మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్కు సంబంధించిన టెండర్లలో ఎలాంటి అవకతవకలు జరగలేదంటూ చెప్పుకుంటున్న హైడ్రా ఆ టెండర్లలో కొన్ని సడలింపులు ఇచ్చామంటూ ప్రకటించడంతోనే అందులో తప్పు జరిగినట్లుగా తేటతెల్లమవుతోంది
రాష్ట్రంలో హైబ్రిడ్ సీఎం రేవంత్రెడ్డి పాలన నడుస్తున్నదని.. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. నల్లగొండ జిల్లా ద
హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ టెండర్లకు సంబంధించి అవకతవకలపై ‘నమస్తే తెలంగాణ’లో కథనం రావడంతో హైడ్రాలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. దీనిపై హడావిడిగా ప్రకటన విడుదల చేసినప్పటికీ ఆందోళనకు దిగిన కాంట్�
హైడ్రా చేపట్టిన మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్లకు సంబంధించిన టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ కాంట్రాక్టర్లు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం హైడ్రా కార్యాలయం సమీపంలో మాన్సూన్ టెండర్లకు దరఖాస్తులు ఇచ్చ
ప్రపంచ నియంత హిట్లర్ నుంచి తాను స్ఫూర్తి పొందానని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటని, ఆ వ్యాఖ్యలు ఆయనలో ఉన్న ఆర్ఎస్ఎస్ మూలాలు, ఫాసిస్టు భావజాలాన్ని బయటపెట్టాయని కేరళ మాజీ సీఎం పినర�
‘కాయకష్టం చేసి ఆర్జించిన కూలి డబ్బుల్లో పైసాపైసా కూడబెట్టి కొన్న జాగలో చిన్న ఇల్లు కట్టుకుంటే హైడ్రా రాత్రికిరాత్రి వచ్చి నిర్దాక్ష్యిణంగా నేలమట్టం చేసింది. ఇండ్ల స్థలాలు కొన్నట్టు రిజిస్ట్రేషన్ పత�
మేడ్చల్- మలాజిగిరి జిల్లా కూకట్పల్లిలోని సర్వే నంబర్ 1003 నుంచి 1006 వరకు ఉన్న 13.17 ఎకరాల స్థలం వ్యవహారంలో తాము జోక్యం చేసుకోబోమని హైడ్రా హైకోర్టుకు హామీ ఇచ్చింది. ఈ స్థలం విషయంలో ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఉత్తర్
అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసి ప్రజల అభ్యున్నతికి పాటుపడాల్సిన కాం గ్రెస్ సర్కార్.. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. భయపెట్టడం, వేధించడమే లక్ష్యంగా పెట్టుకొని ఒక్కో వర్గంపై కక్ష గట్టినట్టు
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ పరిధిలోని సర్వేనంబర్ 613 (119) కాసుబాగ్ కంచెలో వేల కోట్ల రూపాయల విలువైన 373 ఎకరాల భూములను రియల్ మాఫియా కబ్జా చేస్తుంటే హైడ్రా ఏం చేస్తున్నది? నిద్రపోతున్నదా? అన�
రెవెన్యూ శాఖను అడ్డం పెట్టుకొని ప్రభుత్వ వ్యవస్థల సాయంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి భూ ఆక్రమణలు, అక్రమ మైనింగ్కు పాల్పడుతున్న విషయాలను బీఆర్ఎస్ ఆధారాలు సహా బయట పెడితే అరవై రోజుల తర్వాత హైడ్
కేసీఆర్ ప్రభుత్వం నిరుపేదలు సైతం ఆత్మగౌరవంతో బతకాలని డబుల్ బెడ్రూం ఇండ్లను ఇచ్చింది. మహా నగర పరిధిలో ఏకంగా లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. హైడ్రా పేరుతో సామాన్యుడి ఇండ్లు
నాలాల పూడికతీతపై హైడ్రా చేతులెత్తేసింది. ఒక్క ఏడాదితోనే ఇక తాము అందులో జోక్యం చేసుకోవద్దనే నిర్ణయానికొచ్చింది. గత ఏడాది నాలాల పూడికతీత మొదలు ముంపు ప్రాంతాల సమస్య పరిష్కారం వరకు అంతా తామే అన్నట్లుగా వ్య�
బతుకమ్మకుంటపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. వివాదాస్పద భూమిలో బతుకమ్మకుంట పేరుతో హైడ్రా చేపట్టిన పనులు, సీఎంతో ఆర్భాటంగా చేసిన ప్రారంభోత్సవాలపై హైకోర్టు మండిపడింది.
కూల్చివేతలకు సంబంధించిన మార్గదర్శకాలు వెలువడే వరకు, అక్రమకట్టడాలు, ఆక్రమణల తొలగింపు పేరుతో హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదని హైకోర్టు మరోసారి స్పష్టంచేసింది. ఏ చట్ట నిబంధన ప్రకారం కూల్చివేస్తున్�