ఫిబ్రవరి 10లోపు దళితబంధు నిధులు జమ వీటితో 30 రకాల వ్యాపారాలు చేసుకోవచ్చు.. దళితుల ఆర్థికాభివృద్ధి కోసమే పథకం కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి శామీర్పేట, జనవరి 30 : దళితులను ధనవంతులుగా మార్చడమే లక్ష్యంగా సీఎం క�
ఫిబ్రవరి రెండో వారంలో ఎల్బీనగర్, చివరివారంలో తుకారాం గేట్ రైల్వే అండర్ పాస్ తుదిదశకు చేరుకుంటున్న పనులు మార్చిలో అందుబాటులోకి బహుదూర్పురా ఫె్లైఓవర్ ట్రాఫిక్ చిక్కుముళ్లకు శాశ్వత పరిష్కారం సత
మహేశ్వరం ప్రభుత్వ దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్ కోటి వ్యయం.. అమెజాన్,కన్సాన్ సంస్థల సహకారం మంత్రి సబితారెడ్డి చొరవతో ఏర్పాటు త్వరలో ప్రారంభానికి సన్నాహాలు మహేశ్వరం, జనవరి 30: ప్రజలకు ఆక్సిజన్ కొరత రాకుం�
మలక్పేట, జనవరి 30: తమపై దాడులకు పాల్పడ్డారని పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో మలక్పేట పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కథనం ప్రకారం.. ఈ నెల 26న దిల్సుఖ్నగర్ ద్వారకానగర్కు చెంది�
పోలీస్ వ్యవస్థ బలోపేతంతో నేరాల నియంత్రణ శంషాబాద్ నూతన పోలీస్స్టేషన్ భవనం ప్రారంభోత్సవంలో హోం మంత్రి శంషాబాద్ రూరల్, జనవరి 30 : శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని హోం మ
నేడు నిరసన కార్యక్రమాలు మన్సూరాబాద్, జనవరి 30: రైతు వ్యతిరేక చట్టాలపై ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకోవడం లేదని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు కీసరి నర్సిరెడ్డి ఆరోపించారు. మన్సూరాబా�
విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెంగళరావునగర్, జనవరి 30: సమాజ హితానికి కవిత్వాన్ని, గేయాలను రాసి, సమాజోద్ధరణకు కవి సుద్దాల అశోక్ తేజ పాటు పడ్డారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నా�
ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ శంషాబాద్లో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభం శంషాబాద్ రూరల్, జనవరి 30 : ఫ్రెండ్లీ పోలీసింగ్తో పోలీసులపై గౌరవం పెరిగిందని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. ఆదివారం శంషాబాద్ మం�
రూ.10 లక్షలతో సొంతగా వ్యాపారం నియోజక వర్గంలో 13,129 దళిత ఇండ్లు 52,510 మంది దళితులు ఫిబ్రవరి 5వరకు దరఖాస్తుకు గడువు మల్కాజిగిరి, జనవరి 30: దళితులు ఆర్థికంగా ఎదుగడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు ఎంతో �
కాచిగూడ, జనవరి 30: పేదలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని, ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవాలని లైన్స్క్లబ్ మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎస్ఎన్ రెడ్డి అన్నారు. హర్రస్పెంట ప్రసన్నాంజనేయస్వామి ఆల
చార్మినార్, జనవరి 29: అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో జోరుగా చేరికలు జరుగుతున్నాయని రాష్ట్ర హోంమంత్రి మహమూద్అలీ పేర్కొపారు. శనివారం చార్మినార్ నియోజకవర్గం మొఘల్పుర డివిజన్ అధ్యక్షుడు ప
త్వరలో అందుబాటులోకి అల్లాపూర్, జనవరి 29: సీనియర్ సిటిజన్స్ భవన నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అల్లాపూర్ డివిజన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా గాయత్రినగర్లో సుమారు రూ.20 లక్ష�
సమస్యల పారిష్కారానికే పాదయాత్ర : ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ చందానగర్లో అధికారులు, కార్పొరేటర్తో కలిసి పర్యటన కొండాపూర్, జనవరి 29 : ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్�