మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జోరుగా వరి ధాన్యం కొనుగోలు జరుతున్నది. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 23 వేల 542 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోల�
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్, టీఎస్ఐఐసీ కాలనీలోని సహస్ర లింగేశ్వరస్వ
బోరబండలో మరో బస్తీ దవాఖాన ప్రారంభానికి సిద్ధమైంది. డివిజన్లోని వీకర్సెక్షన్ దేవయ్య బస్తీ కమ్యూనిటీహాల్లో ఈ దవాఖాన ఏర్పాటు కానున్నది. దీంతో బోరబండలో సర్కారు దవాఖానల సంఖ్య నాలుగుకు చేరుతుంది.
శాస్త్రీయ నృత్య కళను భావితరాలకు అందించాలని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త డాక్టర్ అనంతలక్ష్మి అన్నారు. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం పరిఢవిల్లడానికి శాస్త్రీయ నృత్యం దోహదపడుతుందని అనంతలక్ష్మి తెలిపార�