మహిళ భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు.. ఘనత సీఎం కేసీఆర్దే ‘ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్’ ఆధ్వర్యంలో మహిళ దినోత్సవ కార్యక్రమాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆర్కేపురం, మార్చి 6: ఆధునిక ప్రపంచంలో మహిళలు ఆత్
రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాలు, నగరాల్లో వైకుంఠధామాల నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. హైదరాబాద్లోని మహాప్రస్థానం తరహాలో అన్ని పట్టణాల్లో వైకుంఠధామాలను నిర్మించాలని ఆదేశించిన సీఎం కేసీఆర్.. ఇ�
కేంద్రంలోని బీజేపీ పాలనతో రాజ్యాంగానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాకవి జయరాజ్ ‘జాగోరే జాగో..’ పాటకు పదేండ్లు ప�
బరోడాపై హైదరాబాద్ విజయం కటక్: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ రెండో విజయం నమోదు చేసుకుంది. గ్రూప్-‘బి’లో భాగంగా శనివారం ముగిసిన పోరులో హైదరాబాద్ 43 పరుగుల తేడాతో బరోడాను చిత్తు చేసింది. రవితేజ
సినిమా స్టార్స్ ఉంటారు. స్పోర్ట్స్ స్టార్స్ కూడా ఉంటారు. కానీ, ఆ రెండు ప్రపంచాల్లో ఓ వెలుగు వెలిగిన ఒకే ఒక్కడు రాహుల్ బోస్. హైదరాబాద్లో సబ్ జూనియర్ నేషనల్ రగ్బీ ఛాంపియన్ షిప్ ప్రారంభోత్సవానిక�
హైదరాబాద్: అతను బైక్ నడుపుతుంటే.. దానికి బ్రేకులు ఉన్నాయా? అని ఆశ్చర్యమేస్తుంది. అతని విన్యాసాలు చూస్తే బైక్తో ఇలాంటి స్టంట్లు చేస్తారా అని షాకవ్వాల్సిందే. అతనే హైదరబాదీ కార్తీక్. బైక్ రేసుల్లో పలుమార్�
న్యూఢిల్లీ : ఆపరేషన్ గంగలో భాగంగా ఇప్పటి వరకు 450 మంది తెలంగాణ విద్యార్థులు భారత్కు చేరుకున్నారు. విడుతల వారీగా ఢిల్లీ చేరుకుంటున్న తెలంగాణ విద్యార్థులకు.. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో భోజన, వసతి
హైదరాబాద్ : నగరంలో ఈనెల 6న నిర్వహించనున్న షీ టీమ్స్ రన్ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 5కె, 2కె రన్ నిర్వహించనున్న పీపుల్స్ ప్లాజా నుంచి లేపాక్షి, ట్యాంక్ బండ్, పీవీఎ
హైదరాబాద్ : అంబర్పేటలో మోహన్ బాబు అనే వ్యక్తి హల్చల్ సృష్టించాడు. తన తోపుడు బండిని ఎవరో దొంగిలించారని ఆరోపిస్తూ స్థానికంగా ఉన్న హై టెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కాడు. సమాచారం అందుకున్న పోలీస�
తాళం వేసి ఉన్న ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని కార్ఖాన పోలీసులు అరెస్టు చేశారు. నార్త్జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ చందనా దీప్తి వివరాలు వెల్లడించారు.