ఫిబ్రవరి 10లోపు దళితబంధు నిధులు జమ వీటితో 30 రకాల వ్యాపారాలు చేసుకోవచ్చు.. దళితుల ఆర్థికాభివృద్ధి కోసమే పథకం కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి శామీర్పేట, జనవరి 30 : దళితులను ధనవంతులుగా మార్చడమే లక్ష్యంగా సీఎం క�
ఫిబ్రవరి రెండో వారంలో ఎల్బీనగర్, చివరివారంలో తుకారాం గేట్ రైల్వే అండర్ పాస్ తుదిదశకు చేరుకుంటున్న పనులు మార్చిలో అందుబాటులోకి బహుదూర్పురా ఫె్లైఓవర్ ట్రాఫిక్ చిక్కుముళ్లకు శాశ్వత పరిష్కారం సత
ఉద్యమంలో పనిచేసిన అనుభవంతో పార్టీని బలోపేతం చేస్తా అందరి సహకారంతో క్షేత్రస్థాయిలో పర్యటిస్తా.. అభివృద్ధిని చూసి ఓర్వలేకే హస్తం, కమలం రాద్ధాంతం రానున్న రోజుల్లో ఆ పార్టీలు గల్లంతే టీఆర్ఎస్ మేడ్చల్ జ�
యూసుఫ్గూడ ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియంలో 1095 మంది విద్యార్థులు పది ఫలితాలలో 2018, 2019లో వందశాతం ఫలితాలు ఐఐటీ మద్రాసు, ట్రిపుల్ఐటీ బాసరకు ఎంపికైన విద్యార్థులు ‘మన ఊరు-మనబడి’ పథకంలో భాగంగాఇంగ్లిష్ మీడియం బోధన అ
15 మంది వైద్యనిపుణులతో నిరంతర పర్యవేక్షణ గాంధీపై తగ్గనున్న భారం సిటీబ్యూరో, జనవరి 30 (నమస్తే తెలంగాణ): కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉస్మానియా దవాఖానలోనూ కొవిడ్ కేర్ సెంటర్ను ప్రారంభించారు. మొన్నట�
మలక్పేట, జనవరి 30: తమపై దాడులకు పాల్పడ్డారని పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో మలక్పేట పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కథనం ప్రకారం.. ఈ నెల 26న దిల్సుఖ్నగర్ ద్వారకానగర్కు చెంది�
పోలీస్ వ్యవస్థ బలోపేతంతో నేరాల నియంత్రణ శంషాబాద్ నూతన పోలీస్స్టేషన్ భవనం ప్రారంభోత్సవంలో హోం మంత్రి శంషాబాద్ రూరల్, జనవరి 30 : శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని హోం మ
టీఆర్ఎస్ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ సతీశ్రెడ్డి సిటీబ్యూరో, జనవరి 30 (నమస్తే తెలంగాణ): యాదాద్రి ఆలయం రాష్ట్రానికే తలమానికమని టీఆర్ఎస్ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ వై.సతీశ్రెడ్డి అన్నారు. ఆద�
నేడు నిరసన కార్యక్రమాలు మన్సూరాబాద్, జనవరి 30: రైతు వ్యతిరేక చట్టాలపై ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకోవడం లేదని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు కీసరి నర్సిరెడ్డి ఆరోపించారు. మన్సూరాబా�
మంత్రి హరీశ్ రావుకు వినతి రవీంద్రభారతి, జనవరి 30: ఓసీల్లో వెనుకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాల్లో కేటాయించిన పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీ�
విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెంగళరావునగర్, జనవరి 30: సమాజ హితానికి కవిత్వాన్ని, గేయాలను రాసి, సమాజోద్ధరణకు కవి సుద్దాల అశోక్ తేజ పాటు పడ్డారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నా�
అచ్చంపేట, జనవరి 30: పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగులయ్యను ఆధ్యాత్మిక గురువు చిన జీయర్ స్వామి సత్కరించారు. శంషాబాద్ ముచ్చింతల్ ఆశ్రమంలో ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే
ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ శంషాబాద్లో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభం శంషాబాద్ రూరల్, జనవరి 30 : ఫ్రెండ్లీ పోలీసింగ్తో పోలీసులపై గౌరవం పెరిగిందని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. ఆదివారం శంషాబాద్ మం�