పారదర్శకత అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, అదే పారదర్శకతకు మూలమైన సమాచార హకు చట్టం(ఆర్టీఐ యాక్ట్) అమలులో విఫలమైందని ఎమ్మె ల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు.
బాచుపల్లిలోని ఏపీఆర్ ప్రణవ్ అంటీల్లావాసులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా వచ్చి క్షమాపణలు చెప్పాలని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ అన్నారు.
అత్తాపూర్ రాంబాగ్లోని ఓ ప్రభుత్వ స్థలంలో బ్లూ షీట్స్ వేసి కొందరు ఆక్రమణలకు పాల్పడుతున్నారని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు ఆదివారం కూల్చివేతలు నిర్వహించారు. దాదాపు రూ.100 కోట్ల విల
హైడ్రా బుల్డోజర్ న్యాయం అందిస్తామంటే కుదరదని హైకోర్టు తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు ఎత్తిచూపిన బుల్డోజర్ న్యాయం హైడ్రాకు వర్తించదా? అని నిలదీసింది. భూమి హకులను నిర్ధారణ చేయకుండా ఇష్టారీతిన భూములక�
మాదాపూర్లోని ఖానామెట్లో హైడ్రా బుల్డోజర్ పంజా విసిరింది. ఏండ్ల తరబడిగా నివాసముంటున్న ఇండ్లను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. సమీపంలో అర్థనారీశ్వరస్వామి ఆలయం ఉండటంతో పూజా సామగ్రి, ఇతర దుకాణాలు ఏర్
హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రాక్ గార్డెన్ను 8 వారాల్లోగా పునరుద్ధరించాలని హైకోర్టు హైడ్రాను ఆదేశించింది. అందుకు సంబంధించిన నివేదికను 3 నెలల్లోగా హైకోర్టు రిజిస్ట్రీకి సమర్పించాలని స్పష్టం చేసింది
హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో కేసు విచారణలో ఉన్న జాగలోని నిర్మాణాన్ని అక్రమంటూ ఎలా కూల్చుతారని, ఏ అధికారంతో ఆ నిర్మాణాన్ని తొలగించారని ప్రశ్నించింది. ఎలాంటి అనుమతులు ల�
గ్రేటర్లో భూ బకాసురుల ఆగలకు అడ్డు ఆదుపు లేకుండా పోతున్నది..ఒకప్పుడు పిల్లల ఆటపాటలతో పచ్చని చెట్లతో కళకళలాడాల్సిన పార్కు స్థలం ఇప్పుడు రియల్టర్ల మాయాజాలంతో ‘ప్లాట్'గా మారిపోయింది. సామాన్య ప్రజల ప్రాణ�
నగరంలో చెరువుల సర్వే, పరిరక్షణ, ప్రస్తుత స్థితిగతులను అధ్యయనం చేసేందుకు హెచ్ఎండీఏ రూపొందించిన ప్రణాళికలేవి పట్టాలెక్కడం లేదు. చెరువుల నీటి మట్టం, పూడిక తీవ్రత వంటి అంశాలను శాస్త్రీయంగా తెలుసుకునేందుక
తన నియోజకవర్గంలోని గుండ్ల చెరువు పూర్తిగా అన్యాక్రాంతం అవుతున్నదని, ఎటు చూసినా కబ్జాలే ఉంటే ఈత ఎక్కడ కొ ట్టాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీలో హిల్ట్ పాల�
హైడ్రా కమిషనర్ రంగనాథ్కు కోర్టు అంటే కనీసం గౌరవం లేనట్లుందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టు ఆదేశాలను లెక చేయడం లేదని తప్పుపట్టింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇదే తీరును కొనసాగిస్తే వారెంట్ జ�
తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని పలు కాలనీల్లో ప్రభుత్వ పార్కు స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని ఆయా కాలనీవాసులు హైడ్రాకు తరచుగా ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటికే ఇంజాపూర్లో ప్రభుత్వ స్థలం కబ్జాతో పాటు రో