ఫిర్యాదులకు టోల్ఫ్రీ నంబర్ 18004255364 తనిఖీలకు అటవీశాఖ ప్రత్యేక బృందాలు హైదరాబాద్, జనవరి 13 : సంక్రాంతి పండుగ సందర్భంగా ఎగురవేసే గాలిపటాలకు గాజుపూతతో కూడిన సింథటిక్, నైలాన్ మాంజాలు వినియోగించొద్దని అటవీశ�
వెంగళరావునగర్లో 2 కిలోల బంగారు ఆభరణాలు, 4 కేజీల వెండి వస్తువులు, 25 లక్షల నగదు అపహరణ వెంగళరావునగర్, జనవరి 13: తండ్రి మృతి చెందాడనే బాధ నుంచి తేరుకోకముందే ఇంట్లో చోరీ జరిగిందని తెలియడంతో ఇంటి యాజమాని కుప్పకూ�
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు టీటీడీకి భారత్ బయోటెక్ 2 కోట్ల విరాళం హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వైక�
హైదరాబాద్: సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ టెన్నిస్ చాంపియన్షిప్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం పురుషుల జట్టు విజేతగా నిలిచింది. దశాబ్ద కాలంలో ఓయూ టీమ్ టైటిల్ గెలువడం ఇది తొలిసారి. చివరిసారి 2013లో కాంస�
Survey says 37 Present Hyderabadis not wearing masks | దేశంలో మరోసారి కరోనా విజృంభిస్తున్నది. పెరుగుతున్న కేసుల మధ్య తప్పనిసరిగా తప్పనిసరిగా మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి నిబంధనలు పాటించడం ద్వారా మహమ్మారికి దూరంగా ఉండొచ్చన�
Minister KTR | రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. ట్విట్టర్ యూజర్లకు ఓ ప్రశ్న సంధించారు. బహుళ అంతస్తుల్లో ఉన్న ఓ భవనాన్ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి.. ఇది ఎక్కడ ఉందో చెప్పగలరా? అంటూ కేటీఆర్
స్వచ్ఛంద సంస్థలకు కరోనా కష్టాలు ఆగిన విరాళాలు, సేవా కార్యక్రమాలు ముందస్తు ప్రణాళికలు తారుమారు ఆన్లైన్లోనే చెల్లింపులు, పలకరింపులు అజీమ్ ప్రేమ్జీ వర్సిటీ అధ్యయనంలో వెల్లడి హైదరాబాద్, జనవరి 12: ఉద్యో
హైదరాబాద్, జనవరి 12: ప్రముఖ మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ సెలెక్ట్ మొబైల్స్ హైదరాబాద్లోని స్టోర్లో షావోమీ సరికొత్త మోడల్ 11ఐ 5జీ స్మార్ట్ఫోన్ను ప్రముఖ సినీతార అనన్య నాగళ్ళ విడుదల చేశారు. ఈ సందర్భంగా
Actor Siddharth | సినీ హీరో సిద్ధార్థ్పై హైదరాబాద్లో కేసు నమోదైంది. సామాజికవేత్త ప్రేరణ సిద్ధార్థ్పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. షట్లర్ సైనా నెహ్వాల్పై సిద్ధార్థ్ అభ్యంతరకరమైన ట్వీట
Silver rate: దేశంలో బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.228 పెరిగి రూ.46,812కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర
హైదరాబాద్ : సరైన డైట్, న్యూట్రిషన్, చక్కటి ఆరోగ్యం వంటి అంశాలపై సమాజానికి అవగాహన కల్పించడానికి ఇండియన్ డైటిటిక్ అసోసియేషన్ (ఐడీఏ) 2013లోనే శ్రీకారం చుట్టింది. అందులోభాగంగా దేశవ్యాప్తంగా” డైటిటిక్స�
Mlc Kavitha | స్వాతంత్ర్య సమరయోధుడు, పద్మశ్రీ టీవీ నారాయణకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాళులు అర్పించారు. వారి ఆశయాలను కొనసాగించేందుకు మనందరం చిత్తశుద్ధితో పనిచేయడమే వారికి పెద్ద నివాళి అని కవిత తెలిపారు.