మంత్రి తలసాని బన్సీలాల్పేట్లో రూ.3.43 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం బన్సీలాల్పేట్, జనవరి 29 : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నామని రాష్ట్ర మంత్రి తలసా�
ప్రతి గడపకు సంక్షేమం.. ప్రతి ఇంటికి అభివృద్ధి నీటి గోస తీర్చి.. కన్నీళ్లు రాకుండా చేశాం పేదల ముఖాల్లో సంతోషం చూడటమే సీఎం లక్ష్యం ఎన్నికలు లేకపోయినా వేల కోట్ల నిధులు మంజూరు ప్రజాప్రతినిధులు ఏ పార్టీవారైనా
‘మన ఊరు- మనబడి’కి రాచబాటలు నార్సింగి జడ్పీ ఉన్నత పాఠశాలకు దాతల చేయూత రూ.60 లక్షలతో ఏడు తరగతి గదుల నిర్మాణం ఎమ్మార్ ప్రాపర్టీస్, నోవాటెల్, రౌండ్టేబుల్ సంస్థల దాతృత్వం మణికొండ, జనవరి 29 : జీవితంలో ఎంతో సంప�
సిటీబ్యూరో, జనవరి 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు మరో తలమానికంగా నిలుస్తున్న పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ భవనం త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఫిబ్రవరి 15లోగా ఈ భవన నిర్మాణ పనులన్నీ పూర్తి
ఖైరతాబాద్ జోన్లో వేగ పరిమితి నిర్ధారణ త్వరలోనే సూచిన బోర్డులు.. అవసరమైన చోట స్పీడ్గన్లు అబిడ్స్, జనవరి 29 : నగరవ్యాప్తంగా ఆయా జోన్ల వారీగా రహదారులపై వేగపరిమితిని బల్దియా కస రత్తును వేగవంతం చేసింది. ఇ�
తెలంగాణ ఫుడ్ కమిషన్ సభ్యుడు కొణతం గోవర్ధన్రెడ్డి హయత్నగర్, జనవరి 29: ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేదలకు అందించడంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పాత్ర అద్భుతమని తెలంగాణ ఫుడ్ కమిషన్ సభ్యుడు కొణతం గోవర్ధన్ర�
మన్సూరాబాద్, జనవరి 29: దళితబంధు ద్వారా అర్హులైన కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో దళితబంధ
కీసర, జనవరి 29: దళితులను ధనవంతులను చేయడమే సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. కీసర మండలం కరీంగూడలో వైకుంఠధామం, డంపింగ్యార్డు, సీసీ రోడ్డులను శనివారం జడ్పీ చైర్మన్ మలి�
కార్మిక విభాగం అధ్యక్షుడిగా మర్రి రాజశేఖర్రెడ్ది మేడ్చల్, జనవరి29(నమస్తే తెలంగాణ) : మేడ్చల్ జిల్లా సనోఫీ మెడికల్ హెల్త్కేర్ ఇండియా వర్కర్స్, స్టాఫ్ యూనియన్ టీఆర్ఎస్కేవీ కార్మిక గుర్తింపు ఎన్న
సిటీ జాయింట్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ మెహిదీపట్నం/సిటీబ్యూరో, జనవరి 29(నమస్తే తెలంగాణ): ప్రయాణికులకు ట్రాఫిక్ తిప్పలు తప్పించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు సిటీ జాయింట్ �
‘మత్తు’ దందా నెట్వర్క్ను ధ్వంసం చేయాలి: సీపీ మహేశ్ భగవత్ సిటీబ్యూరో, జనవరి 29(నమస్తే తెలంగాణ): వినూత్నమైన వ్యూహాలతో డ్రగ్స్, గంజాయి సరఫరా, విక్రయాలు చేస్తున్న నెట్వర్క్ను ధ్వంసం చేయాలని రాచకొండ పోల�
ఓ మహిళా అధికారి ఆవేదన ఖైరతాబాద్, జనవరి 29: ఇద్దరు అధికారుల వేధింపుల వల్లే తాను వీఆర్ఎస్ తీసుకుంటున్నట్లు అటవీ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా అధికారిణి ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్ల