హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో అవసరమైన చోట ఆర్యూబీలు, ఆర్వోబీలు నిర్మిస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని తుకారం గేట్ వద్ద �
ఆయుధాల కేసులో సోదరులను ఇరికించి వివాదంలో ఉన్న ఆస్తిని కాజేందుకు ప్రయత్నించిన మరో సోదరుడిని నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం నగర అదనపు సీపీ(క్రైమ్స్) ఏఆర్ శ్రీనివాస్, స�
ఉబకాయం.. శరీరానికి రోగాలను ఆహ్వానించే అవస్థ. ఇది మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఒక్కటి కాదు రెండు కాదు పలు రకాల అనారోగ్య సమస్యలకు ఉబకాయం కారణమవుతున్నదని యశోద దవాఖాన సర్జికల్ గ్యాస్ట్రోఎంటరా
రాబోయే వేసవిలో తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని జలమండలి ఎండీ దానకిశోర్ ప్రజలకు భరోసా ఇచ్చారు. తాగునీరు, సీవరేజీ, తదితర అంశాలపై ఓఆండ్ఎం అధికారులతో గురువారం ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాల�
సైబర్నేరాలు, డ్రగ్స్ కేసుల పరిశోధనకు సిటీ పోలీస్లకు ప్రత్యేక శిక్షణ సిటీ కమిషనరేట్లో ఏడాది పొడవునా ప్రొబేషనరీ ఐపీఎస్లకు అవగాహన కేంద్ర దర్యాప్తు, శిక్షణ సంస్థల సమన్వయ సమావేశంలో హైదరాబాద్ సీపీ సీవ
Suriya | గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతమైన కార్యక్రమం అని తమిళ నటుడు సూర్య కొనియాడారు. ఆయన నటించిన తాజా చిత్రం ఈటీ ఈ నెల 10 వ తేదీన విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ కోసం సూర్య గురువారం హైదరాబా
హైదరాబాద్ : బంజారాహిల్స్ కేర్ దవాఖానలో చికిత్స పొందుతున్న సీపీఎం సీనియర్ నాయకురాలు, మాజీ శాసన సభ్యురాలు మల్లు స్వరాజ్యంను రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పరామర్శించారు. ఆమె ఆరోగ్య ప�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. మహిళలకు నిరంతరం రక్షణ కల్పించేందుకు షీ టీమ్స్ను ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం(మార్చి 8)
హైదరాబాద్ : డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్దిదారుల ఆనందం చూస్తుంటే.. కడుపు నిండినంతా పనైందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మీ అందర్నీ కేసీఆర్ కోటీశ్వర్లను చేశారు. ఈ ఇండ్లను అమ్
6.5 తులాల బంగారం, రూ.40 వేలు చోరీ నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు ఉప్పల్, మార్చి 2 : పనిచేస్తున్న ఇంటి యజమాని కండ్లు పోగొట్టి.. చోరీ చేసిన కేర్టేకర్ బుధవారం పోలీసులకు పట్టుబడింది. ఈ సంఘటన నాచారం పోలీస్�
దాదాపు వెయ్యేండ్ల వారసత్వం కలిగిన కోట్పాడ్ చీరలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. నాటి వారసత్వాన్ని, వైభవాన్ని కొనసాగిస్తూనే నేటి తరానికి తగ్గట్లుగా మళ్లీ ప్రాణం పోసుకున్నాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల
సిటీబ్యూరో, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : మత, రాజకీయ పరమైన విషయాలపై పోలీసులు పటిష్టమైన నిఘా పెంచాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. డివిజన్ ఏసీపీలు, జోనల్ డీసీపీ�