ఆదినుంచీ నిరుపేదలే లక్ష్యంగా నిబంధనల పేరుతో వారి జీవనోపాధికి గండికొడుతున్న రేవంత్ సర్కార్.. చిరువ్యాపారులపై మరోసారి జులుం ప్రదర్శించింది. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, గోషామహల్ నియోజకవర్గాల్లోని
నిద్రిస్తున్న సమయంలో అధికార యంత్రాంగం నిరుపేదల గుడిసెలపై దాడి చేసింది. జేసీబీలను అడ్డుకున్న పేదలను పక్కకు నెట్టేసి మరీ వారి ఇళ్లను నేలమట్టం చేసింది. ప్రత్యామ్నాయం చూపకుండానే గుడిసెలను తొలగించటంతో పలు
గచ్చిబౌలిలో సంధ్య కన్వెన్షన్ సమీపంలో చేపడుతున్న పలు అక్రమ నిర్మాణాలను సోమవారం హైడ్రా కూల్చివేసింది. సంధ్య శ్రీధర్రావు చేపట్టిన భారీ నిర్మాణాలు, రేకులు షెడ్లు, కంటైయినర్లు, ఫుడ్కోర్డులను నేలమట్టం చే
వాళ్లంతా రాష్ట్ర మంత్రులు.. బుగ్గ కార్లు.. చుట్టూ రక్షణగా పోలీసులు.. అదనంగా అనుచరుల బలం.. మరి ఇంతటి రాజకీయ బలవంతులు ఇప్పుడు సామాన్య ఓటరు ముందుకు పోవాలంటే జంకుతున్నారు. సాధారణంగా ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగ
హైదరాబాద్లో హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ఎన్నో పేద కుటుంబాలు రోడ్డున పడ్డయి. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్నాయనే అభియోగంతో పేదల ఇండ్లను వెంటనే కూలుస్తున్న రేవంత్ సర్కారు.. చె�
హైదరాబాద్లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్లో ‘పెద్దవాళ్లకు ఒక న్యాయం.. పేదవాళ్లకు ఒక న్యాయం’ అనే నినాదంతో హైడ్రా అరాచకాలపై ఏర్పాటు చేసిన పవర్పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ), ఫొటో ఎగ్జిబిష�
రేవంత్ సర్కారుకు దమ్ముంటే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అక్రమించిన రూ.1100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి సవాల్ విసిరారు. ఆదివారం
ఆర్థికంగా పరిపుష్టి సాధిస్తున్న రాష్ట్రంలో... పల్లేర్లు మొలిసినట్లుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కకావికలమవుతోంది. ఆచరణకు సాధ్యం కాని హామీలకు తోడు అభివృద్ధిపై ఏమాత్రం దృష్టి సారించని కాంగ్రె�
‘పండుగ సంబరమే లేకపాయె.. దసరాకు రోడ్డు మీద పడేసిండు రేవంత్రెడ్డి.. ఇదేం న్యాయమైతదా.. మాకు పండుగ లేకుండా చేసినోని ఇంట్ల పండుగెట్ల చేసుకుంటరం’టూ కొండాపూర్ హైడ్రా కూల్చివేతల బాధిత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస�
హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు బడుగుజీవులకు దసరా సంబురం లేకుండా చేశాయి. పండుగ సీజన్ను ప్రత్యేకంగా ఎంచుకుని హైడ్రా బుల్డోజర్లను పేదల ఇండ్లపైకి నడిపిస్తున్న తీరుతో ప్రజలు భగ్గుమంటున్నారు.
సున్నంచెరువులో కూల్చివేతల బాధితులు సియేట్ సొసైటీ వాసులు సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతికి హైడ్రాతో పాటు స్థానిక పోలీసులపై ఫిర్యాదు చేశారు. పలు దఫాలుగా కోర్టు ఆర్డర్లతో పాటు తాము ఎదుర్కొంటున్న పరిస్థి�