నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు మంత్రి కేటీఆర్ తోడ్పాటుతో కోట్లాది నిధులు మంజూరు చేయిస్తూ అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు విప్ అరెకపూడి గాంధీ అన్నారు.
భారత రాజ్యాంగాన్ని గౌరవించడం ప్రతి ఒక్కరి ప్రధాన బాధ్యత అని అనంత లా కళాశాల ప్రిన్సిపాల్ వి.చంద్రమతి అన్నారు. శనివారం కూకట్పల్లిలోని అనంత లా కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం (నేషనల్ లా డే) ఘనంగా నిర్వహ�
అల్లాపూర్ డివిజన్ పరిధి గాయత్రినగర్లో ఎన్నో ఏండ్ల నుంచి పరిష్కారానికి నోచుకొని అపరిష్కృత డ్రైనేజీ సమస్యకు త్వరలో మోక్షం లభించనున్నది. పెరిగిన జనాభాకు అనుగుణంగా పాత డ్రైనేజీ పైపులైన్ సామర్థ్యం సర�
భారత రాజ్యాంగ దినోత్సవం శనివారం ముషీరాబాద్ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పలువురు నేతలు, ప్రజా ప్రతినిధులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న పురాతన డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తున్నట్లు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నా రు. శనివారం అంబర్పేట డివిజన్లోని నరేంద్రనగర్లో రూ.7లక్షల వ్యయంతో నూ�
భారత రాజ్యాంగం విశిష్టమైనదని.. దీని ప్రాముఖ్యతను ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఫస్ట్ బెటాలియన్ కమాండెంట్ ఏకే మిశ్రా పేర్కొన్నారు. శనివారం యూసుఫ్గూడ ప్రథమ పటాలంలో భారత రాజ్యాంగ దినోత్సవా
సనత్నగర్లోని పబ్బా ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలోని సివిటస్ అపార్ట్మెంట్ నివాసితులకు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు.
రాజ్యాంగ దినోత్సవాన్ని బోరబండలో ఘనంగా నిర్వహించారు. బోరబండ డాక్టర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రాష్ట్ర బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీ�
రాజ్యాంగ దినోత్సవాన్ని శనివారం ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఘన ంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్లోని డా.బీఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డా.బీఆర్.అంబేద్కర్ విగ్రహానికి యూనివర్సిటీ రిజిస్ట్రార్ డ
జిల్లాలో 18 ఏండ్లు నిండిన యువతీ,యువకులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహా రెడ్డి సూచించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు నమోద
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న బోడుప్పల్ నగరపాలకసంస్థ పరిధిలో పచ్చదనానికి మౌలిక వసతుల కల్పనకు పాలకవర్గం,అధికారులు పెద్దపీట వేస్తున్నారు. నగరప్రధాన రహదారులు, అంతర్గత రోడ్డుకు ఇరువైపుల పచ్చని మొక్కలు �
భారతదేశ రాజ్యాంగం ఎంతో పవిత్రమైందని, రాజ్యాంగ్యాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని శనివారం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించార
దేశాన్ని ఒకే తాటిపై నడిపించే రాజ్యాంగాన్ని రచించిన డా.బీఆర్ అంబేద్కర్ను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నా రు. ఏఎస్రావునగర్ డివిజన్, ఈసీఐఎల్ చౌరస్తాలో భార
దేశ పౌరులందరూ సమాన స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి భారత రాజ్యాంగమే కారణమని, అలాంటి రాజ్యాంగ దినోత్సవాన్ని జ రుపుకోవడం శుభపరిణామమని అల్వాల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ నాగమణి అన్నారు.