టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే తాగు సాగునీటి సమస్యలు లేకుండా పోయ్యాయని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నా రు. శుక్రవారం గౌతంనగర్ డివిజన్ పరిధి ‘హిల్టాప్' బస్తీలో రూ.15 లక్షల నిధులతో ఎమ్మెల్యే మైనంప
సర్కిల్ పరిధిలోని వర్తక వాణిజ్య సంస్థలు, హోటళ్లు, ఫంక్షన్హాళ్లు, ఇతరత్రా సంస్థలు తమ వ్యాపార నిర్వహణకు తప్పనిసరిగా జీహెచ్ఎంసీ నుంచి ‘ట్రేడ్ లైసెన్సు’ను కలిగి ఉండాలని కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర
ఐటీ పరిశ్రమలకు నెలవుగా ఉన్న శేరిలింగంపల్లి జోన్లో ట్రాఫిక్ కష్టాలకు చెల్లు పాడేలా ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతతో ముందుకు సాగుతున్నది.
కూకట్పల్లిలోని రంగధాముని (ఐడీఎల్) చెరువును ట్యాంక్బండ్ తరహాలో అభివృద్ధి చేయనున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం రంగధాముని (ఐడీఎల్) చెరువు అభివృద్ధి పనులను అధికారు�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు.
రుద్ర సహిత శతచండీ యాగం మూడు రోజుల పాటు వైభవోపేతంగా జరిగింది. వేద పండితుల మంత్రాలతో సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం డివిజన్లోని కాకతీయనగర్ కాలనీ మార్మోగింది.
నానక్రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్లోని ఏడీపీ సాఫ్ట్వేర్ సంస్థలో ఆదివారం నిర్వహించిన ‘బ్రింగ్ యువర్ కిడ్స్ టు వర్క్' కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. సంస్థ ఉద్యోగులు తమ కుటుంబసభ్యులు, చిన్నారుల�
మనిషికి అత్యంత విశ్వాసమైన జంతువు కుక. గతంలో ఇంటికి కాపలాకు మాత్రమే శునకాలను పెంచుకునేవారు. కానీ ఇప్పుడు అది స్టేటస్ సింబల్గా మారింది. ప్రేమ, స్టేటస్..ఇతర కారణాలు ఏవైనా పెట్స్ మీద పెద్ద వ్యాపారమే నడుస్
ఫార్ములా - ఈ కారు రేసింగ్ ఈవెంట్ హుస్సేన్ సాగర్ రూపురేఖలను మార్చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక క్రీడల్లో ఒకటైన కార్ల రేసింగ్ ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా జరుగుతుండడంతో దానికి అనుగుణం�
గోవా నుంచి వస్తున్న డ్రగ్స్ సరఫరా నెట్వర్క్ను ధ్వంసం చేసిన హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ (హెచ్-న్యూ) పోలీసులు.. తాజాగా డ్రగ్స్ సరఫరాకు అవకాశం ఉన్న ముంబై, బెంగళూర్పై ఫోకస్ పెట్టారు.
హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటులో ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుండంతో 8 నెలల కాలంలోనే ర�
రాష్ట్రంలో ప్రతి పక్షాలను ప్రజలు నమ్మరని, మళ్లీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కందుకూరు మండలం దెబ్బడగూడ గ్రామానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నాయకు