బ్రాహ్మణుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాశిబుగ్గ దేవాలయంలో బడంగ్
మన్సూరాబాద్ డివిజన్ హయత్నగర్ పరిధి శివగంగాకాలనీ సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నికైన కార్యవర్గసభ్యులు ఆదివారం మన్సూరాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి ఆధ్వర్యంలో ఎంఆర్డీసీ చైర్మన
గ్రేటర్ నగరంలో కేబీఆర్ పార్కు కింద సొరంగ మార్గం (రోడ్ టన్నెల్)పై అధ్యయనం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తున్నది. ఫిజిబులిటీ స్టడీ, డీపీఆర్ రూపకల్పనలో భాగంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
నగరంలో నగదు రహిత లావాదేవీలు నానాటికీ పెరిగిపోతున్నాయి. చిన్న సూది నుంచి రూ. లక్షల విలువ చేసే వస్తువు వరకు అంతా యూపీఐ ద్వారా క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. నగదు రహిత లావాదేవీల్లో భాగంగా ప్రతిఒక్కరూ ఆన్లైన
నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ అభివృద్ధి పథంలో తీసుకురావడంతోపాటు ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి ఎమ్మెల్యే గాంధీ ఆదేశాల మేరకు కాలనీలో నెలకొన్న అంతర్గత రహదారుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని జీహెచ్ఎంసీ �
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఆదివారం కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలో రూ.2.75 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించ
అత్యధిక మురికివాడలు కలిగిన మూసాపేట డివిజన్ను సమస్యల రహిత డివిజన్గా తీర్చిదిద్దేందుకు స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోట్లాది రూపాయల నిధులు తీసుకువచ్చి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం ఓల్డ్బోయిన్పల్లి డివిజన్ పరిధి శంకర్ఎన్క్లేవ్లో డివిజన్ కార్పొరేటర్ ముద్దం �
మున్సిపాలిటీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కోట్ల రూపాయలు మంజూరు చేశాడని కార్మిక ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని 8, 13, 14, 15వ వార్డుల్లో ఆదివారం రూ.7.11కోట్లతో సీసీ రోడ్లు,
బాగ్అంబర్పేట డివిజన్ పాములబస్తీలో ఉన్న పురాతన బొందలగడ్డను పరిశుభ్రం చేసి అందులో స్థానికుల కోరిక మేరకు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్, టీఆర్ఎస్ నగర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, ముదిరాజ్ సంఘం చైర్మన్ డి. శివ ముదిరాజ్, సదాలు హాజరై పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన వనభోజనాన్ని ప్రార�
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలోని కాలనీల్లోని దెబ్బతిన్న ప్రధానరోడ్లు, అంతర్గతరోడ్ల మరమ్మతుల కోసం కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టారు.
మున్సిపాలిటీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కోట్ల రూపాయలు మంజూరు చేశాడని కార్మిక ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని 8, 13, 14, 15వ వార్డుల్లో ఆదివారం రూ.7.11కోట్లతో సీసీ రోడ్లు,