కొవ్వొత్తి తాను కరిగిపోతూ మనకు వెలుగునిస్తుంది. గొప్ప నాయకుడు తాను ఓడిపోయినా తన ప్రజలను, తన సమాజాన్ని నిలబెడతాడు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో ఇదే జరిగింది. కేసీఆర్ తెలంగాణను గెలిపించి, తా�
సికింద్రాబాద్ (Secunderabad) ఉజ్జయినీ మహంకాళి బోనాలు (Ujjaini Mahakali Bonalu) అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి పూజల అనంతరం ఉదయం 3.30 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas yadav) ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్�
హైదరాబాద్లోని కూకట్పల్లిలో పార్కింగ్ చేసిన మూడు బస్సులు దగ్ధమయ్యాయి. కూకట్పల్లిలోని ఐడీఎల్ చెరువు వద్ద భారతీ ట్రావెల్స్కు చెందిన మూడు బస్సుల్లో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి.
తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో 35వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన ఆదివారం కిటకిటలాడింది. సెలవు రోజు కావడంతో పుస్తక జాతరకు సాహితీ ప్రియులు, రచయితలు, చిన్నారులు సహా జనం పోటెత్తారు
రాష్ట్ర వ్యాప్తంగానే కాదు.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో హరితహారం అద్భుతమైన ఫలితాలను అందిస్తున్నది. గత ఎనిమిది సంవత్సరాల కాలంలో ఇప్పటివరకు గ్రేటర్ పరిధిలో మూడున్నర లక్షల మొక్క�
Sahasra Kalasabhishekam| హైదరాబాద్ లో టీటీడీ తలపెట్టిన శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాల్లో రెండవ రోజు బుధవారం శ్రీనివాసునికి శాస్త్రోక్తంగా సహస్ర కలశాభిషేకం నిర్వహించారు.
ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 18 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ పరీక్ష తేదీలను మార్చినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీ�
ఏడేండ్ల కిందటి వరకు వ్యూహంలేని రహదారులతో పద్మవ్యూహాన్ని తలపించే ట్రాఫిక్తో భాగ్యనగరి వాసులు చుక్కలు చూశారు. గమ్యం చేరాలంటే గంటల సమయం పట్టేది. ఇంధన ఖర్చు తడిసి మోపెడయ్యేది. కానీ స్వరాష్ట్రంలో ఆ పరిస్థి�
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల రవాణ వ్యవస్థ దేశ వ్యాప్తంగా ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుందని, దీనిని నగర ప్రయాణికులు అంతా వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జోన్ ఇన్ఛార్జ్ జీఎం అరుణ్ క
నగరంలో ఆదివారం జరిగే శ్రీరామ నవమి శోభాయాత్రకు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. సీతారాంబాగ్ నుంచి మొదలై..ఆరున్నర కిలోమీటర్ల పాటు సాగే శోభాయాత్ర చివరకు సుల్తాన్బజార్ �
ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 1 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు మంజూరైన నిధులతో పనులను వేగవంతంగా పూర్తి చేసేలా తగు చర్యలు తీసుకోవాలని �
తెలుగుయూనివర్సిటీ, జనవరి 30: సిరాజ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ సారస్వత పరిషత్తు హాలులో మేరా భారత్ మహాన్ శీర్షికన నిర్వహించిన సంగీత విభావరి ఆహుతులలో దేశభక్తిని �