రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అంకుర (స్టార్టప్) సంస్థలకు అడ్డాగా మారుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ఇన్నోవేషన్ పాలసీ అమలు మొదలు టీ-హబ్, వీ హబ్, బయో హబ్ లాంటి సంస్థలకు రూ.13 వేల కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు �
మంత్రి సత్యవతి రాథోడ్ | శాసన మండలి ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా ఎంపికైన టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్ నాయకుడు తక్కెళ్లపల్లి రవీందర్ రావు గురువారం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథో
మంత్రి ఎర్రబెల్లి | ఎంపీటీసీ, జడ్పీటీసీల సమస్యలు, అధికారాలు, నిధుల కేటాయింపు మున్నగు ప్రధానమైన అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా పరిష్కరిస్తామని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.
Maha Dharna | హాధర్నాలో పాల్గొనేందుకు తెలంగా వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు మున్సిపల్ చైర్మన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్ లతో ప�
ఐటీలో ట్రెండింగ్ కోర్సులకు ఫుల్ డిమాండ్ అవసరాలకు అనుగుణంగా మారుతున్న టెక్నాలజీ అగ్ర స్థానంలో క్లౌడ్ కంప్యూటింగ్ అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ క్లౌడ్ టెక్నాలజీకి పెరిగిన ప్రాధాన్యం సర్టిఫికే
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోఠి మహిళా కళాశాలలో ఘనంగా 16వ స్నాతకోత్సవం సుల్తాన్బజార్, నవంబర్ 17: విద్యాభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రా
కార్మికనగర్లో సెకెండరీ కలెక్షన్ ట్రాన్స్ఫర్ పాయింట్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న అధికారులు జూబ్లీహిల్స్, నవంబర్17: యూసుఫ్గూడ సర్కిల్లో పారిశుధ్య నిర్వహణకు జీహెచ్ఎంసీ అధికారులు పకడ్బందీగా చర
సిటీబ్యూరో, నవంబరు 17(నమస్తే తెలంగాణ) : సైబరాబాద్, రాచకొండ, రైల్వే పోలీసులు గంజాయి, డ్రగ్స్ సరఫరాపై డేగ కన్ను పెట్టారు. ముంబై నుంచి హైదరాబాద్కు డ్రగ్స్, విశాఖ, ఒడిశా రాష్ర్టాల నుంచి ముంబైకి గంజాయిని తరలిస
దాతల సహకారంతో ముందుకు పనిచేయని సీసీ కెమెరాలపై ప్రత్యేక నిఘా జూబ్లీహిల్స్ సొసైటీలో సీసీ కెమెరాల పనులు ప్రారంభం బంజారాహిల్స్,నవంబర్ 17: నగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతాలైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప�
ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు 7,550 మందికి లబ్ధి సిటీబ్యూరో, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): జలమండలి ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. బోర్డులో పని చేస్తున్న ఉద్యోగులందరికీ ప�
ఖైరతాబాద్, నవంబర్ 17: రాష్ట్ర జనాభాలో 18 శాతానికి పైగా ఉన్న మున్నూరుకాపులకు సముచిత స్థానం కల్పించాలని మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ సర్దార్ పుటం పురుషోత్తమ రావు పటేల్ కోరారు. సోమాజిగూడ ప�