HYDRAA | హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తంచేసింది. హెచ్చరిస్తున్నా హైడ్రా తన పంథాను మార్చుకోవడం లేదంటూ మండిపడింది. ఉత్తర్వులు ఇచ్చే వరకు కూడా ఆగలేకపోతున్నదంటూ నిప్పులు చెరిగింది.
గోషామహల్ చాక్నావాడిలో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణానికి తవ్వకాలు చేస్తుండగా పక్కన ఉన్న భవనం కుంగి పోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చాక్నావాడి నాలా సమీపంలో 80 గజాల స్థలంలో ఓ వ్యక్తి పిల్లర్ల నిర్మాణానికి �
సుద్దకుంట చెరువు వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్టీఎల్లో ఉన్నారంటూ బెదిరించి అక్కడ నివాసముంటున్న 48 ఇళ్లకు హెచ్ఎండీఏ, మున్సిపల్ అధికారులు మార్కింగ్ చేయడంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చే
హైడ్రా పనితీరుపై హైకోర్టు మరోసారి తీవ్రస్థాయిలో మండిపడింది. అధికారాలు ఉన్నాయని చెప్పి ఇష్టానుసారంగా చేయడం మొదలుపెడితే న్యాయస్థానాలకు ఉన్న అధికారాల సత్తా ఏమిటో చూపాల్సి వస్తుందని హెచ్చరించింది.
తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్ వన్ తెలంగాణ. జీఎస్డీపీ వృద్ధిరేటులో పెద్ద రాష్ర్టాలను తోసిరాజని అగ్రస్థానంలోకి చేరిన తెలంగాణ.. ఇవన్నీ గతం. కేసీఆర్ పాలనలో చూసిన వైభవం.
నిరుడు మల్లంపేటలోని కత్వా చెరువు వద్ద హైడ్రా సృష్టించిన విధ్వంసానికి మధ్యతరగతి ప్రజలు పడ్డ ఇబ్బందులకు నిదర్శనమిది. కోటి రూపాయల పెట్టుబడితో తాము ఇల్లు కొనుక్కుని ఆ ఇంట్లోకి వస్తే ఒక్కరోజులోనే హైడ్రా ఇల
తెలంగాణ కావాలన్నప్పుడు ఎన్నో అవమానాలు, అపోహలు ఎదురయ్యాయి. తెలంగాణ వస్తే నీళ్లు, కరెంటు ఉండదని, పాలన చేతకాదన్నారు. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ ఆచరిస్తుంది, దేశ�
బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన హైడ్రా పేదల ఇండ్లను కూల్చేస్తుంటే.. ఆ కూల్చివేతల బాధిత కుటుంబాలవి దొంగ ఏడుపులంటూ వెటకారంగా మాట్లాడారు.
రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో కాంగ్రెస్కు షాక్ తగలనున్నదా?? అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావొస్తున్నా.. కేవలం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మైలేజీ కోసం మైన�
జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అభ్యర్థి నవీన్యాదవ్ను ఓడించేందుకే హైడ్రా అధికారులు ఎన్నికల సమయంల�
పేదలను రోడ్డుకీడ్చుతూ.. పెద్దల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్న హైడ్రాపై బీఆర్ఎస్ బృందం ధ్వజమెత్తింది. ఏకంగా రూ.1100కోట్ల విలువైన సర్కారు భూమిని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఆక్రమించినా హైడ్రా
జీహెచ్ఎంసీ పరిధిలో మీ ఇల్లు ఉందా? ముఖ్యంగా చెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్ పరిధిలో ఏ మాత్రం ఆ పరిసరాల్లో ఉన్నా బహుపరాక్..!! ఎందుకంటే దశాబ్దాలుగా జీహెచ్ఎంసీ ఆధీనంలో ఉన్న నిర్వహణ హైడ్రా చేతుల్లోకి వెళ్లను�
బడికెళ్లడానికి ఇష్టపడని పిల్లలు అప్పుడప్పుడు కడుపు నొస్తుందంటూ మారాం చేస్తుంటారు. నిజమే కావచ్చని తల్లిదండ్రులు వారిని వదిలేస్తారు. పదే పదే అదే కారణం చెప్తూ డ్రామాలు చేస్తే మాత్రం బెత్తం పట్టుకొని మరీ �