వేడుకలు జరుపుకున్నారు. వేడుకలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సున్న
KTR | కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావ్సాలిందేనని.. తెలంగాణ మళ్లీ పట్టాలు ఎక్కాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఇంతకు ముందు లెక్క ఉండదని.. అందరి లెక్కలు తేలస్తామన
కేసీఆర్ నేతృత్వంలో ఎన్నో పోరాటాలు, ఆత్మ బలిదానాలు, ఉద్యమాల ఫలితంగా తెలంగాణ ఏర్పడింది. కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్రం పదేండ్లపాటు సంక్షేమం, అభివృద్ధిలో దేశానికి రోల్మోడల్గా మారింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు రెండేండ్లు పూర్తికావస్తున్నది. ఆరు (420) గ్యారెంటీల పేరుతో అరచేతిలో స్వర్గం చూపి అధికారాన్ని హస్తగతం చేసుకున్నది కాంగ్రెస్ పార్టీ. క్రమంగా ‘420’ హామీల అసలు స్�
రాష్ట్రవ్యాప్తంగా మద్యం టెండర్లు నత్తనడకన సాగుతున్నాయి. 2,620 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం నోటిఫికేషన్ వెలువడి 17 రోజులవుతున్నా, ఇప్పటివరకు 6,893 దరఖాస్తులే దాఖలైనట్టు ఎక్సైజ్ శాఖ వెల్లడించంది.
ఒకవైపు పేదల ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చేసి.. ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని పకడ్బందీగా ఫెన్సింగ్ వేస్తున్నది హైడ్రా. కానీ హైడ్రా వేసిన ఫెన్సింగ్ను తీసేసి, అక్కడ రేకులు పెట్టి సవాల్ విసురుతున్న రాజ�
హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు బడుగుజీవులకు దసరా సంబురం లేకుండా చేశాయి. పండుగ సీజన్ను ప్రత్యేకంగా ఎంచుకుని హైడ్రా బుల్డోజర్లను పేదల ఇండ్లపైకి నడిపిస్తున్న తీరుతో ప్రజలు భగ్గుమంటున్నారు.
HYDRAA | హైదరాబాద్ వాసులకు హైడ్రా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా.. అర్ధరాత్రి వేళ బస్తీలపై హైడ్రా బుల్డోజర్లు విరుచుకుపడుతున్నాయి.
హైదరాబాద్ నగర వాసులు హైడ్రా (HYDRAA) అంటేనే వణికిపోతున్నారు. వారాంతాలు వస్తే చాలు హైడ్రా అధికారులు బుల్డోజర్లకు పనిచెబుతున్నారు. ఆక్రమణల పేరుతో పెద్దలను వదిలి పేదలపై ప్రతాపం చూపిస్తున్నారు.
HYDRAA | హైడ్రా, జీహెచ్ఎంసీ శాఖల మధ్య సమన్వయ లోపం మరోసారి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. మాన్సూన్ ఎమర్జెన్సీ పనులను జీహెచ్ఎంసీ నుంచి హైడ్రాకు ప్రభుత్వం అప్పగించడం, ఈ నేపథ్యంలో ఇటీవల కురిసిన వర్షాలకు ఇర
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గాజులరామారంలోని బస్తీపై ఈ నెల 21నాటి ఉదయం హైడ్రా అధికారులు విరుచుకుపడ్డరు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే బతుకమ్మ సంబురాల్లో తొలిరోజునే ఇండ్లపైకి బుల్డోజర్ను తోలారు.
ఒక తాజా ఉదంతాన్నే చూస్తే, ఈ నెల 21వ తేదీన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారంలో జరిగిన ఘటనలను గమనించండి. ఆ రోజు ఆదివారం. ఆ ప్రాంతానికి ఉదయం 7.30కి రెవెన్యూ, పోలీస్, జీహెచ�