ప్రతి గడపకు సంక్షేమం.. ప్రతి ఇంటికి అభివృద్ధి నీటి గోస తీర్చి.. కన్నీళ్లు రాకుండా చేశాం పేదల ముఖాల్లో సంతోషం చూడటమే సీఎం లక్ష్యం ఎన్నికలు లేకపోయినా వేల కోట్ల నిధులు మంజూరు ప్రజాప్రతినిధులు ఏ పార్టీవారైనా
‘మన ఊరు- మనబడి’కి రాచబాటలు నార్సింగి జడ్పీ ఉన్నత పాఠశాలకు దాతల చేయూత రూ.60 లక్షలతో ఏడు తరగతి గదుల నిర్మాణం ఎమ్మార్ ప్రాపర్టీస్, నోవాటెల్, రౌండ్టేబుల్ సంస్థల దాతృత్వం మణికొండ, జనవరి 29 : జీవితంలో ఎంతో సంప�
ఖైరతాబాద్ జోన్లో వేగ పరిమితి నిర్ధారణ త్వరలోనే సూచిన బోర్డులు.. అవసరమైన చోట స్పీడ్గన్లు అబిడ్స్, జనవరి 29 : నగరవ్యాప్తంగా ఆయా జోన్ల వారీగా రహదారులపై వేగపరిమితిని బల్దియా కస రత్తును వేగవంతం చేసింది. ఇ�
13 చోట్ల హైలెవల్ బ్రిడ్జిల నిర్మాణం అఫ్జల్గంజ్ వద్ద పాదచారుల వంతెన మంచిరేవుల బ్రిడ్జి వరకు లింక్ రోడ్డు నిర్మాణం ఎక్కువ ఎత్తు వల్ల ముప్పు లేకుండా చర్యలు రూ.545 కోట్లతో నిర్మాణాలకు అనుమతులు సిటీబ్యూరో,�
తెలంగాణ ఫుడ్ కమిషన్ సభ్యుడు కొణతం గోవర్ధన్రెడ్డి హయత్నగర్, జనవరి 29: ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేదలకు అందించడంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పాత్ర అద్భుతమని తెలంగాణ ఫుడ్ కమిషన్ సభ్యుడు కొణతం గోవర్ధన్ర�
పంజాగుట్ట పీఎస్లో ఐదురోజుల కస్టడీ.. విచారణ షురూ.. పలు అంశాలపై ఆంగ్లంలో ప్రశ్నలు కీలక విషయాలు రాబట్టేందుకు ఇష్టమైన ఆహారం.. స్టార్బాయ్ కోసం ప్రత్యేకంగా ఆరా సిటీబ్యూరో/ ఖైరతాబాద్ , జనవరి 29(నమస్తే తెలంగాణ): �
మన్సూరాబాద్, జనవరి 29: దళితబంధు ద్వారా అర్హులైన కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో దళితబంధ
కీసర, జనవరి 29: దళితులను ధనవంతులను చేయడమే సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. కీసర మండలం కరీంగూడలో వైకుంఠధామం, డంపింగ్యార్డు, సీసీ రోడ్డులను శనివారం జడ్పీ చైర్మన్ మలి�
కార్మిక విభాగం అధ్యక్షుడిగా మర్రి రాజశేఖర్రెడ్ది మేడ్చల్, జనవరి29(నమస్తే తెలంగాణ) : మేడ్చల్ జిల్లా సనోఫీ మెడికల్ హెల్త్కేర్ ఇండియా వర్కర్స్, స్టాఫ్ యూనియన్ టీఆర్ఎస్కేవీ కార్మిక గుర్తింపు ఎన్న
‘మత్తు’ దందా నెట్వర్క్ను ధ్వంసం చేయాలి: సీపీ మహేశ్ భగవత్ సిటీబ్యూరో, జనవరి 29(నమస్తే తెలంగాణ): వినూత్నమైన వ్యూహాలతో డ్రగ్స్, గంజాయి సరఫరా, విక్రయాలు చేస్తున్న నెట్వర్క్ను ధ్వంసం చేయాలని రాచకొండ పోల�
ఓ మహిళా అధికారి ఆవేదన ఖైరతాబాద్, జనవరి 29: ఇద్దరు అధికారుల వేధింపుల వల్లే తాను వీఆర్ఎస్ తీసుకుంటున్నట్లు అటవీ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా అధికారిణి ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్ల