2026 సెప్టెంబర్ 2 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వెయ్యి రోజులు కానున్న నేపథ్యంలో తెలంగాణ బతుకు చిత్రం పూర్తిగా తలకిందులైంది. ఉమ్మడి రాష్ట్రం లో వివక్షను ఎదుర్కొని, 60 ఏండ్ల పోరాటం తర్వాత 29వ రాష్ట్రంగా ఏర�
నిలువనీడ లేకుండా హైడ్రా సృష్టించిన విధ్వంసం ఇంకా కండ్ల ముందు కదలాడుతున్నా.. ప్రభుత్వం మాత్రం బాధితులను వదలడం లేదు. రెండేండ్ల క్రితం సున్నంచెరువు ప్రాంతంలో కూల్చేసిన ఇండ్లకు కూడా కరెంటు, ఆస్తి పన్ను, నల్�
సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ పరిధి మాదాపూర్ సర్కిల్ అంజయ్యనగర్లో కుప్పకూలిన ఏడు అంతస్తుల అక్రమ భవన నిర్మాణ శిథిలాలు తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. హైడ్రా, డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శి�
శనివారం సున్నంచెరువు ప్రాంతంలో హైడ్రా చెరువుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్మీడియాలో వైరల్ చేస్తూ అభివృద్ధి చేసినట్లు ప్రకటించుకుంటున్న వ్యవహారంపై సియేట్కాలనీ ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశా�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, అరాచక పాలన కొనసాగిస్తున్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మీడియాతో ఆయన మాట
పేదల ఇండ్లనే కూలుస్తారా, చెరువు గర్భంలో జరిగే ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునే తీరిక లేదా.. అని హైకోర్టు హైడ్రాను ప్రశ్నించింది. హైదరాబాద్ నగరంలోని తార్నాక-లాలాగూడ పరిధిలో ఎర్రకుంట చెరువు ఆక�
సల్కం చెరువు ఒవైసీ ఆక్రమణపై కోర్టు ఆదేశాల ప్రకారమే ముందుకెళ్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. శనివారం ఆయన బుద్ధభవన్లోని హైడ్రా కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
ముందస్తు సమాచారం లేకుండా పేదల ఇండ్లపై మూకుమ్మడి దాడికి తెగబడి రోడ్డు పాలైన బడుగు జీవులపై నేడు కపట ప్రేమ కురిపిస్తున్నారు. చెరువుల పక్కన జీవనం సాగిస్తున్న వారి ఇండ్లను కూల్చి ఏడాదిన్నర పాటు దిక్కుతోచని �
హైకోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా.. హైడ్రా అధికారుల్లో మార్పు రావ డం లేదు. హైదరాబాద్పై హైడ్రా మరోసారి రంకలేసింది. నోటీసులు ఇవ్వకుండా.. సమాచారం లేకుండా కూల్చివేతలు చేపట్టవద్దనే న్యాయస్థానం ఆదేశాలను హైడ్
ఒకవైపు వేల కోట్లు విలువ చేసే భూములను పెద్దలకు ధారపోస్తున్న కాంగ్రెస్ సర్కారు.. అదే సమయంలో హైడ్రా పేరిట సామాన్యుడి ఇండ్లపైకి బుల్డోజర్లను ఎగదోస్తుంది. సుమారు 798 ప్రాంతాల్లో ఆక్రమణల పేరుతో కూల్చివేసిన ప్�
420 హామీలతో ప్రజలను మోసగించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. హైడ్రా, మూసీ పునరుద్ధరణ పేరిట పేదల ఇండ్లను కూల్చివేసింది. బుల్డోజర్లతో బస్తీలను తొలగించి అనాథలను చేసింది. హైడ్రా, మూసీ పేరిట వంచనకు గురైన కాంగ�