మాదాపూర్ సర్కిల్ పరిధిలోని అంజయ్యనగర్లో కూలిన భవనం దాటికి దెబ్బతిన్న మరో భవన నిర్మాణ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం మొదలైన కూల్చివేత పనులు అర్ధరాత్రి వరకు సాగాయి. కాగా శనివారం మధ్యాహ�
సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ పరిధి మాదాపూర్ సర్కిల్ అంజయ్యనగర్లో కుప్పకూలిన ఏడు అంతస్తుల అక్రమ భవన నిర్మాణ శిథిలాలు తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. హైడ్రా, డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శి�
ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడంలో భాగంగా ఆక్రమణలను తొలగించేందుకు కూల్చివేత చర్యలు చేపడుతున్నామంటూ ఇంతకాలం హైడ్రా చేస్తున్న వాదన న్యాయస్థానంలో వీగిపోయింది.
రెండున్నరేండ్ల పాలనలో రేవంత్రెడ్డి రాష్ట్రంలో భీకర విధ్వంసం సృష్టించారని, అభివృద్ధి, సంక్షేమంలో 20 ఏండ్లు వెనక్కి తీసుకెళ్లారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి మండిపడ్డారు. రేవంత్రె�
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే హైడ్రా పేరిట పేదల ఇండ్లను కూలుస్తూ రోడ్డున పడేస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా ఏండ్లనాటి ఇండ్లు, ప్రైవేట్ స్థలాలను నిషేధిత
మన తెలంగాణల ’హైడ్రా’ చుట్టూ జరుగుతున్న వివాదం చూస్తుంటే అచ్చం ’దున్నపోతు మీద వాన పడ్డట్టే’ ఉన్నది. సామీ.. హైకోర్టు ఏమన్నా చిన్న మాట అన్నదా? ’రాష్ట్ర వ్యవస్థల మీద మాకు నమ్మకం పోయింది.. వివాదాస్పద స్థలాల దగ్�
‘ఒక అధికారిని తొలగించండి.. ఆయన స్థానంలో వేరొక సమర్థుడైన వ్యక్తిని నియమించండి’ అనే ఆదేశాలు కోర్టులు జారీ చేయడం అసాధారణమైన విషయమే. జలవనరుల రక్షణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా అనే తొమ్మిద
ప్రజాస్వామ్యం గెలిచింది.. హిట్లర్ తరహ పాలనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశంలో ప్రభుత్వ అధికారులు చట్టాలు, న్యాయస్థానాల ఆదేశాలకు కట్టుబడి పనిచేయాలి. ఎవరూ చట్టానికి అతీతులు కాదని హైకోర్టు స్పష్టం చేయడం