ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఎల్బీనగర్, జనవరి 30 : బస్తీల్లోని ప్రజల సమస్యలను పరిష్కారం చేయడమే లక్ష్యంగా బస్తీ నిద్ర కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. బస్తీనిద్రతో ప్రజల కష్టాలు తీరుస్తున్నామని ఎల�
మంత్రి సబితా ఇంద్రారెడ్డి పహాడీషరీఫ్, జనవరి 30 : క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఈనెల 2న జల్పల్లి యువకులు, విద్యార్థులు కలిసి జల్పల్లి ప్రీమియం లీగ్ క్రికెట్ టో�
తగ్గిన కరోనా పాజిటివిటీ శాతం స్వల్ప లక్షణాలున్నవారికి వెంటనే మందుల కిట్లు 23శాతం నుంచి 3 శాతానికి పాజిటివిటీ బంజారాహిల్స్, జనవరి 30: కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రభుత్వం చేపట్టిన ఫీవర్ సర్వేతో అద్భుతమైన �
త్వరలోనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం నియోజకవర్గంపై సర్కారు ప్రత్యేక దృష్టి విపక్ష పార్టీల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే సాయన్న సికింద్రాబాద్, జనవరి 30: కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా
ఎర్రగడ్డ, జనవరి 30 : వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. జిల్లా టీఆర్ఎస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టాక బోరబండలో ఆయ�
రూ.10 లక్షలతో సొంతగా వ్యాపారం నియోజక వర్గంలో 13,129 దళిత ఇండ్లు 52,510 మంది దళితులు ఫిబ్రవరి 5వరకు దరఖాస్తుకు గడువు మల్కాజిగిరి, జనవరి 30: దళితులు ఆర్థికంగా ఎదుగడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు ఎంతో �
ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి కొండాపూర్, జనవరి 30 : యువత మహాత్మాగాంధీ ఆశయ సాధనకు, ఆలోచనలకు అనుగుణంగా ముందుకు సాగాలని చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డి అన్నారు. ఆదివారం గాంధీ వర్ధంతిని సందర్భంగా చంద
కార్గో అండ్ పార్శిల్, కొరియర్ సర్వీసులు ఏడాదిలో రెండింతలు పెరిగిన ఆర్టీసీ ఆదాయం రోజుకు 50-60 వేలు.. నెలకు రూ.15-18 లక్షలు డిపో ఆదాయం బాలానగర్, జనవరి 30 : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)గత ఏడాది అత్యం�
కాచిగూడ, జనవరి 30: పేదలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని, ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవాలని లైన్స్క్లబ్ మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎస్ఎన్ రెడ్డి అన్నారు. హర్రస్పెంట ప్రసన్నాంజనేయస్వామి ఆల
ఉప్పల్, జనవరి 30: పేదల ఆరోగ్య పరిరక్షణకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం నాచారం డివిజన్కు చెందిన లబ్ధ్దిదారులకు సీఎం స
జియాగూడ, జనవరి 30 : దళితులను ధనవంతులను చేయడమే సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ జియాగూడ మాజీ కార్పొరేటర్ మిత్రకృష్ణ నేతృత్వంలో టీఆర్ఎస్ నాయకుల�
చార్మినార్, జనవరి 29: అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో జోరుగా చేరికలు జరుగుతున్నాయని రాష్ట్ర హోంమంత్రి మహమూద్అలీ పేర్కొపారు. శనివారం చార్మినార్ నియోజకవర్గం మొఘల్పుర డివిజన్ అధ్యక్షుడు ప
వ్యాపారవేత్తలుగా ఎదగాలి: పీవీ రమణ ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 29: గిరిజన యువత కేవలం ఉద్యోగాలపైనే దృష్టి సారించకుండా వ్యాపార వేత్తలుగా ఎదగాలని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు పీవీ రమణ సూచి
త్వరలో అందుబాటులోకి అల్లాపూర్, జనవరి 29: సీనియర్ సిటిజన్స్ భవన నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అల్లాపూర్ డివిజన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా గాయత్రినగర్లో సుమారు రూ.20 లక్ష�
సమస్యల పారిష్కారానికే పాదయాత్ర : ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ చందానగర్లో అధికారులు, కార్పొరేటర్తో కలిసి పర్యటన కొండాపూర్, జనవరి 29 : ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్�