420 హామీలతో ప్రజలను మోసగించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. హైడ్రా, మూసీ పునరుద్ధరణ పేరిట పేదల ఇండ్లను కూల్చివేసింది. బుల్డోజర్లతో బస్తీలను తొలగించి అనాథలను చేసింది. హైడ్రా, మూసీ పేరిట వంచనకు గురైన కాంగ�
అక్రమ నిర్మాణాలు అన్న కారణంతో తెల్లవారుజామునే అధికారులు పలువురు గిరిజనుల ఇండ్లను నేలమట్టం చేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో పెద్దమంగళారం రెవెన్యూలో సర్వే నంబర్ 210, 211, 212లో 16 ఎకర�
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం అల్లాపూర్లోని సున్నం చెరువు ప్రాంత భూవివాదంపై లోతుగా విచారణ చేపట్టాలని దర్యాప్తునకు నియమితులైన ప్రత్యేకాధికారికి హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్ర ప్రభ�
బాలాపూర్లో ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైంది. ప్రజావాణిలో ఫిర్యాదు రాగానే కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కాపాడుతామని ప్రకటించుకుంటున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఈ కబ్జా కనిపించడం లేదు. కబ్జాపై రెవెన్యూ
ఆదినుంచీ నిరుపేదలే లక్ష్యంగా నిబంధనల పేరుతో వారి జీవనోపాధికి గండికొడుతున్న రేవంత్ సర్కార్.. చిరువ్యాపారులపై మరోసారి జులుం ప్రదర్శించింది. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, గోషామహల్ నియోజకవర్గాల్లోని
నిద్రిస్తున్న సమయంలో అధికార యంత్రాంగం నిరుపేదల గుడిసెలపై దాడి చేసింది. జేసీబీలను అడ్డుకున్న పేదలను పక్కకు నెట్టేసి మరీ వారి ఇళ్లను నేలమట్టం చేసింది. ప్రత్యామ్నాయం చూపకుండానే గుడిసెలను తొలగించటంతో పలు
గచ్చిబౌలిలో సంధ్య కన్వెన్షన్ సమీపంలో చేపడుతున్న పలు అక్రమ నిర్మాణాలను సోమవారం హైడ్రా కూల్చివేసింది. సంధ్య శ్రీధర్రావు చేపట్టిన భారీ నిర్మాణాలు, రేకులు షెడ్లు, కంటైయినర్లు, ఫుడ్కోర్డులను నేలమట్టం చే
వాళ్లంతా రాష్ట్ర మంత్రులు.. బుగ్గ కార్లు.. చుట్టూ రక్షణగా పోలీసులు.. అదనంగా అనుచరుల బలం.. మరి ఇంతటి రాజకీయ బలవంతులు ఇప్పుడు సామాన్య ఓటరు ముందుకు పోవాలంటే జంకుతున్నారు. సాధారణంగా ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగ
హైదరాబాద్లో హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ఎన్నో పేద కుటుంబాలు రోడ్డున పడ్డయి. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్నాయనే అభియోగంతో పేదల ఇండ్లను వెంటనే కూలుస్తున్న రేవంత్ సర్కారు.. చె�
హైదరాబాద్లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్లో ‘పెద్దవాళ్లకు ఒక న్యాయం.. పేదవాళ్లకు ఒక న్యాయం’ అనే నినాదంతో హైడ్రా అరాచకాలపై ఏర్పాటు చేసిన పవర్పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ), ఫొటో ఎగ్జిబిష�
రేవంత్ సర్కారుకు దమ్ముంటే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అక్రమించిన రూ.1100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి సవాల్ విసిరారు. ఆదివారం