వారం రోజుల్లో బతుకమ్మ పండుగ.. ఆ వెంటనే దసరా.. పండుగ పూట అంతా సంతోషంగా ఉండాల్సిన సమయంలో సూర్యాపేటలో మాత్రం ఓ పదిహేను వందల కుటుంబాలకు కంటి మీద కునుకు కరువైంది.
కూకట్పల్లి నల్ల చెరువులో పట్టా భూములకు నష్టపరిహారం చెల్లించకుండా.. ప్రైవేట్ వ్యక్తుల భూములను హైడ్రా కమిషనర్ ఏ విధంగా స్వాధీనం చేసుకున్నారో చెప్పాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రశ్న�
Hydraa | హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్తో పాటు సంగారెడ్డిలో పలుచోట్ల భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఆదివారం చేపట్టిన కూల్చివేతలపై హైడ్రా ప్రకటన విడుదల చేసింది. �
కోకాపేట గ్రామ సర్వే నంబర్ 147లో దాదాపు 800 గజాల సర్కారు స్థలాన్ని కొందరు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను శనివారం హైడ్రా అధికారులు కూల్చివేశారు. దశాబ్దకాలం తాము ఇక్కడ నిర్మాణాలను చేపట్టి..
హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 27 పట్టణ స్థానిక సంస్థల్లో అన్ని శాఖలకున్న అధికారాలను హైడ్రాకు కట్టబెట్టింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే
హైడ్రా.. ఇదో మెదడు లేని చేతనం. ఆకలి తప్ప, ఆలోచన లేని జలచరం. నాడీకణం కమాండ్తో కదిలే హైడ్రోజోవా జీవి. మేత వేస్తే రూపం మార్చుకుంటుంది. శత్రువు ఎదురుపడితే దూరంగా పారిపోతుంది.
హైడ్రా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని చందానగర్ సరిల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ నందగిరి సుధాంశ్ హైకోర్టులో గురువారం పిటిషన్ వేశారు.
హైడ్రా ఇప్పుడు హైరైజ్ బిల్డింగ్లపై ఫోకస్ పెట్టిందా? చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టిన అకాశహర్మ్యాలను నేలమట్టం చేయాలని భావిస్తున్నదా? అంటే అవుననే అంటున్నాయి హైడ్రా వర్గాలు.
నాగర్కర్నూల్ నియోజకవర్గంలో చోటుచే సుకున్న అక్రమాలు, అవినీతికి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఎమ్మెల్యే రాజేశ్రెడ్డిదే బాధ్యత అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత డాక్టర్ నాగం జనార్దన్రెడ్డి అన్�
చెరువుల్లో అక్రమ నిర్మాణాలంటూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపడుతున్న ‘హైడ్రా’ తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇతర ప్రభుత్వ శాఖల అనుమతులతో జరిపిన నిర్మాణాలకు ఎలాంటి నోటీసుల�
HYDRAA | ఇది హిమాయత్సాగర్ చెంతన కొలువుదీరిన సాక్షాత్తు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సౌధం. వాస్తవానికి ఎగువ నుంచి వస్తున్న వరదతో జలాశయంలో నీటిమట్టం పెరిగి నీళ్లు ఇంకా ముందుకు వె�
సీఎం రేవంత్రెడ్డి 21వ సారి ఢిల్లీకి వెళ్లారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఆయన రాత్రికి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇటు అధిష్ఠానంతో, అటు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో భేటీ కాను�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మూలవాగు పరీవాహక ప్రాంతంలో బుధవారం అధికారులు సర్వే చేపట్టడంతో ప్రజల్లో ఆందోళన నెలకొన్నది. వేములవాడ పట్టణం మూలవాగుకు పరీవాహక ప్రాంతంగా ఉండగా, గత బీఆర్ఎస్ హయాంలో మొదటి �