కేబీఆర్ పార్కు | సినీ నటి షాలూ చౌరసియా మీద దాడి చేసిన నిందితుడిపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే..నిందితుడు కొమ్ము బాబు నవంబర్ 2న ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. డబ్బులు ఇవ్వకుంటే ల�
ఎగుమతుల్లో 12.98%, ఉద్యోగాల్లో 9.77% వృద్ధి రాష్ట్ర అర్థ గణాంకాలశాఖ వెల్లడి హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఐటీ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో రూ.1,45,522 కోట్ల ఎగుమతు�
రెండు దుకాణాలకు కోర్టు కేసు, మరో 43 దుకాణాలకు తక్కువ దరఖాస్తులు రావడమే కారణం నివేదిక కోరిన ఎక్సైజ్ కమిషనర్ హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు లైసెన్స్దారుల ఎంపికక�
ఇప్పటి వరకు 24 మంది మృతి, 17మంది గల్లంతు వర్షాలతో టీటీడీకి 4 కోట్లకుపైగా ఆస్తినష్టం ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం జగన్ తిరుమల/హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : నాలుగు రోజులపాటు కురిసిన వర్షాలు ఆంధ్రప్
తండ్రి ఆశయమే శ్వాసగా.. అన్నార్తుల సేవలో శ్యాంసన్ ఎవరైనా తండ్రి నుంచి వారసత్వంగా ఆస్తి, వ్యాపారాన్ని తీసుకుంటారు. కానీ ఇందుకు భిన్నంగా 20 సంవత్సరాలుగా తండ్రి ఆశయాన్ని కొనసాగిస్తున్నారు సికింద్రాబాద్ శా
హైదరాబాద్లో 179 షాపులకు 178 కేటాయింపు ప్రశాంతంగా ముగిసిన మద్యం షాపుల డ్రా దరఖాస్తులు తక్కువ వచ్చాయని చార్మినార్ ఏరియాలో ఓ షాపు డ్రా నిలిపిపేత ఈ సారి 10 శాతం దుకాణాలను దక్కించుకున్న మహిళలు అంబర్పేట, నవంబర్�
జాతీయస్థాయిలో మెరిసిన బోర్డు.. ఢిల్లీలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు అందుకున్న బోర్డు సీఈవో సికింద్రాబాద్/ఘట్కేసర్, నవంబర్ 20: పరిశుభ్రత, పచ్చదనం, చెత్త సేకరణ.. ఇలా ఎన్నో పర్యావరణ సంబంధ విషయాల్లో కంటోన్మ�
రూ.46 లక్షల నిధులు కేటాయింపు ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న పనులు హర్షం వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు ఘట్కేసర్, నవంబర్ 20 : తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీల్లో మౌలిక
హిమాయత్నగర్, నవంబర్20: సమాజంలోని కవులు, రచయితలు దేశ సంస్కృతి, ఐక్యతను పెంపొందించే రచనలు చేసి జాతీయవాదాన్ని భావితరాలకు అందించాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. అజాదీకా అమృత�
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ సంతోష్ హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): ప్రముఖ విద్యావే త్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్�
రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్బన్సీలాల్పేట్, నవంబర్ 20: చేపలు పట్టే వృత్తిలో జీవిస్తున్న ముదిరాజ్ కులస్తుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని రాష్ట్ర ముదిరాజ్ మహా�
మాజీ మేయర్ రామ్మోహన్, కార్పొరేటర్ శ్రీదేవి చర్లపల్లి, నవంబర్ 20 : అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అన్నార