‘కూడుబెట్టకున్నా కోపం రాదు కానీ కడుపు కొట్టబట్టె కదా’ అంటూ అల్తాఫ్ హుస్సేన్ కాంగ్రెస్ సర్కార్ రెండేండ్ల ఏలుబడిని గద్గద స్వరంతో ఈసడించుకుంటూ జూబ్లీహిల్స్ కూడా ఎలా అగాథంలోకి జారిపోతున్న భావనలో ఉన�
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్లోని డి.పోచంపల్లిలో సుమారు 25 నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. గండిమైసమ్మ-దుండిగల్ మండలం తహసీల్దార్ రాజేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు వాట
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు వెడల్పు పనులు రెండో రోజు ఉద్రిక్తతల నడుమ కొనసాగాయి. సింగరేణి ఏరియా దవాఖాన నుంచి కాంటా చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అక్రమ నిర్మాణా�
హైదరాబాద్లోని మియాపూర్లో హైడ్రా కూల్చివేతలు (HYDRAA) చేపట్టింది. సర్వే నంబర్ 100లో నిర్మించిన భారీ భవంపై స్థానికులు ఫిర్మాదు చేశారు. దీంతో పరిశీలించిన అధిరాకులు దానిని అక్రమ నిర్మాణంగా గురించారు.
సాధారణంగా బుల్డోజర్కు ఆలోచనా శక్తి ఉండదు. ఒక్కసారి పని మొదలు పెట్టిందంటే కూల్చుకుంటూ పోవుడే. కానీ కాంగ్రెస్ సర్కారు తెచ్చిన హైడ్రా బుల్డోజర్ మాత్రం అత్యంత తెలివైనది! దానికి పేదోళ్లు.. పెద్దోళ్లన్న వి
KTR | రాష్ట్రంలో కొన్ని వేల మంది పేదలకు చెందిన ఇండ్లను రేవంత్ రెడ్డి నేలమట్టం చేసిండు.. ఆ పేదల శాపాలు కాంగ్రెస్ పార్టీకి ఉరి తాడై చుట్టుకుంటాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Jubilee Hills By Poll | కాంగ్రెస్ పాలనలో కాంట్రాక్ట్ వర్క్స్ లేక టీ సెంటర్ పెట్టుకొని బతుకుతున్నాం అని ఓ టీ షాప్ నిర్వాహకులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్కు తన గోడును వెల్లబోసుకున్నారు.
అన్నం ఉడికిందో లేదో తెల్సుకోవాలంటే అన్నం మొత్తాన్ని చూడాల్సిన పని లేదు. ఒక్క మెతుకును చూస్తే చాలు తెలిసిపోతుంది. గట్లనే జూబ్లీహిల్స్ పరిస్థితి కూడా ఎలా ఉందో తెలుసుకోవాలంటే నియోజకవర్గం మొత్తం తిరగాల్స
KTR | సున్నం చెరువు హైడ్రా కూల్చివేతల బాధితులతో బీఆర్ఎస్ నేతలు దీపావళి వేడుకలు జరుపుకున్నారు. వేడుకలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సున్న
KTR | కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావ్సాలిందేనని.. తెలంగాణ మళ్లీ పట్టాలు ఎక్కాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఇంతకు ముందు లెక్క ఉండదని.. అందరి లెక్కలు తేలస్తామన
కేసీఆర్ నేతృత్వంలో ఎన్నో పోరాటాలు, ఆత్మ బలిదానాలు, ఉద్యమాల ఫలితంగా తెలంగాణ ఏర్పడింది. కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్రం పదేండ్లపాటు సంక్షేమం, అభివృద్ధిలో దేశానికి రోల్మోడల్గా మారింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు రెండేండ్లు పూర్తికావస్తున్నది. ఆరు (420) గ్యారెంటీల పేరుతో అరచేతిలో స్వర్గం చూపి అధికారాన్ని హస్తగతం చేసుకున్నది కాంగ్రెస్ పార్టీ. క్రమంగా ‘420’ హామీల అసలు స్�
రాష్ట్రవ్యాప్తంగా మద్యం టెండర్లు నత్తనడకన సాగుతున్నాయి. 2,620 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం నోటిఫికేషన్ వెలువడి 17 రోజులవుతున్నా, ఇప్పటివరకు 6,893 దరఖాస్తులే దాఖలైనట్టు ఎక్సైజ్ శాఖ వెల్లడించంది.