‘రాష్ట్రంలో నిర్మాణ రంగం సత్తెనాశ్ అయ్యింది. కొన్ని నెలలుగా ఇండ్లు కొనేవారు లేరు. వ్యాపారం మొత్తం దెబ్బతిన్నది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ వంటి చట్టబద్ధమైన సంస్థల అనుమతులతో కట్టిన నిర్మాణాలను కూడా హైడ్ర�
మూసీ సుందరీకరణ పేరిట మీ కమీషన్ల కోసం మమ్మల్ని బలిపెడ్తరా అంటూ పలువురు మహిళలు సీఎం రేవంత్రెడ్డిపై మండిపడ్డారు. సుమారు 50 మంది మహిళలు బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద బుధవారం ర్యాలీ తీశా
KTR | బఫర్ జోన్లో మల్లయ్య ఇల్లు ఉండకూడదట.. కానీ ఇల్లు తీసేసి మాల్ కట్టొచ్చట.. అదేం లాజిక్ అని రేవంత్ రెడ్డి సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరితారు. మల్లయ్య ఇంట్లో న�
KTR | హైడ్రా వల్ల హైదరాబాద్లో భయానక వాతావరణం ఏర్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బిల్డర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు.
KTR | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పరిపాలన.. గుడ్డెద్దు చేనులో పడ్డట్టు ఉందని కేటీఆర్ విమర్శించారు.
BRS | జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఈ భేటీ జరుగుతుంది. ఈ సమావేశంలో హైడ్రా, మూసీ సుందరీకర
Hydraa | హైడ్రాపై నిన్ననే స్టేటస్ కో ఆర్డర్స్ (యథాతథస్థితి ఉత్తర్వులు) జారీచేశామని, ఈ నేపథ్యంలో హైడ్రా కూల్చివేత చర్యలు తీసుకోబోదని హైకోర్టు స్పష్టం చేసింది.
సత్యనారాయణది ఒడిశా. హైదరాబాద్తో రెండు దశాబ్దాల అనుబంధం. 1998లో హైదరాబాద్లోని టర్బో పరిశ్రమలో ఉద్యోగిగా చేరాడు. 2009లో ఒడిశా వెళ్లిపోయాడు. తన కుమారుడికి హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం రావటంత�
మూసీ వెంబడి మరో దఫా కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే కూల్చివేతల బాధ్యతలను జిల్లా అధికారులకు అప్పగించి చేతులు దులుపుకున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ.., ఇక రెండో దశలోనూ పేదల ఇండ్లపైకి
BRS Party | ఈ నెల 16న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం జరగనుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు.
జల వనరులను, పర్యావరణాన్ని పరిరక్షించటం కోసమంటూ ఎంతో ఆదర్శవంతమైన, ప్రశంసనీయమైన మాటలతో హైడ్రాను సృష్టించిన ముఖ్యమంత్రి ఆలస్యంగా జరిగిన అర్ధ జ్ఞానోదయం తర్వాత ఇప్పుడేమంటున్నారో చూడండి:- ఏ ఒక్కరినీ బాధపెట్
రాష్ట్రంలో హైడ్రా ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. బుల్డోజర్ల భయానికి రెండు నెలలుగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం చిగురుటాకులా వణుకుతున్నది. కూల్చివేతల కారణంగా ఇండ్లు, ఫ్లాట్ల కొనుగోళ్లు తగ్గుముఖం పట�
హైదరాబాద్లో హైడ్రా పేరుతో జరుగుతున్న తతంగమంతా చెరువుల పరిరక్షణ కోసం కాదని పైసా వసూలే ప్రధాన లక్ష్యమని బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆరోపించారు.