హైడ్రా పేరిట సర్కార్ పెద్దలు దందాలకు పాల్పడుతున్నారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పెద్దోళ్లకు దాసోహమవుతున్న హైడ్రా.. పేదలపై ప్రతాపం చూపుతున్నదని ధ్వజమెత్తార
Hydraa | హైడ్రా వ్యవస్థపై హైకోర్టు తీర్పును గౌరవిస్తామని ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. మంగళవారం శాసనసభలో జరిగిన అసెంబ్లీ రూల్స్, ఎథిక్స్, అసెంబ్లీ హామీల �
Hydraa Ranganath | పేరు రంగనాథ్. వ్యవహారం ‘రంగ రంగా..’ అని భజన చేసినట్టే ఉంటుంది. భజన ఎవరికంటే ప్రభుత్వ పెద్దలకో లేదా ఆ పరమాత్ముడు రంగనాథుడికే తెలియాలి. చట్టమంటారు.. ఆ చట్టాన్ని చాప చుట్టినట్టు చుట్టి చంకన పెట్టేస్తా�
Hydraa | హైడ్రా దాని పని అది పర్ఫెక్ట్గా చేస్తున్నదని, కానీ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కొందరు కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సెలవిచ్చారు. చెరువులు, ప్రభుత్వ భూములు, పార�
Hydraa | చట్టపరమైన ప్రక్రియను విస్మరించి ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా పేరొంటూ హైడ్రా ఏర్పాటుచేసిన బోర్డును 24 గంటల్లో తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. యజమానులకు నోటీసులు ఇవ్వకుండా, వారి వాదనలు వినకు
హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తొలగించాలన్న హైకోర్టు నిర్ణయానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన పదవికి వెంటనే రాజీనామా చేసి, తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల�
KTR | ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో కేటీఆర్ మాట్లాడుతూ.. బడాబాబులను మాత్రం వదిలిపెట్టి గరీబోళ్ల ఇండ్ల మీద పడి.. రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెరువులో ఉంటది. రాష్ట్రంలో ఇంకా
Hydraa | హైడ్రా కమిషనర్ రంగనాథ్ను వెంటనే బాధ్యతల నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించడంపై పెద్ద సంఖ్యలో నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Hydraa | కట్చేస్తే.. పండుగ లేదు.. పబ్బం లేదు.. పగలు లేదు.. సాయంత్రం లేదు.. పిల్లలు లేరు..పెద్దలు లేరు.. తిండి లేదు.. పుస్తకాలు లేవు.. ఒకటే పని బుల్డోజర్తో రావడం.. వరుసగా ఇండ్లను నేలమట్టం చేసి పోవడం.. ఇది హైడ్రా విధ్వంసం..
Hydraa హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ను తక్షణం పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. పదే పదే కోర్టు ఉల్లంఘనలకు పాల్పడుతున్న అధికారిని ఎట్టి పరిస్థితుల్లో ఆ పదవిలో కొనసాగించడాని�
హైడ్రాకు రూ.72 కోట్లు మంజూరు చేస్తూ సోమవారం ప్రభుత్వం జీవో-721ను జారీ చేసింది. హైడ్రా సంస్థ నిర్వహణ, వ్యవస్థాగత అవసరాలకు ఈ నిధులను మంజూరు చేస్తూ పరిపాలనా ముందస్తు అనుమతి ఇచ్చింది.
పేదల ఇండ్లపై ప్రతాపం చూపేందుకు అధికారంలోకి వచ్చిన నెలలోపే 99 జీవో ద్వారా రేవంత్రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారని, దానిపై హైకోర్టు తీర్పు రేవంత్రెడ్డికి చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కా�