దేశంలోని ఆరు మెట్రో నగరాల్లో ముందంజ ఐటీ, అనుబంధ రంగాల్లోకి పెట్టుబడుల వెల్లువ 2016-18తో పోల్చితే 169 శాతం రికవరీ కొలియర్ ఇంటర్నేషనల్ సర్వే హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 10 (నమస్తే తెలంగాణ): కరోన
పలు రాష్ర్టాల్లో కీలకంగా దేశీయ పర్యాటకం తెలంగాణకు వచ్చేవాళ్లలోనూ లోకల్ వాళ్లే హైదరాబాద్, జనవరి 10 : కొవిడ్ దెబ్బకు గత రెండేండ్లలో విదేశీ పర్యాటకుల రాక తగ్గింది. అంతర్జాతీయ ప్రయాణాలకు ఆస్కారం లేకపోవటం �
హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రి వైద్యులను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అభినందించారు. క్యాథ్ ల్యాబ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆసుపత్రిలో అందిస్తున్న సేవల పట్ల, ఆర్థో శస్త్ర చికిత్సల పట్ల మంత్�
Actor Balakrishna | తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావును నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ సోమవారం కలిశారు. ఈ సందర్భంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ అందిస్తున్
Telangana Weather | తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమవారం రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.
హైదరాబాద్లో మాస్కులపై నిర్లక్ష్యం 55% మంది ధరించటం లేదు సర్వేలో వెల్లడి కొవిడ్ జాగ్రత్తలతోనే సురక్షితం హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): రెండేండ్లుగా కరోనాతో సహజీవనం చేస్తున్నాం. రెండు దశలలో ఆ మహమ్మా�
Attack on autodriver | అర్ధరాత్రి ఓ ఆటో డ్రైవర్పై గుర్తు తెలియని దుండగులు దారుణానికి పాల్పడ్డారు. ఆటోల నిద్రస్తుండగా బండరాళ్లతో రాళ్లతో దాడి చేసి తల పగులగొట్టారు. ఈ సంఘటన కర్మాన్ఘాట్ చౌరస్తాలో చోటు చేసుకుంది.
Traffic | హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొన్నది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనం పల్లె బాట పట్టారు. దీంతో ఎన్హెచ్ 65పై వాహనాలు బారులు తీరాయి
రాష్ట్ర హైకోర్టు పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి నాగర్కర్నూల్, జనవరి 8: రాష్ట్రంలో సత్వర న్యాయం అందించేందుకు కోర్టుల్లో మౌలిక సదుపాయాలు అవసరమని హైకోర్టు పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవ�
మాజీ ఎంపీ జితేందర్రెడ్డి తెలుగు యూనివర్సిటీ, జనవరి 8: సామూహిక ఆత్మీయ సమావేశాలు సామాజిక వర్గం ఆభివృద్ధికి దోహదపడుతాయని మాజీ ఎంపీ జితేందర్రెడ్డి అన్నారు. రెడ్డి బిజినెస్ నెట్వర్క్ సంస్థ వ్యవస్థాపకు�
దివ్యాంగులకు ప్రత్యేకంగా తయారీ బీవీఆర్ఐటీ విద్యార్థుల ఆవిష్కరణ హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కదిలే కృత్రిమ చేయిని బీవీఆర్ఐటీ నర్సాపూర్ విద్యార్థులు తయారు చేశారు. ‘