రూ. 9 కోట్లతో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వంపనులు పూర్తైతే 7 నుంచి 8 వేల మందికి రెండు రోజులకో సారి మంచినీరు జూబ్లీహిల్స్, నవంబర్ 9: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యంత ఎత్తైన ప్రాంతంలోని ఎస్పీఆర్హిల్స్ వా�
సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): మల్లారెడ్డి యూనివర్సిటీలోని న్యూబిల్డింగ్లో బీఎస్సీ అగ్రికల్చర్ ప్రథమ సంవత్సర విద్యార్థుల కోసం అవగాహన సదస్సును గురువారం నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డి ఈ కార్
ముషీరాబాద్, నవంబర్ 11: ధాన్యం కొనుగోలు విషయంలో మోదీ ప్రభుత్వం నచ్చిన రాష్ట్రంతో ఒకలా నచ్చని రాష్ట్రంలో మరోలా వ్యవహరిస్తున్నదని టీఆర్ఎస్ గ్రేటర్ నేత ఎంఎన్.శ్రీనివాసరావు ఆరోపించారు. సీఎం కేసీఆర్ వ్
BadmintonHub | అత్యుత్తమ నాణ్యత కల్గిన బ్యాడ్మింటన్ పరికరాల కోసం ప్రత్యేక ఆన్లైన్ స్టోర్ ప్లేయర్లకు అందుబాటులోకి వచ్చింది. బ్యాడ్మింటన్హబ్. ఇన్ పేరుతో ఆన్లైన్ స్టోర్ను
Hyderabad | ప్రేమించిన యువతి తనను కాదని మరొకరితో పెండ్లికి సిద్ధమైందన్న కక్షతో ఓ యువకుడు ఆమెపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. 18 సార్లు కత్తితో శరీరంపై పొడవటంతో తీవ్రంగా గాయపడి
హైదరాబాద్, నవంబర్ 10: కొనుగోలుదారులకు ఒకేచోట అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలను అందించడానికి ప్రత్యేక రిటైల్ అవుట్లెట్లను ఏర్పాటు చేస్తున్నది గోవాకు చెందిన బిలైవ్. దీంట్లోభాగంగా హైదరాబాద్లో కొత్త స�
డైరెక్టర్, కో ఆర్డినేటర్ల నియామకం రోడ్మ్యాప్ రూపకల్పనకు ఆదేశం జనవరి నుంచి సివిల్స్కు ఫ్రీ కోచింగ్ గ్రూప్స్తోపాటు పోటీ పరీక్షలకూ శిక్షణ వందేండ్ల యూనివర్సిటీ కీలక అడుగు హైదరాబాద్, నవంబర్ 10 (నమస్త
ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు తల్లితో పాటు కుమారుడు, కూతురు దుర్మరణం దూలపల్లిలో ఘటన కుత్బుల్లాపూర్, నవంబర్ 10 : దూలపల్లిలో ఘెర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ క�
వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు పోరాటం మంత్రులు మహమూద్ అలీ, తలసాని ఇందిరా పార్కు వద్ద ధర్నా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు ముషీరాబాద్, నవంబర్ 10: దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగితే ప్రోత
సిటీబ్యూరో, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ ): విద్యార్థులను ఓటరు నమోదు కార్యక్రమంలో భాగం చేసే విధంగా అన్ని కాలేజీలకు నోటీసులు పంపాలని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి శశాంక్ గోయల్ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్క