రెండున్నరేండ్ల పాలనలో రేవంత్రెడ్డి రాష్ట్రంలో భీకర విధ్వంసం సృష్టించారని, అభివృద్ధి, సంక్షేమంలో 20 ఏండ్లు వెనక్కి తీసుకెళ్లారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి మండిపడ్డారు. రేవంత్రె�
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే హైడ్రా పేరిట పేదల ఇండ్లను కూలుస్తూ రోడ్డున పడేస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా ఏండ్లనాటి ఇండ్లు, ప్రైవేట్ స్థలాలను నిషేధిత
మన తెలంగాణల ’హైడ్రా’ చుట్టూ జరుగుతున్న వివాదం చూస్తుంటే అచ్చం ’దున్నపోతు మీద వాన పడ్డట్టే’ ఉన్నది. సామీ.. హైకోర్టు ఏమన్నా చిన్న మాట అన్నదా? ’రాష్ట్ర వ్యవస్థల మీద మాకు నమ్మకం పోయింది.. వివాదాస్పద స్థలాల దగ్�
‘ఒక అధికారిని తొలగించండి.. ఆయన స్థానంలో వేరొక సమర్థుడైన వ్యక్తిని నియమించండి’ అనే ఆదేశాలు కోర్టులు జారీ చేయడం అసాధారణమైన విషయమే. జలవనరుల రక్షణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా అనే తొమ్మిద
ప్రజాస్వామ్యం గెలిచింది.. హిట్లర్ తరహ పాలనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశంలో ప్రభుత్వ అధికారులు చట్టాలు, న్యాయస్థానాల ఆదేశాలకు కట్టుబడి పనిచేయాలి. ఎవరూ చట్టానికి అతీతులు కాదని హైకోర్టు స్పష్టం చేయడం
హైడ్రాతో నగర ప్రగతి కుంటుపడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్ జిల్లా పరిధిలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.
బహదూర్గూడలోని భూముల చుట్టూ హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేయడాన్ని నిరసిస్తూ గ్రామస్తులు అడ్డుకున్నారు. బహదూర్గూడలో 650 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందినట్లు పేర్కొంటున్న అధికారులు.. మిగతా భూములు నిజమైన �
రామంతాపూర్ పెద్దచెరువులో పేదల గుడిసెలను హైడ్రా కూల్చివేసింది. చెరువు చుట్టూ పెద్ద పెద్ద భవనాలు, అపార్ట్మెంట్లు నిర్మించుకున్న వారి జోలికి వెళ్లకుండా కేవలం గుడిసెవాసులనే తొలగించడంతో స్థానికంగా అధిక