హైడ్రా బాధిత కుటుంబాల్లో చీకటి అలుముకున్నది. సరిగ్గా సెప్టెంబర్ 8న గుట్టలబేగంపేటలోని సున్నం చెరువు వద్ద హైడ్రా చేపట్టిన కూల్చివేతలలో ఏకంగా 60 కుటుంబాల జీవితాలు రోడ్డునపడ్డాయి.
బెంగళూరు డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో అక్కడి టెక్నోక్రాట్స్ ఎప్పుడో పెదవి విరిచారు. సిలికాన్ సిటీలో విపత్తుల నిర్వహణ పూర్తిగా ఫెయిల్యూర్ అంటూ పలు సంస్థలు నివేదికలిచ్చాయి. చెన్నై, బెంగళూరు సిటీ�
గ్రేటర్లో రోడ్లు, ఫుట్పాత్లు, పార్కుల ఆక్రమణల విషయంలో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది. ఫిల్మ్నగర్లో రోడ్డును ఆక్రమించారంటూ నిర్మాణాన్ని శనివారం హైడ్రా సిబ్బంది కూ
గ్రేటర్లో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై హైడ్రా దృష్టిపెట్టిందని, 50 మందికి నోటీసులంటూ సోషల్మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. ఈ ప్రచారాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఖండించారు. కొన్నిరోజుల కిందట అ�
చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ, డిజాస్టర్ మేనేజ్మెంట్ తదితర అంశాలపై అధ్యయనానికి హైడ్రా బృందం బెంగళూరులో పర్యటిస్తోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా యలహంకలోని కర్ణాటక స్టేట్ నేచురల్ డిజాస్టర్ మేనేజ�
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి విమర్శలు గుప్పించారు. కొనుగోలు కేంద్రాలు లేక 20 రోజులగా కల్లాల వద్ద రైతులు బాధపడుతున్నారని, హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో పేద�
ప్రభుత్వ భూముల పరిశీలనకు హైడ్రా యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేసింది. ప్రభుత్వ భూముల పరిశీలనకు సంబంధించి జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి సమాయత్తం కావాలని సమాచారం వచ్చినట్లు తెలుస్తున్నది. ప్రభుత్వ భూములు �
రాష్ట్రంలో హైడ్రా ఇండ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయదని, దాని గురించి బ్యాంకర్లు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. తొమ్మిదిన్నరేండ్లు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం రయ్ రయ్మని ఉరికిందని, కాంగ్ర
హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన బృందంతో కలిసి మరో నాలుగు రోజుల్లో కర్ణాటక రాజధాని బెంగళూరు సిటీలో పర్యటించనున్నారు. చెరువుల పునరుజ్జీవంపై బెంగళూరులో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించడానికి కమిష�
‘హైడ్రా వస్తే మున్సిపల్ కార్పొరేషన్ పోతుందా? పర్మిషన్లకు ఇక మున్సిపాలిటీతో పనిలేదా? రెవెన్యూ, హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులపై కూడా హైడ్రాకే అధికారాలా? నిర్మాణాల నుంచి కూల్చివేతల వరకు అన్నీ హైడ్రానే చ�
MLA Madhavaram | హైదరాబాద్లో హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను భయపెడుతున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram) ఆరోపించారు.