సమస్యలపై నినదిస్తున్న, నిలదీస్తున్న ప్రజలను, వారి ఆలోచనలను దారిమళ్లించడంలో, తప్పుదోవ పట్టించడంలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు. ఆ రకమైన రాజకీయాలు చేయడంలో ఆ పార్టీ నేతలు సిద్ధహస్తులు.
అదెక్కడో మారుమూలన ఉన్న చెరువు కాదు.. సిటీకి దగ్గరలోనే శ్రీశైలం హైవేను ఆనుకొని ఉన్న 60ఎకరాల చెరువు. అదికాస్తా ఇప్పుడు సగానికి పైగా కుచించుకుపోయింది. దానికి వచ్చే వరద మార్గంలోనూ కాంక్రీట్ జంగల్ వెలసింది.
ఫిర్యాదులు అందగానే.. ఆయా ఏరియాల్లో చెరువులు, నాలాలు కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ శనివారం ‘హైడ్రా’ ఎక్కడ ముహూర్తం పెట్టింది..? ఏ అక్రమ కట్టడం నేలకూలనున్నది అనేది చర్చనీయ
పాండవులకు విలువిద్య నేర్పిన ద్రోణాచార్యుడు.. చెట్టు చివరన పక్షి బొమ్మను కట్టి, దాని కన్నును ఛేదించమని అర్జునుడికి పరీక్ష పెడతాడు. ‘నీకేం కనిపిస్తుంది అర్జునా!’ అని ద్రోణుడు అడిగితే.. ‘పక్షి కన్ను తప్ప ఏదీ
ప్రభుత్వ స్థలాలు, ఎఫ్టీఎల్లో కబ్జా చేసి నిర్మించిన వారితోపాటు సహకరించిన అధికారులపై హైడ్రా కేసులు పెడుతున్నది. ఈ నెల 20న బాచుపల్లి పోలీస్స్టేషన్లో ఎర్రకుంట చెరువులో నిర్మాణాలు చేసిన మ్యాప్స్ ఇన్ మ�
‘రూ.50 లక్షలు ఇస్తూ దొరికిన దొంగ రేవంత్రెడ్డి. రైతులను మోసం చేసిన గజదొంగ. దేవుళ్లు, రైతులను మోసం చేసిన చరిత్ర. బ్లాక్మెయిలర్లకు బాడాబాబువు. రూ.50 లక్షలతో పట్టుబడ్డ దొంగవు.. నువ్వు నన్ను దొంగ అంటవా?’ అని సీఎం �
హైడ్రా పేరుతో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్లో హైడ్రా పేరు చెప్పి భయపెట్టి, బెదిరించి కొందరు కిందిస్థాయి అధికారులు అవినీతికి పా�
హైడ్రాను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే ఆలోచనలో ఉన్నామని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. గురువారం కరీంనగర్లోని క్రీడా పాఠశాలలో జరిగిన జాతీయ క్రీడా దినోత్సవంలో ఆయన పాల్గొన్�
రాష్ట్రంలో విపత్తుల నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. గురువారం సచివాలయంలో వరద కార్యాచరణ ప్రణాళికపై మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర, జిల్లా స్థా�
ఆక్రమణల తొలగింపునకు సంబంధించి హైడ్రాకు మరిన్ని అధికారాలు అప్పగించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ఓఆర్ఆర్ పరిధిలోని చెరువులు, పార్కులు, నాలాలు