రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో | కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో (ఆర్ఒబి) అధ్వర్యంలో కోఠి మహిళా కళాశాల లో శుక్రవారం ఘనంగా రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు.
స్వచ్ఛ సర్వేక్షణ్లో.. జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక 4వ ర్యాంక్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్కు ఎంపిక బడంగ్పేట, నవంబర్25: బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్కు స్వచ్ఛ సర్వేక్షణ�
Marijuana | రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో రూ. 3 కోట్ల విలువ చేసే 1,820 కిలోల గంజాయిని ప్రత్యేక పోలీసు బృందాలు సీజ్ చేశాయి. ఆంధ్రప్రదేశ్లోని సీలేరు నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు గంజాయిని
Hyderabad | నగరంలోని పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. మంత్రాల పేరుతో ఓ బాబా.. ఇద్దరు అక్కాచెల్లెళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనారోగ్యానికి గురైన తల్లిని కాపాడుకునేందుకు ఓ ఇద్దరు యువతులు.. పాతబ�
Telangana | కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై కిసాన్ సంయుక్త మోర్చా నేత రాకేశ్ టికాయత్ ధ్వజమెత్తారు. రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న బీజేపీకి ఎవరూ ఓటేయొద్దు అని ఆయన పిలుపునిచ్చారు.
Suicide | శ్రీశైలంలో హైదరాబాద్కు చెందిన యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. మౌనికారెడ్డి (25) అనే యువతి శ్రీశైలం ప్రధాన ఆలయానికి సమీపంలో పురుగుల మందు తాగింది.
త్వరలో వరంగల్, ఖమ్మంకు విస్తరణ హైదరాబాద్, నవంబర్ 24: రాష్ట్రంలో విద్యుత్తో నడిచే వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఏథర్ ఎనర్జీ మరో అవుట్లెట్ను ప్రారంభించింది. హైదరాబాద్లోని నా�
హైదరాబాద్, నవంబర్ 24: అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థ ఎఫ్5.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 200మందిని నియమించుకోనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్లో 2018లో ఏర్పాటు చేసిన సెంటర్లో 500 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తు
వనస్థలిపురం, నవంబర్ 24: బోర్వెల్ లారీ ఢీకొట్టడంతో యాక్టివా బైక్పై వెళ్తున్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స�