Indira Park | తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరాకరిస్తున్నది. ఇందుకు నిరసనగా శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ ధర్నా కార్యక
సికింద్రాబాద్లో పట్టుకున్న రైల్వే పోలీసులు.. 22 కిలోల గంజాయి స్వాధీనం మారేడ్పల్లి, నవంబర్ 9 : రైలు ద్వారా ఒడిశా నుంచి సికింద్రాబాద్ మీదుగా ముంబైకి గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వ
కీసర, నవంబర్ 9 : గ్రామాల్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మండల ప్రత్యేక అధికారి (డీఎస్ఓ) శ్రీనివాస్ పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ప్రత్యేక సమీక్ష సమావేశ�
Hyderabad | తన ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం చేసిన కేసులో తండ్రికి ఎల్బీనగర్ కోర్టు 15 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 2018లో నేపాలీ జాతీయుడు తన ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం చేశాడు. అయితే ఈ కేసులో విచారణ
ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి | మంత్రి కేటీఆర్ హుజూరాబాద్ ఎన్నికలో కుక్కను నిలబెట్టినా గెలుస్తామని అన్నారంటూ ఏబీఎన్ ఆంధ్యజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ.. కొందరు యువకులు ఏబీఎన్ �
హైదరాబాద్లోని చందానగర్లో13 ఏండ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. సోమవారం ఉదయం మిస్ అయ్యాడు 13 ఏండ్ల అక్షిత్ మిస్ అయ్యి 24 గంటలు గడుస్తున్నా ఇప్పటికీ ఆచూకీ లభించలేదు. ఒక రోజు గడిచినా బిడ్డ కనిపించకపోవడంతో అక్షిత్ త
Counterfeit Currency | భాగ్యనగరంలో నకిలీ నోట్లు కలకల రేపాయి. గోల్కొండ పరిధిలో రూ.2 కోట్ల నకిలీ కరెన్సీ దొరికింది. నకిలీ కరెన్సీ సమాచారం అందుకున్న పోలీసులు
ఐఆర్సీటీసీ రామాయణం సర్క్యూట్లో దక్కని చోటు కేంద్ర పర్యాటక మంత్రి గా కిషన్రెడ్డి ఉన్నా వివక్షే హైదరాబాద్, నవంబర్8 (నమస్తే తెలంగాణ): అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణపై బీజేపీ సర్కారు వివక్ష ప్రద
ఆఫీస్ను ఏర్పాటు చేస్తున్న బ్రిటన్కు చెందిన ఈవీ సంస్థ హైదరాబాద్, నవంబర్ 8: అంతర్జాతీయ కంపెనీలను ఆకట్టుకోవడంలో హైదరాబాద్ దూసుకుపోతున్నది. ఇప్పటికే పలు గ్లోబల్ సంస్థలు ఇక్కడ తమ కార్యాకలాపాలను విస్త�
Crime news | ప్రేమిస్తున్నానని నమ్మించి బాలికను లోబర్చుకోవడంతో పాటు లైంగికదాడికి పాల్పడిన ఆటోడ్రైవర్పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.