రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ పరిధిలోని సర్వేనంబర్ 613 (119) కాసుబాగ్ కంచెలో వేల కోట్ల రూపాయల విలువైన 373 ఎకరాల భూములను రియల్ మాఫియా కబ్జా చేస్తుంటే హైడ్రా ఏం చేస్తున్నది? నిద్రపోతున్నదా? అన�
రెవెన్యూ శాఖను అడ్డం పెట్టుకొని ప్రభుత్వ వ్యవస్థల సాయంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి భూ ఆక్రమణలు, అక్రమ మైనింగ్కు పాల్పడుతున్న విషయాలను బీఆర్ఎస్ ఆధారాలు సహా బయట పెడితే అరవై రోజుల తర్వాత హైడ్
కేసీఆర్ ప్రభుత్వం నిరుపేదలు సైతం ఆత్మగౌరవంతో బతకాలని డబుల్ బెడ్రూం ఇండ్లను ఇచ్చింది. మహా నగర పరిధిలో ఏకంగా లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. హైడ్రా పేరుతో సామాన్యుడి ఇండ్లు
నాలాల పూడికతీతపై హైడ్రా చేతులెత్తేసింది. ఒక్క ఏడాదితోనే ఇక తాము అందులో జోక్యం చేసుకోవద్దనే నిర్ణయానికొచ్చింది. గత ఏడాది నాలాల పూడికతీత మొదలు ముంపు ప్రాంతాల సమస్య పరిష్కారం వరకు అంతా తామే అన్నట్లుగా వ్య�
బతుకమ్మకుంటపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. వివాదాస్పద భూమిలో బతుకమ్మకుంట పేరుతో హైడ్రా చేపట్టిన పనులు, సీఎంతో ఆర్భాటంగా చేసిన ప్రారంభోత్సవాలపై హైకోర్టు మండిపడింది.
కూల్చివేతలకు సంబంధించిన మార్గదర్శకాలు వెలువడే వరకు, అక్రమకట్టడాలు, ఆక్రమణల తొలగింపు పేరుతో హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదని హైకోర్టు మరోసారి స్పష్టంచేసింది. ఏ చట్ట నిబంధన ప్రకారం కూల్చివేస్తున్�
ప్రజాస్వామ్య వ్యవస్థ పరిధిలో ఏర్పాటయ్యే కొన్ని సంస్థలు ప్రజాకంటకంగా తయారైతే ఎలా? అక్రమాలను అడ్డుకునేందుకు తగిలించిన కోరలతో అవి అమాయకులను కాటేస్తే ఎలా? చెరువులు, కుంటలు, తదితర జలవనరుల్లోకి చొచ్చుకుపోయి
‘ఆడబిడ్డలకు అండగా ఉంటానని చెప్పి ఓట్లు వేయించుకొని ఇప్పుడు ఉన్న ఇండ్లు కూలగొడితే మేం ఎక్కడికి పోవాలి. రేవంత్రెడ్డి గెలిచిన దగ్గరి నుంచి మా పేదోళ్ల కడుపుల మీద కొడుతున్నడు.
‘నాదర్గుల్ భూములు ప్రభుత్వానివేనని పొంగులేటి అంటున్నడు.. సుప్రీంకోర్టులో కేసు వేశాం అంటున్నడు? మరి ప్రభుత్వ భూమి అయితే హైడ్రా గడ్డి పీకుతున్నదా? ప్రభుత్వ భూములు, చెరువులు కాపాడేందుకే కదా హైడ్రా ఉన్నద�