భారత పౌరులందరికి సమాన హక్కులను కల్పిస్తూ..ప్రతి ఒక్కరి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం నేడు ఆమోదించబడిన రోజుగా దేశ ప్రజలు పండుగ వాతావరణంలో జరుపుకోవడం సంతో�
పేదల సంక్షేమానికి ప్ర భుత్వం కృషి చేస్తోందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు.
నగరవాసులను ఉర్రూతలూగించే ఇండియన్ లీగ్ రేసింగ్ పోటీలకు అంతా సిద్ధమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చింది. హుస్సేన్సాగర్ తీరాన అభిమానులను అలరించనుంది.
మీకు సులువుగా పనిపూర్తి కావాలంటే ఎనీడెస్క్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.. అంటూ ముక్కు ముఖం తెలియని వ్యక్తులు చెబితే .. అది పక్కాగా మోసమని గుర్తించాలి. విశ్రాంత ఉద్యోగులు, ఇంటర్నెట్పై అవగాహన లేని వారిపైన�
నో ఎంట్రీ సమయాల్లో రోడ్లపై తిరగాలంటే ప్రత్యేక అనుమతి పొందిన భారీ వాహనాలకు ‘మై ట్రాన్స్పోర్ట్ ఈజ్ సేఫ్' అనే స్టిక్కర్ తప్పనిసరి అని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాసరావు అన్నారు.
జీఎస్టీ కస్టమ్స్ శాఖ అధికారులమంటూ ప్రజలను నమ్మించి, మోసం చేస్తున్న ముఠాలోని ఇద్దరిని శుక్రవారం పేట్ బషీరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.
వైద్యుడికి పెట్టే ఖర్చు వంటవారికి పెట్టాలని ఘోషించినా..ఆరోగ్యకరమైన దేహంలోనే ఆరోగ్యకరమైన ఆలోచనలు ఉంటాయని నిపుణులు నిర్ధారణలు చేసినా.. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దల అనుభవాలతో సెలవిచ్చినా మనిషి మనుగడలో ఆ
రచనలు అంటే రసానుభూతి కోసం కాదు, కాలక్షేపం అంతకన్నా అసలే కాదని.. విశాల ప్రజా రాశుల సాదకబాధకాలే ఇరుసుగా చేసుకొని సామాజిక అంశాలపై రచయిత్రులు తమ కలాన్ని కదుపుతున్నారు. కవిత్వంతో చైతన్యం కలిగిస్తున్నారు.
శివుడికి ప్రీతికరమైన కార్తిక మాసంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరుణాచలంలో గిన్నీస్ వరల్డ్ రికార్డు నిమిత్తం నిర్విరామ నృత్యంతో 14 కిలోమీటర్లు గిరిప్రదక్షిణ పూర్తి చేసిన నగరానికి చెందిన కళాకారులు ప్రము�
రాజకీయ విలువలు మరిచి ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలకు ఎంపీ అరవింద్ వెంటనే క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు డిమాండ్ చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ విద్యా సంబంధ అంశాలతో పాటు హాస్టల్ సదుపాయాలకు సమప్రాధాన్యత ఇస్తుంది. అందుకోసం యూనివర్సిటీ క్యాంపస్లో చదువుతున్న విద్యార్థులందరికీ హాస్టల్ సదుపాయం కల్పించడమే లక్ష్యంగా యూనివ�
ఆడబిడ్టలకు అండగా ఉం టూ వారి పెండిళ్లకు అక్షరాల రూ. లక్షా నూట పదహారు అందించి వారి కుటుంబాలను సీఎం కేసీఆర్ పెద్ద కొడుకులా ఆదుకుంటున్నాడని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.
ఫాస్ట్ఫుడ్ కేంద్రాలు, హోటళ్లలో రోజు తినే ఆహార పదార్థాల్లో కల్తీ జరుగకుండా పర్యవేక్షించేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ మొబ
సీఎం కేసీఆర్ మరో అంబేద్కర్ అని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. శుక్రవారం వెంగళరావునగర్ డివిజన్కు చెందిన రెండో విడత దళిత బంధు లబ్ధిదారులతో వెస్ట్ శ్రీనివాస్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఆత్�