గతంలో అక్కడ నాలా ఉండేది.. కానీ ఇప్పుడు అక్కడ నాలా లేదు. ఆ నాలా స్థలం ప్రస్తుతం ఆక్రమణకు గురైంది. హైడ్రా వచ్చి ప్రభుత్వ స్థలాలను కాపాడతానంటూ చెప్పి ఈ ఆక్రమణలపై మాత్రం అడుగు వేయడం లేదు.
హైడ్రా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క చెరువుకు నోటిఫికేషన్ ఇవ్వలేదని, హైదరాబాద్లోని 80% చెరువులకు హద్దులే నిర్ధారించలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
కూల్చేసే వ్యవహారంలో నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని.. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పులోనే ఉందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కూల్చేసేందుకు ఎలాంటి సమాచారం ఇవ్వాల్సిన అ
విశ్వనగరం చినుకుపడితే చిగురుటాకులా వణికిపోతున్నది. మోస్తరు వర్షం కురిసినా కాలనీలు, రహదారులు జలమయమవుతున్నాయి. గత వారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న కాలనీలన్నీ చెరువులను తలపి�
హైదరాబాద్లో హైడ్రా వ్యవహరిస్తున్న తీరును హైకోర్టు తప్పుపట్టింది. హైడ్రా వాహనాలకు అసహజ రంగులెందుకని, ప్రజల ఇబ్బందులు పట్టించుకోకుండా విధులు నిర్వహిస్తారా? ఇలాంటి హంగులతో మీరేమైనా యుద్ధానికి వెళ్తున్
Rain Alert | హైదరాబాద్ ప్రజలు మూడు రోజులు బయటకు రావొద్దని హైడ్రా హెచ్చరించింది. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
HYDRAA | వరద ముప్పు తీర్చడానికి హైడ్రా వచ్చింది. వర్షం ఎక్కడ పడుతుందో ఒకరోజు ముందే తెలుసుకుని అక్కడికి వెళ్లి రోడ్లపై నీళ్లు నిలవకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసుకుంటుంది. వరదల్లో చిక్కుకున్న వారిని రక�
హైదరాబాద్లో వరద నీటితో ఎదురయ్యే సకల సమస్యలకు హైడ్రా ఏకైక పరిష్కారమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పిన గొప్పలన్నీ ఉత్తవేనని తేలిపోయాయి. కాంగ్రెస్ సర్కారు కొండనాలుకకు మందు వేస్తామంటూ ఉన్న నాలుకకే మ�
‘అంతా నా ఇష్టం’ అంటూ చెలరేగిపోయిన హైడ్రా అధికారులు నగరంలోని ఓ కాలనీని నరక కూపంలోకి నెట్టేశారు. హైడ్రా తప్పిదం.. ‘పైగా’ కాలనీ వాసులకు నరకం చూపిస్తున్నది.
2020లో అయితే ఏకంగా 32 సెం.మీల వర్షపాతం నమోదైంది. అంత పెద్ద వర్షపాతంలోనూ నగరంలో ట్రాఫిక్ను నిర్వహించగలిగిన అధికార యంత్రాంగం ఇప్పుడెందుకు విఫలమవుతున్నదనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
నగరంలోని ప్రముఖ నిర్మాణ సంస్థ వాసవీ గ్రూప్ ఆక్రమణలపై హైడ్రా ఎట్టకేలకు కొరడా ఝుళింపించింది. వాసవీ సరోవర్ పేరిట వేల కోట్ల ప్రాజెక్టును నిర్మించేందుకు ఏకంగా చెరువులపై కన్నేసింది.
రైతులకు సాగునీ ఇవ్వలేని ఈ దద్దమ్మ సర్కారు.. ఇప్పుడు హైదరాబాద్లో ఉచిత తాగునీటి పథకానికి కూడా పాతరేయాలని చూడటం ముఖ్యమంత్రి మూర్ఖత్వానికి పరాకాష్ట అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్�
హైడ్రా ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో గ్రేట ర్లో ఆక్రమణల తొలగింపు జరుగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం మూసాపేట ఆంజనేయనగర్లో పార్కు స్థలంలో అక్రమంగా ఉన్న కమర్షియల్ నిర్మాణాలను తీసేసిన హైడ్రా..
రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘హైడ్రా’ జూలై 19 నాటికి ఏడాది కాలం పూర్తి చేసుకున్నది. తొలి వార్షికోత్సవం సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. తాము సాధించిన ఘనతలను వివరించారు. ఈ వివ