హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు.. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెరువుల పరిధిలో వెలిసిన ఆక్రమణలపై సర్వే మొదలుపెట్టారు. చందన చెరువు, మంత్రాల చెరువు, పెద్ద చెరువుల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాల జ�
హైడ్రా కూల్చివేతలు పేదోళ్లను కన్నీరుపెట్టిస్తున్నది. సమయం.. సందర్భం లేకుండా దూసుకొస్తున్న బుల్డోజర్లు వారి జీవితాలను చెల్లాచెదురుచేస్తున్నాయి. తాజాగా ఆదివారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో హైడ్రా కూల్చి
పేదల పట్ల రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు కనికరమే లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎందరో పేదలు నిర్మించుకున్న ఇండ్లను హైడ్రా పేరుతో అత్యంత కర్కశంగా కూల్చి�
జవహర్నగర్ కార్పొరేషన్లో హైడ్రా అధికారుల పర్యటనతో పేద ప్రజల్లో భయందోళన మొదలైంది. ఏండ్లుగా ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్నాం.. ప్రభుత్వానికి అన్ని రకాల పన్నులు కడుతున్నాం..
హైడ్రా చర్యల వల్ల ముంపు తగ్గిందని సీఎం రేవంత్రెడ్డి అవగాహన రాహిత్యంగా మాట్లాడారని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఎస్ఎన్డీపీ (వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం)తోనే హైదరాబాద్ సురక్షితంగా ఉన్న�
‘ఖర్మ ఎవ్వరినీ, ఎన్నటికీ వదిలిపెట్టదు. చేసిన పాపం ఊరికే పోదు. వడ్డీతో సహా కాలమే సమాధానం చెబుతుంది...’ అంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ సిద్ధాంతి వచనాలకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతున్నది. వాట్సప్ స్టేటస
రెండు నెలలు తిరగకుండానే 18 చోట్ల అక్రమ నిర్మాణాలను తొలగించి ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’ (హైడ్రా) సంచలనం సృష్టించింది. అయితే, ఈ హడావుడిలో ప్రజలు వేస్తున్న కొన్ని �
ప్రభుత్వ, అధికార యంత్రాంగం కక్షపూరితంగా వ్యవహరించినపుడు సామాన్యుడికి దిక్కయ్యేది న్యాయస్థానాలే. మరి.. అలాంటి న్యాయస్థానాల ఆదేశాలను సైతం రేవంత్ సర్కారు బేఖాతరు చేస్తుంది.
హైడ్రా పేరు చెప్పి వసూళ్లకు పాల్పడిన ఫిజియోథెరపిస్ట్ బండ్ల విప్లవ్ను సంగారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ రూపేశ్ బుధవారం సంగారెడ్డిలో వివరాలు వెల్లడించారు.
HYDRAA | హైడ్రాకు(HYDRA) ఫిర్యాదు చేస్తామంటూ బెదిరించి వసూళ్లకు పాల్పడితే జైలు జీవితం తప్పదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(AV Ranganath) హెచ్చరించారు. కొద్ది రోజులుగా ట్రై సిటీ పరిధిలో హైడ్రా విభాగం అక్రమ నిర్మాణాల తొలగి�
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని ఐలాపూర్ తండా పంచాయతీ పరిధిలో మంగళవారం అధికారులు అక్రమ కట్టడాలుగా పేర్కొంటూ కూల్చివేతలు చేపట్టారు. కోర్టు వివాదంలో ఉన్న స్థలంలో అక్రమ కట్టడాలతోపాటు సర్వే నంబర�
ఇందులో అన్నింటికన్న ముందు కొట్టవస్తున్నట్టు కనిపించే విషయం ఒకటున్నది. హైదరాబాద్ వంటి సుదీర్ఘమైన చరిత్ర గల మహానగరంలో ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమం సాధారణమైనది కాదు. ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడుతూ �